Category ప్రత్యేక వ్యాసాలు

మిస్‌ఫైర్‌ అయిన ‘హిట్లర్‌’ ‌పోలిక

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ‘హైడ్రా’ పైన చేసిన వ్యాఖ్య మిస్‌ ‌ఫైర్‌ అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు ఎంత చర్చనీ యాంశమైందో, ఇప్పుడు హైడ్రాను ఏ స్పూర్తితో ఏర్పాటు చేసానంటూ వివరించే ప్రయత్నం చేసిన సీఎం వ్యాఖ్యలు అంతకన్నా వివాదస్పదంగా మారాయి. హైడ్రా ఏర్పాటుపై రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా నేటికీ తీవ్రస్థాయిలో చర్చ…

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల కాష్టం రగిలిస్తున్న కేంద్ర ప్రభుత్వం

 “మరోవైపు గతంలో ప్రతిపాదన చేసినట్లు తెలంగాణ భూభాగంతో నిమిత్తం లేకుండా గోదావరి జలాలు తరలిపోతాయని బిఆర్ఎస్ నేత హరీష్ రావు వాదన లో వాస్తవం ఉంది. ఇంతకీ తెలంగాణ దక్కేది 41  టీఎంసీ  లే. కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ పోట్లాడి 1956 అంతర్ రాష్ట్ర జలవివాద చట్టం క్రింద ట్రిబ్యునల్ నియామకం సాధించారు. తెలంగాణ వాదనలు…

ముఖ్య మంత్రి గారికి బహిరంగ లేఖ

గౌరవ నీయులైన ముఖ్యమంత్రి గారికి వ్రాయునది ఏమనగా ! మీరు బెంగుళూరు లో హిందూ పత్రిక నిర్వహించిన సదస్సులో బడులను మూసి వేస్తామన్న ప్రకటన ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత సంక్షోభం లో కూరుకుపోయే పరిస్థితి. తక్షణమే ఆ ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి. ముఖ్య మంత్రి అయ్యింది  బడులు మూయడానికి కాదు…

మా పిల్లలకు సహాయం అవుతుందంటే…. ఎవరు ముందు తల వంచడానికైనా తయారే ..!

“ఉపాధ్యాయుల అంకిత భావం, తల్లిదండ్రుల కు ప్రభుత్వ విద్య పట్ల విశ్వాసం కలిగించి నందు వల్ల రాష్ట్రం లో  కొన్ని  పాఠశాలలు అత్యధిక సంఖ్యలో  నమోదు అయి ఉన్నాయి. ఇటువంటి పాఠశాలలను కనుక టీచర్ల కొరత లేకుండా విద్యా శాఖ అన్నీ వసతులు కల్పించి సిబ్బంది కొరత లేకుండా చూసే  విధానం తీసుకురావాలన్నారు. అప్పుడు మిగతా…

అన్ని కాలాల‌కు వ‌ర్తించే శ్రీ‌కృష్ణుని దౌత్య‌నీతి!

“సైన్యాలు కవాతు చేసే ముందు, సంభాషణ జరగాలి. సంఘర్షణలు తీవ్రమయ్యే ముందు, రాజీకి ప్రయత్నించాలి. వినాశనం అనివార్యమని మానవాళి అంగీకరించే ముందు, వివేక స్వరాలు వినిపించాలి. ఇరవై ఒకటవ శతాబ్దంలో, మానవాళి అపూర్వమైన శాస్త్రీయ పురోగతిని సాధించినప్పటికీ, అపనమ్మకం, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు,  భావప్రసార వైఫల్యాల వల్ల పుట్టిన సంఘర్షణలకు గురవుతూనే ఉంది. అందువల్ల, శ్రీకృష్ణుడు…

కాంబోడియా ప్రయాణం

గిరియానం – 21 మార్గమధ్యలో సియోమి అనే చిన్నగ్రామంలోని స్థానికుల ఇంటికి వెళ్ళాం. అది లోహకారుల కుటుంబం. అంటే వెండి, రాగి, ఇత్తడితో రకరకాల కళాకృతులు తయారు చేసి అమ్ముతారు. ఇంటిల్లిపాది కష్టపడి పనిచేస్తున్నారు. పురుషులు ఇత్తడి, రాగితో పెద్ద కళాకృతులు తయారు చేస్తున్నారు. మహిళలు, పిల్లలు వెండితో చిన్న చిన్న కళాకృతులు తయారు చేస్తున్నారు. ప్రయాణం చేయడం…

చార్ధామ్ యాత్రీకులకు ఒక అడ్వైజరీ

“ఉత్తర, దక్షిణ భారత యాత్రలకు పోవడం కొత్త కాదు. శతాబ్దాల తరబడి జరుగుతున్నదే. అయితే ఆనాడు ఇప్పుడున్నట్టు ఆ యాత్రలకు ఉద్యమ స్వభావం లేదు. కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమె ఉండింది. నిజానికి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒకేసారి లక్షలాది మంది జనాన్నిఇముడ్చుకునే శక్తి గాని, విస్తృతి గాని లేదు. ఇరుకైన కొండ దారుల్లో లక్షలాది వాహనాలను…

ఆట అక్కడే మోదలైంది”తెలంగాణీయం”!? 

“పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత “మోషా”ల తదుపరి కార్యక్షేత్రం తెలంగాణానే.అయితే అనుకోని విధంగా తెలంగాణా బీజేపీ లో కీలకపాత్ర మధ్య అనైక్యత,పదవుల చదరంగం తో పనికాదని గ్రహించిన కేంద్ర పెద్దలు తమదైన శైలిలో వికెట్లు కదిలించడం మొదలెట్టారు.ఈ దశలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరద్ వ్యవహారం బయట పడడం పోక్సో కేసు…

ప్రజాస్వామ్య పునర్నిర్మాణం: బ్యూరోక్రసీ విచక్షణ నుండి పౌర సార్వభౌమత్వానికి ‘మూడో స్తంభం’ రోడ్‌మ్యాప్

“వోటు హక్కును ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా మార్చడం, ఎన్నికల సంఘాన్ని మరింత బహుళ-సభ్యులతో కూడిన జవాబుదారీ సంస్థగా విస్తరించడం, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ “జిల్లా పౌర హక్కుల అథారిటీ” అనే మూడో స్తంభాన్ని ప్రతిష్టించడం, మరియు అధికారుల బ్యూరోక్రాటిక్ నిరంకుశత్వాన్ని అరికట్టేలా ‘ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అథారిటీ’ (ICA) వంటి సరికొత్త అఖిల భారత సర్వీసును…