Category ప్రత్యేక వ్యాసాలు

కేసీఆర్‌ ‌ముందస్తు వ్యూహంతో… రేవంత్‌ ‌పదవికి ముప్పులేదు..!  

‘‘‌మునుగోడు ఉప ఎన్నిక నిమిత్తం ఇప్పటికే బీజేపీ తనదైన వ్యూహాలు సిద్ధం చేసింది.అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాగూ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది.రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ మూడో స్థానానికి పరిమితమైపోయిన సంగతి విధితమే..అప్పటికి రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా…

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ముందు వరుసలో నిలుస్తారు.. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరి పోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌  ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం…

సంస్కరణలతో సోషలిజాన్ని పతనం చేసిన గోర్బచెవ్‌

  ‘‘ ‘‌సోవియట్‌ ‌యూనియన్‌ ‌లో సోషలిజం పతనం కావడంతో  మానవజాతి మహా ప్రస్థానం పెట్టుబడిదారీ విధానంతోనే పురోగమిస్తుంది’ అని పెట్టుబడిదారులు నాడు కోడై కుశారు. కాని అనతి కాలంలోనే లాటిన్‌ అమెరికాలో పలు సోషలిస్ట్ ‌ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. ‘భవిషత్తు అంతా సోషలిజానిదే’ అని ఘంటాపథంగా…

అంతా రాజకీయం

‘‘‌శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారి పోవడం దృష్ట్యా మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని  ఆర్బిఐ ఒక వ్యాసంలో విశ్లేషించింది. ఈ వ్యాసం ప్రకారం ముఖ్యంగా దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అతి దయనీయంగా ఉందని.. వాటి పరిస్థితి శ్రీలంకతో పోల్చవచ్చు అని చెప్పింది. కానీ ఆ పది రాష్ట్రాలలో తెలంగాణ లేదు. అనగా…

అం‌తరంగ భావ సముద్రం…

అనుభూతితో పరవశించే ఆత్మ ఉంటే కవిత్వం ప్రవాహమవుతుంది. మంద్రంగానో, దీర్ఘ శ్రుతిలోనేదో కవిలో నిరంతర భావ ఘంటిక మ్రోగుతూనే ఉంటుంది. కళ్లనిండా నీలాకాశాన్ని నింపుకుని ప్రకృతి దృశ్య సంయోగాన్ని విచ్చుకున్న పుస్తకంలా మార్చి ప్రగాఢ నీలిమలకు సమున్నత భావాలను అద్ది గగన హృదయంతో ఆవిష్కరించిన కవిత్వం అందించే ఆత్మానుభూతి శాశ్వతంగా నిలుస్తుంది. పసితనాన్ని పసిగట్టే స్పర్మలా,…

విశ్వమంతా వినాయకుడు

విఘ్నాలను పోగొట్టేందుకు ఒక దేవతను పూజించడం అనేది మన దేశంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ కనిపిస్తుంది. గ్రీకు వారు దర్శినస్‌ అని పిలిచినా, రోమన్లు జేనస్‌ అని, ఈజిప్మియస్లు గునీస్‌ అని పిలిచినా వారంతా వినాయక రూపాలే. భారతీయుల వినాయక ఆరాధనా సంప్రదాయాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేశారు. ఒక చేతిలో గొడ్డలి,…

‘‘‌వినాయకుడు, గణపతి మనకు ప్రథమ దైవం. ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా ఏ అవరోధాలనైనా తొలగించి సిద్ధినీ, బుద్ధి (సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే ‘గణపతిగా ఉపాసించడం వేద సంప్రదాయం. గణపతిని పూజించకుండా ఎలాటి శుభకార్యమూ తలపెట్టం. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధ్యుడైనాడు.’’ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!…

‘‘ఒక వైపు పిఓపి విగ్రహాల విషయంలో వైఖరి మార్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న యువత సౌండ్‌ ‌పొల్యుషన్‌ ‌పై ఇంకా జాగృతం అవటంలేదు.. ఉరకలెత్తే యువలోకపు ఉత్సాహం డీజే సౌండ్‌ ‌ల మోతమోగుతోంది.. తీన్‌ ‌మార్‌ ‌డప్పుల్లో వీధుల చెవులకు చిల్లులుపడుతున్నాయ్‌..‌శబ్ద కాలుష్యం తో గాలి చెల్లా చెదురవుతోంది.. ప్రశాంతతపారిపోతోంది.. చెరువులు జలవనరులను కలుషితం చేయటం చేపలు…

న్యాయ వ్యవస్థ సామాన్యునికి అందుబాటులో ఉండాలి !

‘‘ప్రజలకు అర్థంకాని భాషలో కాకుండా ప్రజలకు అర్థం అయ్యే భాషలో న్యాయచర్చలు సాగాలి. కోర్టుతీర్పులు స్థానిక భాషల్లో విడుదల చేయాలి. పాలకులు పేదలకు న్యాయన్ని చేరువ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. అనేక సంస్కరణలు తీసుకుని వచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ ఈ న్యాయవ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి తక్షణ చర్యలకు పూనుకోవాలి.’’ మన న్యాయవ్యవస్థ…