Category ప్రత్యేక వ్యాసాలు

సామాజిక సేవలకు ప్రతిరూపం దుర్గాబాయ్‌ ‌దేశ్‌ముఖ్‌

‌నేడు దుర్గాబాయ్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌వర్ధంతి ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. దేశభక్తు రాలిగా, సామాజిక సేవా తత్పరు రాలుగా … మరెవరూ చూపని ధైర్య సాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచి పోయారు. తెలుగు ప్రజలు గర్వించ దగిన ఉన్నత భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి. వ్యక్తి మాత్రమే కాదు, ఒక…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

నేటి నుండి శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలు ‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా,…

విశ్వ కవీంద్రుడు

భారతీయ సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి రవీంద్రనాథ్‌ ‌టాగోర్‌ .1861 ‌మే7న దేవేంద్రనాథ్‌ ‌టాగోర్‌ ‌శారదాదేవి దంపతులకు కలకత్తా నగరంలోజన్మించారు. నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి నిర్భంధంగా పిల్లలకు చదువు చెప్పే పద్దతి రవీంద్రునికి నచ్చేదికాదు. అందువల్లేనేమో ఆయన ప్రాథమిక విద్య ఒడిదుడుకులకు గురైనట్లు గోచరిస్తుంది.ప్రతిరోజు నిద్రలేవగానే ఇంటి తోటలోకి వెళ్లడం…

విశిష్టాద్వైత మతోద్ధారకుడు రామానుజుడు

వైశాఖ శుక్ల షష్టి రామాను జాచార్యుల1005వ జయంతి రాజాదరణ పొంది ప్రాబల్యాన్ని సంతరించుకున్న జైన, బౌద్ధ, శైవ మతాలు స్థానిక ఆచార వ్యవహారాలలో కలసి, అనేకానేక శాఖలుగా విభజితాలై, వేర్వేరు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ తమ శాఖలు గొప్పవని నొక్కి చెబుతూ, మూల ఉపనిషత్తుల సారాన్ని ప్రజలకు చేరువ చేయజాలని సమయాన, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి ఉద్దరించారు శ్రీ…

‘గురు’తర బాధ్యత గుర్తెరగాలి..

“ఒక్కసారి ఉపాధ్యాయ వర్గం కంకణబద్దులై సమాజం పట్ల ఆలోచిస్తే మనం ఆశించిన విద్యా విధానాలు సంస్కరణలు మనమే స్వయంగా అమలులోకి తీసుకురాలేమా?విద్యారంగం కుప్పకూలితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. తరగతి గది నిర్వీర్యమైతే దేశమే చీకటిగా మారిపోతుంది.ఒక్కసారి అధ్యాపక వర్గం ఆలోచించి ఈ సమాజాన్ని నిలబెట్టాలన్న ధృడ సంకల్పంతో సమిష్టిగా ముందడుగు వేస్తే చిత్త శుద్ధితో విధి…

యువభారతంలో నిరుద్యోగ సమస్య !

(‘సియంఐఈ’ తాజా నివేదిక ఆధారంగా) దేశ జనాభా 1.38 బిలియన్లు దాటుతోంది. అధిక జనాభాతో నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, ప్రజారోగ్యం సమస్య, అసమానతలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఉన్న దేశంగా భారత్‌ ‌దూసుకుపోతున్నది. యువభారతంలో ప్రజల సగటు వయస్సు 29గా నమోదు కావడం సంతోషదాయకం. ప్రపంచ యువతలో 5వ భాగం భారతంలోనే ఉన్నది.…

గాడి తప్పిన పది పరీక్షలు

‘ఈ ‌పరీక్షలు పిల్లలకు కాదు పిల్లల తల్లి తండ్రులకు బోధించే ఉపాధ్యాయులకు తల్లి తండ్రులు పరీక్ష కేంద్రాల వద్ద పిల్లలకు స్లిప్‌ ‌లు అందించే ప్రక్రియలో ఎండను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తుఉంటే ఉపాధ్యాయులు అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో తల మునకలవుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థుల తల్లి తండ్రులు మాత్రం…

ఉద్యోగాల వేటలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగులు

తెలంగాణలో కొద్దిరోజులుగా నోటిఫికేషన్ల విడుదల పర్వం కొనసాగుతోంది. వేల సంఖ్యలో ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పరిణామంతో పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారు. కోచింగ్‌ ‌సెంటర్లలో చేరుతున్నారు. జాబ్‌ ‌కొట్టడమే లక్ష్యంగా ప్రిపరేషన్‌ ‌కొనసాగిస్తున్నారు. కోచింగ్‌ ‌సెంటర్లు కళకళ ఉద్యోగ ప్రకటనలతో రాష్ట్రంలో…

విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే అకృత్యాలు

“తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.” విమర్శలకు కూడా…