Category ప్రత్యేక వ్యాసాలు

శాస్త్రీజీ సాహసానికి సలాం

(జనవరి 11, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా) మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం పొందుతున్న  వర్తమానంలో నేటితరం మరచిన లాల్ బహదూర్ శాస్త్రి గురించి,ఆయన పోరాట పటిమ గురించి, ఆయన నిజాయితీ గురించి తెలుసు కోవాలి. ఉత్తర ప్రదేశ్ లోని మొఘల్ సారై లో జన్మించి,కడు పేదరికం అనుభవించి, మండు టెండల్లో పాద…

సబ్బండ వర్గాల ‘సౌలత్’ కోసం సమీకృత కలెక్టరేట్లు ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను నివారించడమే లక్ష్యంగా ఉమ్మడి 10 జిల్లాలను ,రెండు జోన్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా సబ్బండ వర్గాల  సౌకర్యం కోసం 33 జిల్లాలుగా 37 రెవెన్యూ డివిజన్లతో 607 మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోనల్, మల్టి…

తెలంగాణ తొలి ఉద్యమ పూర్వాపరాలు

జనవరి 9… తెలంగాణ తొలి దశ ఉద్యమ ప్రారంభ దినం తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మాత్రమే పరిష్కారమని, రాష్ట్ర సాధనకై పోరాటం తప్పదనే భావన తెలంగాణ యువతలో అంకురించింది. అలా తెలంగాణ తొలి ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని…

విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రతిఘటించాలి

దేశంలో తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమీషన్‌ ( ‌యు.జి.సి) ‘భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థల ప్రాం గణాల ఏర్పాటు – నిర్వహణ’ పేరుతో ముసా యిదా నిబంధనలను విడుదల చేయడం విస్మ యానికి గురిచేసింది. ఆయా విదేశీ విశ్వ విద్యాలయాలకు అనుమతులు ఇచ్చే దిశగా యు.జి.సి చైర్మన్‌ ఎం.‌జగదీష్‌ ‌కుమార్‌…

లక్క ఇల్లు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజపీఠం మీద కూర్చోబెట్టాడు. ధర్మరాజు సద్గుణ సంపన్నుడిగా, దయార్ద్రహృదయుడిగా, ధైర్యస్థైర్య సమన్వితుడిగా ప్రజాభిమానం చూరగొన్నాడు. తన తండ్రి పాండురాజుకన్నా పరిపాలనలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అర్జునుడు తూర్పు, దక్షిణ ప్రాంతాలపై విజయ యాత్ర సాగించాడు. ఆనాటికానాటికి పాండవుల కీర్తి అంతటా వ్యాపించడం ధృతరాష్ట్రునికి  చింతన గలిగించింది.…

రాజకీయ మేధావి మధు లిమాయె

నేడు మధు లిమాయె వర్ధంతి మధు లిమాయె పూణే పట్టణంలో 1922 మే 1వ తేదీన జన్మించారు. ఆయన పూర్తి పేరు మధుకర్‌ ‌రామచంద్ర లిమాయే. మధులి మాయె స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న, కాంగ్రెస్‌ ‌ను ముఖ్యంగా ఇందిరా గాంధీని వ్యతిరేకించిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఆయన సోషలిస్ట్ ‌వ్యాసకర్త, సామాజిక కార్యకర్త. పూణే లోని…

ఈనెల 18 నుండి ‘‘కంటి వెలుగు’’ ప్రారంభం….

ఈ కార్యక్రమానికై రూ.200 కోట్లు మంజూరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లక్ష్యం  … ‘‘అందత్వ రహిత తెలంగాణ’’ ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ.. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…. వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారుల సన్నాహాలు…. పంచాయతీ, మున్సిపల్‌ ఇతర శాఖలతో వైద్య…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు

‘‘‌స్వాతంత్య్రం వచ్చి యేళ్లు గడుస్తున్నా అభివృద్దికి నోచు కోని గిరిపల్లెలు నేటి ఉన్నాయి. విద్య, వైద్య, రవాణా విషయంలో గిరిజన గూడాలు, తాండాల్లో నేటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడవడానికి రోడ్డు, తాగటానికి నీటి సౌకర్యం కూడా లేని పల్లెలున్నాయి. ఇప్పటికి పోడు భూముల సమస్య, అటవీ భూములకు పట్టాలు, ప్రభుత్వ అజమాయిషీ కాకుండా  గ్రామసభల ద్వారా…

పిల్లకాకిపై ఉండేలు దెబ్బ!

‘‘‌గత రెండు, మూడు సంవత్సరాలుగా కోవిడ్‌ ‌మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు సరిగా జరుగకపోవడం వల్ల, విద్యార్థులు ఆన్‌ ‌లైన్‌ ‌తరగతులు సరిగా వినకపోవడం వల్ల విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పేపర్ల సంఖ్య తగ్గించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర విద్యాశాఖ జి.ఓ.33 ద్వారా 11 పేపర్లను 6 పేపర్లకు…