Category ప్రత్యేక వ్యాసాలు

డెంగ్యూ జ్వరాల నియంత్రణపై చైతన్య కార్యక్రమాలు

రాష్ట్రంలో విస్తరిస్తున్న డెంగ్యూ, సీజనల్‌ ‌జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విస్తృత  చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌    ‌మున్సిపల్‌ ‌కార్పోరేషన్‌  ‌పరిధిలో,  గ్రామీణ ప్రాంతాల్లో  మున్సిపల్‌ ‌పట్టణాలలో రోజురోజుకు విస్తరిస్తున్న సీజనల్‌ ‌జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ ‌జ్వరాలను  నియంత్రించడానికి వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, ‌పంచాయతీ రాజ్‌…

ఆచరణలో కానరాని ఉచిత నిర్బంధ విద్య !

‘‘‌పేద విద్యార్థులు, అణచివేతకు గురైన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా, ఆర్థిక సామాజిక స్తోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌పాఠశాలలో సంస్థలలో చదువుతున్నారు. ప్రైవేట్‌ ‌రంగంలో చదివిద్దామనుకున్న పేద, మధ్య తరగ•తి ప్రజలకు చదువును కొనుక్కునే స్థోమత లేకుండా పోతోంది. సర్కార్‌ ‌విద్య నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారయ్యింది. ఉపాధ్యాయ…

అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం

‘‘‌వ్యక్తి వికాసానికి, విజ్ఞానాన్ని అందించడానికి, అంతరాలను అధిగమించడానికి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది. కేవలం సంతకం పెట్టడమే కాకుండా చదవడం, రాయడంతో పాటుగా చదివిన విషయాన్ని ఆకలింపు చేసుకుని నిత్యజీవితంలో ఉపయోగించుకుంటేనే అక్షరాస్యులుగా పరిగణించబడతారు. ప్రపంచంలో అనేక దేశాలు వెనుకబడడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ చెప్పినట్టు నిరక్షరాస్యత దేశానికి తీరని కళంకం.’’…

తెలంగాణ సాయుధ పోరాట సారధి రావి నారాయణరెడ్డి

తెలంగాణ పోరా టం లేచింది.. ఉద్యమానికి ఊతమిచ్చింది నల్లగొండ జిల్లా.  ఉద్యమ నాయకులు ముందు వరుసలో నిలబడి నిలిచిన ముఖ్యమైన వ్యక్తుల్లో రావి నారాయణరెడ్డి అగ్రగణ్యుడు. స్వాతంత్ర సమర యోధుడు మానవతావాది నిజాయతీతో నిఖార్సుగా నిలబడ్డ ఆదర్శ కమ్యూనిస్టు తెలంగాణ సాయుధ పోరాటానికి చిరునామా రావి నారాయణరెడ్డి. దేశ్‌ముఖ్‌ల కుటుంబంలో పుట్టినప్పటికి దేశం కోసం దేశ…

పోషకాహార లోపంతో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు

(సెప్టెంబర్‌ 1 ‌నుండి 7 వరకు జాతీయ పౌష్టికాహార వారొత్సవాలు) భారతదేశంలో పౌష్టికాహార లోపాలున్న పిల్లలు అధికంగా ఉండటం దేశ భవిష్యత్తుకు అనారోగ్యకరం గా మారింది.  దేశంలో ఆరేళ్లలోపు పిల్లలు 22 కోట్లమంది ఉన్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజ పురోభివృద్ధి ఆధారపడి…

‘‘అక్షరాలు దిద్దాలి – అభివృద్ధికి తోడ్పడాలి’’

అక్షరాలను దిద్దని చేతులు సమాజానికి గుదిబండలు. అక్షరజ్ఞానం లేని మెదళ్ళు అభివృద్దికి విఘాతాలు. ఎక్కడ అక్షరం జనం చేతిలో ఆయుధమై,లక్ష్యసాధనకు మార్గమై వికసిస్తుందో,అక్కడ అజ్ఞానం పారద్రోలబడుతుంది. అక్కడ అభివృద్ధి సాధ్యపడుతుంది. అక్షరం మూగబోయిన కోట్లాది గొంతుల్లో చలనం కలిగిస్తుంది. అలాంటి అక్షరాన్ని దిద్దాలి. మానసిక వికాసం పెంపొందించుకోవాలి.అక్షరం’’ లక్ష్యసిద్ధికి సోపానం. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధి అవసరం. అక్షరం…

నిర్బంధమే ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ ఆచూకి

మయన్మార్‌ ‌ప్రజాస్వామ్య ఉద్యమకారిణి, నోబెల్‌   ‌శాంతి బహుమతి గ్రహీత, నేషనల్‌ ‌లీగ్‌ ‌ఫర్‌ ‌డెమోక్రసీ  అధినేత్రి  ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ  ప్రజాస్వామ్య మయన్మార్‌ ‌కోసం ఉద్యమిస్తూ  సైనిక జుంటా ప్రభుత్వంచే అన్యాయంగా   అత్యధిక కాలం పాటు నిర్బంధంలో కొనసాగారు.  ఒక రకంగా చెప్పాలంటే ‘ఆమె నేటికి కూడా నిర్బంధమే ఒక జీవితంగా  జీవిస్తున్నారు’.…

ప్రజాస్వామిక సమాజంలో టీచర్ల పాత్ర

దేశానికి ఆదర్శంగా గొప్పగా విలసిల్లాల్సిన మొదళ్ళు ఇప్పుడు నిస్తేజంగా నిస్సత్తువగా అప్రజాస్వామిక అశాస్త్రీయ మూఢ అంధ విశ్వాసాలకు కేంద్రంగా మారాయా? అన్న సందేహం కలుగుతున్నది.దేశ భవిష్యత్తును రూపొందించేవి పార్లమెంటులు కావు.. పాఠశాలలే అన్న జవహర్‌లాల్‌ ‌నెహ్రూ మహాశయుడి ఆశయం కానీ.,  తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపొందించ బడుతుందన్న డా.డిస్‌ ‌కొదారి  మాటలన్నీ తిరగబడుతున్నట్లు కనబడుతున్నవి.1888…

‌ప్రపంచ ఆహార సంక్షోభంతో భారత ఆహార భద్రత ముడిపడి ఉందా..!

ప్రతికూల వాతావ రణాలు, యుద్ధాలతో గత ఏడాదితో పోల్చితే నేడు ప్రపంచ ఆహార పదార్థాల ధరలు 13 శాతం కరువు పెరగడంతో పేద వర్గాలు అర్థాకలితో అలమిటించే దుస్థితి ఏర్పడింది. బియ్యం, గోధుమలు, బార్లీ, వంట నూనెలు, తృణ ధాన్యాలు, పప్పుల వంటి సరుకుల ధరలు ఇటీవల పెరగడంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుపుకు…