Category ప్రత్యేక వ్యాసాలు

పచ్చదనంతో శోభిల్లుతున్న తెలంగాణ పట్టణాలు

తెలంగాణకు హరితహారంలో భాగంగా 142 పట్టణ స్థానిక సంస్థ (ULB)లలో అటవీశాఖ భాగస్వామ్యంతో పట్టణహరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ పటిష్టంగా అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్‌ ‌రావుకి చెట్లు, ప్రకృతి, పర్యావరణ పట్ల ఉన్న మక్కువకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలలోని ప్రాంతాలను హరితక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు.పట్టణ హరితహారం అమలును రాష్ట్ర పురపాలక…

‘‘‌దేశాన్ని ఊపేసిన నినాదం అది’’

నేడు ‘క్విట్‌ ఇం‌డియా డే’ స్వాతంత్ర కాంక్ష రగిలిన సమయంలో శ్వేతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ‘ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేది ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం అనేకానేక దేశాలలో వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా నిలిచింది సురేంద్రనాథ్‌ ‌బెనర్జీ ‘ఇండియన్‌…

ఉచితాలు తీసివేయడం అనుచితం

సుప్రీం కోర్ట్,  ఇతర కింది కోర్టులు కూడా ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల విదేశీ ఆంక్షలతో ప్రభావితమైనటువంటి విధానాలకు మద్దతు ఇస్తున్నాయనే విషయం పై దేశంలో ఒక చర్చ జరుగుతోంది. మళ్ళీ నిన్న సుప్రీంకోర్టు ఉచితాలపై ఒక కమిటీ వేసి తద్వారా రాజకీయ పార్టీలు ఉచితాలను దుర్వినియోగం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో…

విశ్వజనీయ మహాత్ముడు విశ్వకవి రవీంద్రుడు

నేడు రవీంద్ర కవీంద్రుని వర్ధంతి జాతీయ గీత సృష్టికర్త, నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌విశ్వ కవిగా ప్రపంచ వ్యాపిత గుర్తింపు పొందారు. వంగదేశంలో 1861 మే 7వ తేదీన శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా జన్మించిన రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఇతరులకు భిన్నంగా, రవీంద్రుని బాల్యం గడిచింది. ఆముదం…

నిఖ్ఖచ్చితమైన మనస్తత్వంగల నాయకుడు.!

‘‘తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు,నిధులు ,నియా మకాలు అనే నినాదంతో ఉమ్మడి కౌరవనీతిలో జరిగిదంతా అన్యాయమేనని నలుచెరుగుల చాటి చెప్పిన ఆచార్య జయశంకర్‌ ‌తన జీవితకాలమంతా ప్రగతిశీల ఉద్యమాలకు ఆదర్శంగా,మానవ సమాజం కోసమే అంకితం చేశారు. ఆయన బాటలో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవ స్వయంపాలనకై  దశాబ్దాలుగా జరిపిన పోరాటాలను,అనుభవాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ సాధనోద్యమంలో భావజాల వ్యాప్తిని…

నాటి స్వాతంత్య్ర ఉద్యమాలు దేశభక్తికి గీటురాళ్ళు

ఆంగ్లేయుల అరాచక విభజన వాదం భారతీయులను ఎన్నో విధాలుగా వేధించింది.మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి,సుదీర్ఘ కాలం వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ కర్కశపాదాల క్రింద నలిగిపోయి, తర్వాత నల్లచట్టాల తెల్లపాలకుల వలస పాలనతో భారతదేశం అనేక విధాలుగా స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు దూరమై,ఆర్ధికంగా,సాంస్కృతిక పరంగా అణగద్రొక్కబడింది. భారతదేశానికి అడుగుపెట్టిన తెల్లదొరలు, భారతీయుల అమాయకత్వాన్ని, అనైక్యతను ఆసరాగా…

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర

సుష్మా స్వరాజ్‌ ‌మద్దతు తోనే తెలంగాణ బిల్లు ఆమోదం నేడు సుష్మా స్వరాజ్‌ ‌వర్ధంతి రామ కిష్టయ్య సంగన భట్ల… తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్‌  ‌కీలకపాత్ర పోషించారు. ఆమె వర్ధంతి సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం.2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు…

ప్రవాసంలోని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం సాధ్యం కావటం లేదు…

‘‘‌ప్రభుత్వ విమర్శకులను ఓ దేశం వెలి వేయగా రాజకీయ ప్రవాసులైపోయిన… ప్రజాస్వామ్య వాదులకు శరణు ఇచ్చి కాపాడే దేశాలు ప్రభుత్వాలు ప్రపంచ వ్యాపితంగా కనుమరుగు అవుతున్న వైనాన్ని ఈ రిపోర్ట్ ‌తేటతెల్లం చేస్తున్నది.’’  ఫ్రీడమ్‌ ‌హౌస్‌ ‌రిపోర్ట్ ఏదైనా ఒక దేశంలో ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షించటం సాధ్యం కావటం లేదు’’ అంటే సదరు దేశంలో నియంతృత్వ ప్రభుత్వం…

ఐఐటిల్లో టీచింగ్‌ ‌స్టాఫ్‌ ‌కొరత

మసక బారుతున్న సంస్థల ప్రతిభ 23 ఐఐటిల్లో 4596 టీంచింగ్‌ ‌పోస్టులు ఖాలీ వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ‌న్యూ దిల్లీ, ఆగస్టు 4 : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో టీచింగ్‌ ‌పోస్టులు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యుత్తమ విద్యనందించి ఎంతోమందిని ఉన్నంతంగా తీర్చిదిద్దాల్సిన విద్యాసౌధాలు.. అధ్యాపకుల లేమితో క్రమంగా మసకబారుతున్నాయి. టీచింగ్‌…