Category ప్రత్యేక వ్యాసాలు

ఆర్థిక ప్రాతిపదకన రిజర్వేషన్లు సుప్రీంకోర్టు పరిధిలో

‘‘ఆర్థికపరంగా రిజర్వేషన్లు చేయడం సరికాదని ఇంద్రసావని వర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియా కేసులో గతంలో సుప్రీం కోర్టు  తీర్పు కూడ  వెలువరించింది.  యూత్‌ ‌ఫర్‌ ఈక్వాలిటి సంస్థ ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించడం తప్పని వాదిస్తూనే ఆ చట్టం నుండి అదేఎస్సీ,  ఎస్టీ, ఓబీసీ కులాల వారిని మినహాయించడం తప్పని వాదిస్తుంది.’’   భారతదేశానికి…

బైరాన్‌పల్లి జనగామ జోనల్‌ ఏరియా కమాండర్‌

‘‘ఆజాద్‌ ‌హైదరాబాద్‌ ’’ ‌ముస్లిం సామ్రాజ్యం. ఆసఫ్‌జాహీ పాలనలో ప్రతీ ముస్లిం ఒక పాలకుడే. ఈ ప్రభుత్వాన్ని కాపాడాలనేది దేవుడి ఆజ్ఞ. అందువల్ల రజాకార్‌ ‌సైన్యంలో చేరి, హిందువులను ఎదుర్కోవాలి అంటూ ఇత్తెహద్‌-ఉల్‌-‌ముస్లిమీన్‌ ‌నాయకుడు ఖాసిమ్‌  ‌రజ్వీ ఇచ్చిన పిలుపు మేరకు రజాకార్లు పట్టణాలు, నగరాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని గ్రామాలపై దాడులు చేశారు. వారి…

సెప్టెంబర్‌ 17 ‌విలీనం కాదు, విద్రోహమే..

వీర తెలంగాణ విప్లవోద్యమం పీడిత ప్రజానీకం సృష్టించిన ప్రజా ఉద్యమం. ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగిన పోరాటం ప్రపంచ ప్రజలను ఆనాడు ఆశ్చర్యపరిచింది. కనీవినీ ఎరుగని రీతిలో రాచరిక పాలనపై, భూస్వామ్య పీడనలపై ప్రజా వెల్లువను, పీడితుల ఆకాంక్షలను ఆ ప్రజా ఉద్యమం వెల్లడించింది. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ‘‘ దొర బాంచాన్‌…

విమోచనం, విలీనం, సమైక్యం ..

‘‘ ‌తెలంగాణ విమోచనతో భారత్‌ ‌లో  విలీనం, విలీనంతో జాతి సమైక్యత సుసాధ్యం కావడం జరిగి పోయాయని గమనిస్తే తెలంగాణ జాతికి మంచిది. చరిత్రను మరిచి, వక్రీకరించే వక్ర బుద్ధులను  కర్రుతో వాత పెట్టాల్సిందే, వారి దుర్నీతిని బట్టబయలు  చేయాల్సిందే. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన యువ తెలంగాణ రాష్ట్రం భారతంలో దేదీప్యమానంగా, సస్యశ్యామలంగా,…

ఎవలి పాట వాళ్ళదే! ముందస్తుకు ముగ్గులే!

‘‘‌విమోచనమైనా ! విలీనమైనా! తెలంగాణ పల్లెలల్ల ఎగిరిన ఎర్రజెండ సమాధి మీద రేపటి ఓట్ల పండుగ పూలు పూయించే గీ దినం జోరుగ పండుగ జేశిండ్లు.ఎవలి ఫాయిదాల లెక్కన గాళ్ళు  మునుగోడు నుంచి ముందస్తు దాంక ముగ్గు బోశిండ్లు. మతం మత్తుమందు సల్లుడైంది. గులాల్‌ ‌బూసుడైంది.చరిత్ర లున్న నిజాలు దాశిపెట్టి, అడ్డగోలు కతలువడ్డోల్లు చరిత్రల కాన్రాకుంట…

తెలంగాణ విముక్తికి సాహిత్య, సాం స్కృ తిక సంస్థల పాత్ర

తెలుగుభాషా సంస్కృతులకు వికాసానికి తెలంగాణా ఆంధ్రోద్యమం  చేసిన కృషి చారిత్రకమైనది. శ్లాఘనీయమైనది. ‘రెండు నూర్ల పాతిక సంవత్సరాల ఆసఫ్జాహీ పరిపాలనా ఫలితంగా హైదరాబాదు రాష్ట్రంలో ఆంధ్రుడు తౌరక్యాంధ్రుడైనాడు’ (దేవులపల్లి రామానుజరావు, తెలంగాణాలో జాతీయోద్యమాలు). తెలుగు ప్రజలు మాతృభాషలో కాకుండా అరబ్బీ, పారసీ, ఉర్దూ భాషలలో చదువు నేర్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణా భాష, సంస్కృతి మరుగునపడుతున్న…

‘‘హైదరాబాదు విలీనం అయిన విధంబు ఎట్టి దనిన’’

‘‘‌పోలీసు చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు. అప్పటికే సమాచార సాధనాలు తెగి పోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళ బేరానికి దిగాడు. లొంగు బాటుకు మించిన తరుణోపాయం లేదని మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోక తప్పలేదు. బొల్లారం వద్ద…

తలకెక్కని ‘సెప్టెంబర్‌ 17’ ‌చరిత్ర పాఠాలు..!

‘‘ఈ ‌ఘనమైన చరిత్రను వక్రీకరించి, హిందువులు, ముస్లింలు శత్రువులు అన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్‌ ‌మైమరిచేలా అవలంభిస్తున్నారు. కొతమంది ప్రచారం చేస్తున్నట్లు ఇది హిందూ – ముస్లీం మతాల మధ్య ఘర్షణ కాదు ,రజాకార్లకు ఆశ్రయం ఇచ్చింది,వారికి ఆయుధాలు సమకూర్చింది ,ఇతర సౌకర్యాలను కల్పించిన దొరలు హిందువులే అన్న సంగతి…

విశ్వకర్మ జయంతి – విశ్వకర్మల పరిస్థితి నాడు.. నేడు?

సృష్టికి మూలాధారం బ్రహ్మ. కానీ ఆ సృష్టిలో దేవతల, మానవుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతతో నగరాలను, సౌకర్యాలను నిర్మించి ప్రతిసృష్టిని సైతం చేయగల నైపుణ్యం కలిగిన ఆది సాంకేతిక నిపుణుడు విశ్వకర్మ అని మన వేదాలు, హిందూ చారిత్రిక గ్రంథాలు తెలుపుతున్నాయి. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు అనే పంచముఖాలు కలిగిన ఆది…