Category ప్రత్యేక వ్యాసాలు

‘తెలంగాణ’ ఒడవని లొల్లి..

దశాబ్దాల కాలంగా జరిగిన ఈ పోరాటానికి పోల్చదగిన పోరాటమేది చరిత్రలో జరుగలేదు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణకు సెప్టెంబర్‌ 17‌న స్వేచ్చ లభించింది. దాన్ని వేడుకగా చేసుకోవడానికి నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు ఇష్టపడలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం వీరోచిత పోరాటం చేసిన ఉద్యమ పార్టీయే అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఆ ఆలోచనకు…

త్యాగాలు, సమరాల ఫలంగా తరతరాల రాజరికం తలవంచిన వేళ…

‘‘‌భారత యూనియన్‌’ ‌నిజామ్‌ ‌రాజు యధాతధ ఒప్పందం (స్టాండ్‌ ‌స్టిల్‌ అ‌గ్రిమెంట్‌) ‌కుదుర్చుకోకుండా రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అడ్డుపడ్డారు. చివరికి ఆ ఒప్పందం కుదిరినా అది అమలు కాలేదు. పర్యవసానంగా హైదరాబాద్‌ ‌సంస్థానంలో అరాజక పరిస్థితి అదుపు తప్పడం, వేలాది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడడం, పోలీసు చర్య అనివార్యం కావడం అనంతర పరిణామాలు. హైదరాబాద్‌…

విమోచనోద్యమానికి ఊపిరులూదిన వీరులు

వరంగల్‌ ‌జిల్లా బైరంపల్లి లో 1948 సంవత్సరంలో రజాకర్‌ ‌మూకలు జరిపిన దారుణ మారణకాండ వివరించేందుకు ఏ పదాలు పనికి రావు. అక్కడ జరిపిన ముకుమ్మడి అత్యాచారాలు, 18 మందిని నిలబెట్టి కాల్చివేయటం తెలంగాణ పోరాట చరిత్రలో ఒక విషాద ఘట్టం. ఎక్కడో గుల్బర్గా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ప్రజాకవి కాళోజీ ఈ ఘోరమారణ కాండపై…

సెప్టెంబర్‌ 17 ‌విమోచనమైతే ఇన్ని త్యాగాలెందుకు..?

‘‘‌తెలంగాణకు విమోచనమే జరిగితే తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాదిమంది త్యాగాలు ఎందుకు జరిగినట్లు..? నెహ్రు పటేల్‌ ‌నేతృత్వంలో హైదరాబాద్‌ ‌దురాక్రమణకు ఒడిగట్టింది నిజం కాదా..! నిజంగా హైదరాబాద్‌ ‌రాజ్యం భారతదేశం లో విలీనేమే జరిగితే హైదరాబాద్‌ ‌ప్రజలకు-భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఏమైనా ఉందా..! ప్రజలు విలీనం చేసుకోమని ఆహ్వానించారా..! చరిత్ర లో అలాంటి…

ఉనికిని కనుక్కునే అన్వేషణ…

మనషుల హృదయాల్లో ఎడారులూ, కీకారణ్యాలు రహస్యంగా ఉంటాయని అవి పెట్టే  హింసలను యుద్ధఖైదీలా అనుభవించే అనివార్యతను ఎరుక చేసి హెచ్చరిక జెండాను ఎగరేసిన కవి రామాచంద్రమౌళి. తపస్సు  పేరిట తెలుగు ఇంగ్లీష్‌ ‌ద్విభాషా కవిత్వ సంపుటిని ఇటీవల ఆయన వెలువరించారు. రామాచంద్రమౌళి రాసిన తెలుగు కవితలను ఆత్రేయశర్మ, ఇందిరా బబ్బిల్లపాటి, పద్మనాభరావు అనంత, ప్రసాద్‌ ఎం‌విఎస్‌,…

పటేల్‌ ‌క్రౌర్యంపై ప్రాణాలొడ్డిన తెలంగాణ

సంస్థానం విముక్తి, విలీనం పేరుతొ సంస్థానంలోకి ప్రవేశించిన యూనియన్‌ ‌సైన్యాలు అదే నిజామ్‌  ‌తో చేతులు కలిపి పటేల్‌ ,‌జనరల్‌ ‌చౌదరి ,నంజప్ప పర్యవేక్షణలో కమ్యూనిస్ట్ ‌ల పై రైతాంగం పై తీవ్ర అణచివేతను కొనసాగించింది.ప్రజలు సాధించుకున్న విజయాలు తిరిగి భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది.బ్రిటిష్‌ ‌వారికి 150సంవత్సరాలు తొత్తుగా పని చేసిన ధనవంత బలమైన…

మానవాభివృద్ధ్దిలో ముందడుగు పడేనా?

అభివృద్ధి, శ్రేయస్సుకు కొలమానం జీడీపీ మాత్రమే కాదని, అంతకుమించిన ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో 1990లో మానవ అభివృద్ధి సూచికను  ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రారంభించారు.వివిధ రంగాల్లో ఒక దేశం సాధిస్తున్న అభివృద్ధినిపరిశీలించడమే దీని  ముఖ్యఉద్దేశ్యం. అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని దేశాల నడుమ వ్యత్యాసాలను పరిశీలించి ప్రతీ సంవత్సరం…

విజ్ఞాన గని ‘‘మోక్షగుండం’’

నేడు జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఎన్నో దేశాలు ప్రపంచంలో అభివృ ద్దిలో ముందుకు దూసుకు పోతున్నాయి.అక్కడ ప్రజల జీవన ప్రమా ణాలు కూడా అత్యున్నత స్థా యిలో ఉంటు న్నా యి. ప్రతిభను ప్రోత్స హించడం వలన  ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. ప్రతిభను గుర్తించి గౌరవించడం  భారతీయ సంస్కృతి లోనే ఇమిడి ఉంది. నాటి…

స్థూలకాయం పలు రోగాలకు మూలం

భారత్‌లో కొరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ ‌క్రమశిక్షణల నియమనిబంధనలతో దేశవాసులు ఇండ్లలోనే స్వీయ నిర్బంధాలు కావలసి వచ్చింది. ఊహించని మహమ్మారి విపత్తుతో మానవాళి మానసిక, శారీరక ఆరోగ్యాలను కోల్పోవలసిన అనివార్యత వెన్నాడింది. శారీరక కదలికలకు సంకెళ్ళు పడడం, అసాధారణ అనారోగ్య ఆహార పదార్థాలను హద్దులు మీరి తీసుకోవడంతో పిల్లలు, పెద్దల్లో స్థూలకాయ సమస్యలు ఎదురై జీవనశైలి రుగ్మతల…