Category ప్రత్యేక వ్యాసాలు

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు. 1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్‌ ‌లో పుట్టిన…

ర్యాగింగ్‌ ‌నకు ఆత్మహత్యే పరిష్కారమా…. చట్టాలతో ర్యాగింగ్‌ను తరమాలి

కళాశాలల విద్యార్థులను ర్యాగింగ్‌ ‌భూతం వెంటాడుతోంది. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో ఏదో ఒక మూల విద్యార్థులు ర్యాగింగ్‌ ‌బారిన పడుతున్నారు.ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మెడికో డాక్టర్‌ ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోంది. ఒక అమ్మాయి పాఠశాల స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ మెడికల్‌ ‌పీజీ స్థాయికి రావాలంటే దాని…

శాస్త్రీయత లోపించిన జాతీయ సైన్స్ ‌దినోత్సవం

వైజ్ఞానిక రంగంలో తొలి నొబెల్‌ అం‌దుకున్న కాంతి పుంజం. ప్రతిష్టాత్మక దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారిన వైజ్ఞానిక యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసిన వ్యక్తుల్లో సర్‌ ‌సీవి రామన్‌ అ‌గ్రగణ్యుడు.…

సైన్స్ ‌పరిజ్ఞానం పరిధి దాటితే ప్రమాదమేనా…

సైన్స్ ‌పరిజ్ఞానం మానవ అవసరాలను తీరుస్తున్నప్పటికీ సహజమైన మానవ మేథాసంపత్తు ఏకంగా కృత్రిమ మానవరూప మేథా తయారు చేయాలన్న శాస్త్ర పరిజ్ఞానం గొప్పదైన  ఉపయోగించే రీతిలో తేడాలు వస్తే ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా  మానవాళి మనుగడపై దుష్ప్రభావాన్ని చూపుతుందనే భిన్న అభిప్రాయాలు లేక పోలేదు.   ప్రకృతి సమతుల్యం మానవాళికి మనుగడకు ఎంతో ముఖ్యం అశాశ్వ…

కనుమరుగై పోతున్న ఉత్తరం

నేడు పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తరం అందుబాటులో ఉన్నా దాని వినియోగం తగ్గింది. ఈ మధ్యకాలంలో ఉత్తరాలు చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లోనే చూస్తున్నాము గతంలో మంచి కబురైనా విషాదకరమైన ఘటన అయినా ఉత్తరాల ద్వారా సమాచారం ఇచ్చే వాళ్ళము. పూర్వం లేఖలను కాగితంపై రాసి పావురాలతో పంపేవారు తదనంతరం పోస్ట్ ఆఫీస్‌ ఏర్పడి…

ముమ్మరంగా కొనసాగుతున్న ప్రిస్క్రిప్షన్‌ అద్దాల పంపిణీ

‘‘‌కంటి పరీక్షలు చేయించుకునేందుకు నగరాలు, పట్టణాలకు, ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జనావాసాల వద్ద కంటి వెలుగు శిబిరాలు నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు క్యాంపులకు యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.’’…

బతుకమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల  హైదరాబాదులోని కోఠి ఉమెన్స్ ‌కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం గా మార్పు చేసినది. సంఘములో వారు అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ మహిళా విశ్వవిద్యాలయం తోడ్పడుతుందని అని అనటంలో సందేహం ఉండకూడదు.అంతేకాకుండా తెలంగాణలో ఉన్నత విద్యావకాశాలు అంతగా లేకపోవడం వలన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీనితో…

సోషల్‌ ‌మీడియా కౌగిట్లో సమాజం..

‘‘‌యుద్ధంలో వేలమంది వీరులను హతమార్చే వాడికన్నా.. తన మనసును తాను జయించే, ఆధీనంలో ఉంచుకునే వాడే నిజమైన వీరుడు. తనను తాను వశపరచుకోగలిగిన మనిషిని శత్రువు(దేవత)లు సైతం ప్రభావితం చేయలేరు..’’ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాలు ఆరంభంలో స్వేచ్ఛాయుత భావ ప్రకటన సాధనాలుగా ప్రాచుర్యం పొందినాయి. ప్రజల మధ్య స్నేహ సంబంధాల…

పరిణతకు ప్రమాణం పలుకుజెలి…

తెలంగాణ సాహిత్య పరిశోధనకు సంబంధమైన విశిష్టమైన అంశాలతో వెలువడిన విమర్శనాత్మక వ్యాస సంకలనం పలుకుజెలి. సీనియర్‌ ‌సాహితీవేత్త, కవి డాక్టర్‌ ‌టి. శ్రీరంగస్వామి లేఖిని నుండి వెలువడిన 16 వ్యాసాలతో కూడిన విశిష్ట  సంకలనమిది. అధ్యయనశీలత, సూక్ష్మ వివేచనా దృష్టితో ఈ వ్యాసాలలో విమర్శనాత్మక విశ్లేషణ జరిగింది.సంకలనంలోని  మొదటి, రెండవ వ్యాసాలు తెలంగాణలో స్వాతంత్రోద్యమంలో స్వాతంత్య్రోద్యమ…