Category ప్రత్యేక వ్యాసాలు

మునుగోడులో మునిగేది ప్రజలా.. పాలకుల..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పోరాటాలకు విప్లవోద్యమాలకు పురుడు పోసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యంత చైతన్యవంతమైన సెగ్మెంట్లలో మునుగోడు ఒకటి. 1967 సంవత్సరంలో అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా ఏర్పడి అప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాలు పైగా అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా కొనసాగుతుంది. ఈ సెగ్మెంట్‌ ‌పరిధిలో 6 మండలాలు…

సాహితీ వాచస్పతి దాశరథి

నేడు దాశరథి రంగాచార్య జయంతి తెలుగు జాతి గర్వించదగిన సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అయన చేసిన బహుముఖ రచనలు అనన్య సామాన్యాలు. అసాధారణ మేథో సంపత్తికి ప్రతిరూపాలు. రంగాచార్య రచనల్లో తెలంగాణదనం నిండుగా పరుచుకొని ఉంటుంది. ప్రగతి శీల భావం ఉప్పొంగుతుంది. వేద విజ్ఞానం ఆధ్యాత్మికతను తట్టి లేపుతుంది. తెలంగాణ గ్రామీణ జన జీవనం సాక్షాత్కారిస్తుంది.…

పేట్రేగిపోతున్న మతోన్మాదం మంటకలిసిన మానవత్వం..!

‘‘‌నర అంతకులే దేశ అధినేతలై దేశాన్ని అప్పనంగా అమ్మేస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న కాలమిది. నిజానికి ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల గురించి గొప్పలు చెబుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ పౌరులను రక్షిస్తాం.ప్రగల్బలు పలుకుతారు. కానీ ఒక మహిళా ఇంత అన్యాయానికి గురైతే ఏ పాలకుడు స్పందించకపోవడం సిగ్గుచేటు.’’…

నగరంలో బతుకు భారం

‘‘ఇక్కడ అపార్ట్మెంట్స్ ‌లో 10 ఫ్లాట్స్ ఉం‌డని, వంద ఫ్లాట్స్ ఉం‌డని, వీళ్ళు నివసించే అపార్ట్మెంట్‌ ‌బిల్డింగ్‌ ‌లో ఒకరికొకరు మాట్లాడుకోవడం దేవుడెరుగు, కనీసం తెలిసే అవకాశమే ఉండదు. అసలు ఎన్ని నెలలైనా ఒకరి మొహం ఒకడు చూసుకోరు.  చూసుకున్న పలకరించారు. అసలు అంత సమయమే ఉండదు.’’ 1960, 70 దశకాలలో పుట్టిన వాళ్లంతా ఇప్పుడు…

ఇకపై అంతా సులువు !

‘‘‌రాజకీయాలలోకి వస్తున్నవారు, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడేవారు అసలు సిసలైన కార్పొరేట్‌ ‌ప్రతనిధులు లేదా స్వయంగా వ్యాపారాలు, ఆర్టిక సంస్థలు కల్గిన ఉన్నవారు. వారు రాజకీయాలలోకి వస్తున్నది ప్రజా సేవ ముసుగులో తమ తమ ఆర్థిక లాభాల పరిరక్షణ కోసం, పెంపొందించుకునేందుకు మాత్రమే.’’ ‘‘కాగల కార్యం  గంధర్వులు చేసినట్లు’’.  ఇది సుపరియమైన తెలుగు సామెత. కోరిన లాభం…

ఎ‌ర్రజెండా ఉనికి ప్రశ్నార్థకం కానుందా..

తన జీవితకాలంలో భారతదేశానికి రానటువంటి కార్ల్ ‌మార్కస్ ‌కి అర్థమైనటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ నేటి కమ్యూనిస్టు నాయకత్వానికి ఎందుకు అర్థంకాట్లేదో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. అసలు ఈ ఎర్రజెండాల పార్టీల పయనం ఎటువైపు? క్షీణిస్తున్న ఎర్రజెండా అస్థిత్వానికి మునుగోడు ఉపఎన్నిక ఎడారిలో ఎండమావి లాంటిది. ఒకప్పుడు మునుగోడు గడ్డ ఎర్రజెండా అడ్డ. ఏ ఊరు…

ఆగస్ట్ 22 ‌న అల్లూరి పోరాటానికి వందేళ్ళు…..

  మన్యం పోరాటాలకు మనుగడ ఏది ఆజాదీ కా అమృతోత్సవం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులను సంస్మరించుకునే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది అల్లూరి సీతారామరాజు 125 వ జయంతుత్సవాలను, పలు కార్యక్రమాలను ఇటీవల భీమవరం, మోగల్లు, లంబసింగి ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 75 ఏళ్ల తరువాత మరుగున పడిన స్వాతంత్య్ర సమర…

భారతదేశ దూరదర్శిన్‌ ‌టీవీకి 63 – ఏండ్లు

(స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా సవాళ్లను దాటుతూ సాఫల్యత వైపు స్వదేశీ పయనం) దేశంలో నేడు వినోదాల కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, ఇతర దృశ్య శ్రవణ ప్రసారాలను ప్రజల కోరిక మేరకు అందిస్తున్న సాధనంగా టీవీ మానవాళికి అమూల్య సేవలను అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల దృశ్యాలను, వీడియోలను, ప్రత్యక్ష ప్రసారాలను క్షణాల్లో ప్రత్యక్ష…

అసమాన కలం యోధుడు షహీద్‌ ‌షోయబుల్లా ఖాన్‌

‌నేడు షోయబ్‌ ఉల్లాఖాన్‌ ‌వర్ధంతి పెన్నును గన్నుగా మార్చి,  అక్షరాలను బుల్లెట్లుగా ప్రయో గించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో  నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికిం చిన షోయబ్‌ ఉల్లా ఖాన్‌ అక్షర వీరుడు. ప్రజల కోసం కలం పట్టి ప్రాణాలను తృణ ప్రాయంగా వదలిన ధీరుడు. పాత్రికేయ వృత్తికే…