మోదీ హయాంలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం ..!
2002 సంవత్సరంలో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్లు, గోద్రా రైలు దుర్ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై విచారణలు సాగాయి. అప్పటి ఈ మారణ హోమం జరిగిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోదీ నే ఉన్నారు. ఇంతకాలం ఈ వివాదం చుట్టూ ఆయన.. ఆయన చుట్టూ ఈ…
