Category ప్రత్యేక వ్యాసాలు

‘‘ ‌పట్టింపులేని ప్రజారోగ్యం’’

గోరంత నిర్లక్ష్యం కొండంత  సమస్యకు దారి తీస్తుంది అంటారు పెద్దలు. ఆ ఏమి కాదులే అని  సర్ది పెట్టు కోవటంలోనే పెద్ద ప్రమాదం తలె త్తుతుంది. అదే పరిస్థితి ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్రణ క్యాంపులో ఆపరేషన్‌ ‌వికటించి 30 సంవత్సరాల లోపు ఐదుగురు యువతుల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గత  ఆగస్టునెల 25వ…

అం‌తరించి పోతున్న ప్రకృతి సమతుల్యానికి ప్రతీక.. పిచ్చుక

నేడు అంతరించిపోతున్న పక్షుల్లో పిచ్చుక మొదటి స్థానంలో ఉంది. మన స్వార్థం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కనుమరుగు అయ్యేలా చేస్తున్నాం. పిచ్చుకలు ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు..గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్‌ ‌టవర్‌ ‌కాలుష్యం వల్ల, తరిగిపోతున్న ప్రకృతి  సంపద వల్ల ఆహారం కొరత వల్ల, వాతావరణంలో…

ఐక్యరాజ్య సమితి శల్య సారథ్యం

  సెప్టెంబర్‌ 21, అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం ప్రస్తుత ప్రపంచ ఆధిపత్య ధోరణి శాంతికి విఘాతం కలిగిస్తున్నది. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న సామ్రాజ్యవాద అహంకార ధోరణి, యుద్ధోన్మాదానికి దారి తీస్తున్నది. ఉక్రెయిన్‌,‌రష్యాల మధ్య గత కొద్ది నెలలుగా  కొనసాగుతున్న యుద్ధం ఈ కోవలోకే వస్తుంది. రాజ్య విస్తరణ కోసం జరిగే ఏ యుద్ధమైనా అంతిమంగా…

హైదరాబాద్‌ ‌సంస్థానంపై పోలీసు చర్య – కొన్ని జ్ఞాపకాలు

– దేవులపల్లి మదన్‌మోహన్‌రావు భారతదేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం హైదరాబాదు సంస్థానం అనేక మతాల వారికి, భాషల వారికి సంగమంగ ప్రసిద్ది చెందింది. అన్ని మతాల భాషలవారు ప్రశాంతంగా జీవితాలు గడిపిన రోజులను మరువలేము. సంస్థానాన్ని పరిపాలించిన రాజు భాష ఉర్దూ భాష అయినందువలన, అందరు ఉర్దూ నేర్చుకొనక తప్పలేదు. ఉర్దూ భాషకు ప్రాముఖ్యత ఉండేదన్న…

నాటి పోరాట పటిమ మరువలేనిది

‘నాకు వయసుంటే లంచగొండితనం మీద మహా ఉద్యమాన్ని నిర్మించేవాడిని’. ప్రస్తుత సమాజంలో పేరుకు పోయిన అవినీతి, అసమానతలను గాంధీ గారు చూస్తే బహుశః ఆ ‘మహాత్ముడి’ గుండె పగులుతుందేమో. నేడు నెలకొన్న స్వేచ్ఛ కన్నా బానిసత్వమే నయమనిపిస్తుంది. కాలాలు మారినా, భావాలు మారినా మానవీయత స్థానంలో దానవీయతకు అవకాశం ఈయకూడదు. నైజాం రాష్ట్ర ఆంధ్ర ప్రజల్ని…

గంగాదేవి

బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి భారతదేశాన్ని సూర్యవంశరాజులూ, చంద్రవంశరాజులూ పరిపాలించారు. యయాతి చంద్రవంశరాజుల్లో ప్రసిద్ధ్ది గాంచినవాడు. దుష్యంతుడు ఈ వంశంలోనే జన్మించినవాడు. భరతుడు, ఆయనకు శకుంతల యందు పుట్టినవాడు. ఈ వంశానికి చెందిన మరోరాజు హస్తి. ఆయన పేరు మీదనే హస్తినాపురాన్ని నిర్మించాడు. చంద్రవంశంలో మరోరాజు కురురాజు. ఈయన పేరు మీదనే కురువంశం వర్ధిల్లింది.…

విలీనం, విమోచన కాదు ముమ్మాటికి దురాక్రమణ

‘‘‌తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఎదుర్కోలేని నిజామ్‌ ‌పాలకులు, తెలంగాణ సంపదపై కన్నేసిన ఆంధ్ర సంపన్నులు, తెలంగాణ మన చేతికి రాకుంటే కమ్యూనిస్ట్ ‌పోరాటాల ద్వారా భవిష్యత్తులో  మన అధికారనికే ముప్పు వాటిల్లుతుందని భావించిన కాంగ్రెస్‌ ‌కలసి సెప్టెంబర్‌ 17 ‌దాడి చేశారు. ఈ దాడి తాడిత పీడిత ప్రజలపై సామ్రాజ్యవాదులు మూకుమ్మడిగా చేసిన దుర్మార్గపు చర్యగా…

స్థానిక సమస్యల పరిష్కారం… పంచాయితీ రాజ్‌ ‌లక్ష్యం

నేడు పంచాయితీ రాజ్‌ ‌పిత బల్వంతరాయ్‌ ‌మెహతా వర్ధంతి భారతదేశంలోని అతి ప్రాచీన వ్యవస్థ పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థ. గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయ తీ. ఇదే స్థానిక స్వపరిపాలనా సంస్థలవ్యవస్థ. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ నాటి సాంఘిక పరిస్థితుల కనుగు ణంగా గ్రామ వృత్తి…

టిఆర్‌ఎస్‌కు ‘చెక్‌’ ‌పెడుతున్న ‘షా’

కేంద్రం ఆదేశం మేరకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా తన రెండు రోజుల పర్యటనను సద్వినియోగం చేసుకున్నారా అంటే అవుననే అనిపిస్తున్నది. కర్ణాటక తర్వాత తెలంగాణపై ప్రత్యేక దృష్టిని పెట్టిన భారతీయ జనతాపార్టీ గత కొంత కాలంగా విస్తృత…