Category ప్రత్యేక వ్యాసాలు

పంజరం బందీ అయిన భారతీయ మహిళ

(‘ది వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌’ ‌విడుదల చేసిన ‘ప్రపంచ లింగ వ్యత్యాస సూచిక – 2022’ ఆధారంగా) ఇండియాలో 66.2 కోట్ల మహిళలు ఉన్నారు. మన సంస్కృతిలో మహిళను లక్ష్మి, సరస్వతి, దుర్గ రూపంలో మహాశక్తి మాతలుగా కొలుచుకుంటున్నాం. భారత మగ మహారాజులు లక్ష్మి ఇచ్చే సంపద, సరస్వతి ఇచ్చే చదువు, దుర్గ ఇచ్చే ధైర్యం…

జనాభా విస్ఫోటనం ఒక విషమ సమస్య

‘‘‌తక్కువ భూభాగం కలిగి ఎక్కువ జనాభా తో బాధపడే దేశాలు అభివృద్ధి ని సాధించలేవు.అధిక జనాభాతో బాధపడే దేశాల్లోని ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించడం కష్టం. ఈ కారణంగానే చాలా దేశాలు వెనకబడే ఉంటున్నాయి. విద్య,వైద్య,వసతి సౌకర్యాలు అరకొరగా ఉంటున్నాయి.సరైన విద్యా సదుపాయాలు లేక నైపుణ్యం కొరవడి ఉపాధి అవకాశాలకు దూరంగా ఉంటున్నాయి.’’ మన పూర్వకాలంలో…

అక్షరాస్యత పెరుగుదలలో దిల్లీ ప్రభుత్వం

‘మిషన్‌ ‌బనియాద్‌’ ‌కార్యక్రమం కోవిడ్‌ ‌షట్‌డౌన్‌ ‌వల్ల ఏర్పడే బ్రిడ్జ్ ‌లెర్నింగ్‌ ‌నష్టాలను పూడ్చేందుకు ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఎమ్‌సీడీ డేటా 3 నుండి 5 తరగతుల విద్యార్థులకు 2 నెలల్లో గణనీయమైన మెరుగుదలను చూపుతుంది.దిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ఫౌండేషన్‌ ‌లెర్నింగ్‌ ‌ప్రోగ్రామ్‌ ‘‌మిషన్‌ ‌బునియాద్‌’‌లో చేరిన తర్వాత సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌-ఎయిడెడ్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌…

క్లౌడ్‌ ‌బరస్ట్ ‌తో మేఘాలకు చిల్లు..!

‘‘‌కేసీఆర్‌ ‌కామెంట్లతో క్లౌడ్‌ ‌బరస్ట్ అం‌టే ఏమిటి? మేఘాల విస్ఫోటనంతో వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్‌ ‌చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? ఒకటి, రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా రసవత్తరమైన చర్చ జరిగిన, భూతాపం పెరిగి ప్రకృతి ఉత్ఫాతాలు సంభవిస్తున్నాయంటూ 2010నుంచి అనేక కథనాలు వస్తున్నాయి. క్లౌడ్‌ ‌బరస్ట్ ‌లేదా గెరిల్లా వర్షపు తుఫాను…

గుదిబండగా మారిన మోదీ ఆర్థిక విధానాలు

సామాన్యులకు దూరంగా బ్యాంక్‌ ‌సేవలు మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా లేవు. ప్రజలు ఓ పూటతిని ఓ పూట పస్తులుండి కూడబెట్టుకోవడం అలవాటు. చిన్నమొత్తాల పొదుపుతో సంసారాలు లాగిస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా భారంగా మారిన దశలో ప్రతిదానికీ పన్ను కట్టాలన్న దురాలోచన ప్రభుత్వాలకు అవసరమా అన్నది ఆలోచించాలి. సమాంతర…

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..!

‘‘‌గోదావరీ నది ఎగువ ప్రాంతంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కార ణంగా గోదావరి నదికి అనూ హ్యంగా వచ్చిన వరదల వల్ల నిర్మల్‌ ‌జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు తృటిలో పెను ప్రమాదం బారి నుండి బయట పడింది. అయినా ఇంకా ప్రమాదపుటంచున పయనిస్తునే ఉంది.’’ కడెం ప్రాజెక్టు ఆధునీకరణ…

జూలై 19…‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ కుదిరిన దినం

 ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ఏర్పాటు నేపథ్యం ఫజల్‌ అలీ కమిషన్‌ ‌నివేదిక ప్రాతి పదికగా, తెలంగాణ, విశాలాంధ్ర వాద నేతల చర్చోప చర్చలు అనుమానాలు సందేహాలు నివృత్తి అనంతరం జూలై 19న పెద్దమనుషుల ఒప్ప ందం కుదిరింది. ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు అనుకూలంగా మారింది. ఈ నేపద్యంలోకి వెళితే… ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం బ్రిటిషు పరిపాలనా కాల ంలో,…

మధ్యప్రదేశ్‌ 7 ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్లు గెలిచిన బీజేపీ కాంగ్రెస్‌ 3, ఆప్‌ 1 ‌లో విజయం

భోపాల్‌ ,‌జూలై 18: మధ్యప్రదేశ్‌ ‌మున్సిపల్‌ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ  మొత్తం 133 స్థానిక సంస్థలలో  105 స్థానాల్లో విజయం సాధించింది, అయితే రాష్ట్రంలో నాలుగు కీలకమైన మేయర్‌ ‌పదవులను కోల్పోయింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌మూడు మేయర్‌ ‌పదవులను గెలుచుకోగా, మొదటిసారి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఒకటి గెలుచుకుంది. 11 మునిసిపల్‌…

‘‌యువ’భారతంతోనే భారత భవిష్యత్తు

(భారత ప్రభుత్వ ‘జాతీయ యువజన పాలసీ-2021’ ముసాయిదా ఆధారంగా) జాతీయ యువజన పాలసీ-2014 లక్ష్యాల అమలు ఏ మేరకు సఫలం అయ్యాయనే సమీక్షతో పాటు మరి కొన్ని ముఖ్య అంశాలను జోడించిన భారత ప్రభుత్వం సరికొత్త నూతన ‘జాతీయ యువజన పాలసీ-2021’ ముసాయిదాను విడుదల చేసింది. దేశాభివృద్ధిలో యువత పాత్ర వెలకట్టలేనిదని, ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను…