Category ప్రత్యేక వ్యాసాలు

ప్రతిజ్ఞా పాలనలో లక్ష్యాన్ని ముద్దాడిన ఉద్ధం సింగ్‌

‘‘‌జలియన్‌ ‌వాలా బాగ్‌ ‌మారణ కాండలో ప్రాణాలతో బయటపడిన యువకుడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, పగ తీర్చకోవడానికి ఏళ్ళ తరబడి నిరీక్షించి, లక్ష్య సాధనలో దేశాన్ని వదిలి, విదేశానికి శ్రమకోర్చి వెళ్ళి, సమయం కోసం వేచి ఉండి, నర రూప రాక్షసుడైన డయ్యర్‌ ‌ను హత మార్చి, ఉరి తాడును ముద్దాడిన దేశం గర్వించదగ్గ…

అడుగడుగునా ప్రమాదం…. రైతన్నా జర పయిలం

పంటను కాపాడుకునేందుకు రైతులు ఎంతలా శ్రమిస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలిసే వుంటుంది. రాత్రనక పగలనకా పంటను పసిపాపలా కాపాడుకుంటారు. వరి నాటినప్పటి నుండి ధాన్యం ఇంటికి తీసుకొచ్చే వరకు దాదాపు ఆరు నెలలపాటు అన్నదాతల శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే దేశానికి అన్నంపెట్టే…

‘‘దేశం కోసం, ధర్మం కోసం’’ సామాన్యులే బలి కావాలా??

‘‘ఇకనైనా మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ ‌జపాన్ని కాస్త తగ్గించుకొని, సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల తలసరి ఆదాయ రేటును పెంచే విధంగా చర్యలు చేపట్టి, వివిధ నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలపై పెంచిన ధరలను తగ్గించి ఆ భారాన్ని కార్పొరేట్‌ ‌శక్తులపై, ఉన్నతవర్గాల ప్రజలపై పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండు…

తెలంగాణ ఏర్పాటు… కాంగ్రెస్‌ ‌భాగస్వామ్యం

నేడు ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటి తీర్మానం 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరిగిన అనంతరం కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో…

‌ప్రజా ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం…. ప్రజల ఆరోగ్యం కాపాడడమే  ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్రంలో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్‌ ‌వ్యాధులకు గురికాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజలకు ఇబ్బంది రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని , ప్రజలకు  అత్యవసర సేవలు అందించాలని  జిల్లా కలెక్టర్లను, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను  ప్రభుత్వం…

నిశిత సాహిత్య విశ్లేషణ…

నిరంతర సాహిత్య పఠనం విషయాత్మతో కూడిన విశ్లేషణాత్మకమైన రచనలను అందించడానికి రచయితకు తోడ్పడుతుందనడానికి సాక్ష్యంగా డాక్టర్‌ అమ్మిన  శ్రీనివాసరాజు రాసిన వ్యాసాలు కన్పిస్తాయి. అక్షరాభిషేకం పేరుతో ఇటీవల ఆయన  వెలువరించిన వ్యాస సంకలనంలో  దేనికదే ప్రత్యేకత కలిగి విభిన్నంగా అనిపించే ఇరవై వ్యాసాలున్నాయి. సృజనాత్మకతను పాటిస్తూ సాధారణ దృష్టితో  చూడబడే వ్యాసాన్ని ముందుకు నడిపించడం నిజానికి…

విశిష్ట మాసం శ్రావణం… నేడే మొదలు

శ్రావణమాసం.. నెలరోజులపాటు ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. ఉదయం, సాయంత్రం భగవన్నామ స్మరణతో మారు మోగుతాయి. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.  సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది పవిత్రత కలిగిన శ్రావణమాసం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి…

సీజనల్‌ ‌వ్యాధులు – జాగ్రత్తలు

గ్రీష్మంలో తీవ్రమైన ఎండ, వడగాడుపులతో ఇబ్బందిపడి ఋతుచర్యలో భాగంగా వర్ష ఋతువులోకి ప్రవేశించాం. ఋతుచర్య అంటే కాలాన్ని అనుసరించి వాతావ రణంలో, భూమి ఉపరితలంలో వచ్చే మార్పులకనుగుణంగా మనల్ని మనం మలుచుకొని శరీరాన్ని, ప్రాణాన్ని,ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆచరించే చర్యలు.ఈ వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై జారూతున్న జల కణములచే ఒక వింత స్థితిలో ఉంటుంది.తదనుగుణంగా మన శరీరంలో…

మానవ తప్పిదాల ఫలమే ప్రకృతి ప్రళయ గర్జన

‘‘ఎక్కడ పరిశుభ్రమైన గాలి, నీరు, ఆహారం, లభ్యమవుతుందో, ఎక్కడ  పచ్చదనంతో కాలుష్య రహితమైన వాతావరణంతో ప్రకృతి వికసిస్తుందో అక్కడ సకల జీవరాశులు ఆరోగ్య వంతం గా జీవించగలుగుతాయి. ప్రకృతిని  పరిరక్షించ గలిగితేనే ధరిత్రి లో మానవులు సుఖసౌఖ్యాలతో మనుగడ సాగించ గలరు. పచ్చదనానికి పాడె కడితే మానవ పయనం కాటికే దారితీస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించక…