Category ప్రత్యేక వ్యాసాలు

నిత్య నిర్బంధ వేధింపులకు బలైన ప్రొ.సాయిబాబా

 ‌రాజ్యమా సిగ్గుపడూ..! నువ్వు బలితీసుకున్నది ఒక మానవతావాదిని. ప్రొ.సాయిబాబాను భౌతికంగా లేకుండా చేయగలిగావు, కానీ ఆయన స్ఫూర్తిని చంపే శక్తి నీకుందా.! సోక్రటీస్‌ ‌దగ్గర నుండి అంటోనియో గ్రాంసీ, ఆ తర్వాత ఎందరో ప్రజా మేధావులను, ఉద్యమకారులను చంపగలిగావు కానీ వాళ్ల దారిని చెరిపేయగలిగావా.! అది మీ వల్ల అవుతుందా.! చరిత్ర ఏం చెబుతుందో తెలియదా.!…

సమాచార హక్కు చట్టం- మహిళల పాత్ర

women

2005లో చట్టం అమల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సమాచార హక్కు కమిషనర్ల నియామకాల్లో మహిళల వాటా కేవలం 9 శాతం. గత ఏడాది వరకు చేసిన అధ్యయనం ప్రకారం 12 రాష్ట్రాల్లో అంటే 40 శాతం కమిషన్లలో ఒక్కసారి కూడా మహిళా సమాచార హక్కు కమిషనర్ ను నియమించలేదని తేలింది.…

రతన్‌ టాటాకు చంద్రబాబు నివాళి

ఎపి కేబినేట్‌ ఘనంగా నివాళి పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాకు ఎపి సిఎం చంద్రబాబు నివాళి అర్పించారు. దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషన్‌ గ్రహీత, టాటా సన్స్‌ సంస్థ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా భౌతికకాయానికి ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నివాళులర్పించారు. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లోని పార్థివదేహం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. టాటా…

అమ్మవారికి సాహితీ నీరాజనం (దసరా పద్యాలు)

విజ్ఞాన వెలుగులతో నిండిన, విద్య భక్తి ఆధ్యాత్మిక చింతనాపరమైన అద్భుతమైన కృతి. వివిధ దేవతా అమూర్తులను స్తుతిస్తూ, విద్యాభ్యాసం, జీవిత విలువలు, ఆధ్యాత్మికత వంటి విషయాలపై అందమైన పద్యాలు వివర్ణాత్మక వర్ణన. అమ్మవారి అనుగ్రహం, సంపద, విద్య, భక్తి, ఆధ్యాత్మిక చింతన వంటి విషయాలపై దృష్టి సారించి పాఠకులకు విజ్ఞాన వెలుగులను నింపే సాహితీ గ్రంధం…

మనలో కడగవలసినవి ఎన్ని ఉన్నాయి!

special story on konda surekha

తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కొండ సురేఖ భారత రాష్ట్ర సమితి నాయకుడు కె తారకరామారావును ఉద్దేశించి అన్న మాటలు, ఆ మాటల్లో దొర్లిన ఇతరుల ప్రస్తావనలు, వాటి మీద రేగిన దుమారం కొని రోజుల పాటు వ్యాపించింది. ఒకరిపై ఒకరు నోళ్లు మూసీలుగా మారాయని, ఆ మూసీ మురికి కాలువలను కడగాలని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.…

డిజిటల్‌ కార్డులతో బహుళ ప్రయోజనం!

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఏకీకృత కార్డు ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్డు ద్వారా మేలు జరుగనుంది. రేషన్‌, ఆరోగ్యం, పింఛన్‌.. అన్నింటికీ ఒకటే కార్డు ఉండాలన్న సంకల్పంతో ప్రక్రియను చేపట్టారు. కార్డుపై కుటుంబ యజమాని ఫొటో కూడా ఉంటుంది.…

సమాచార హక్కు చట్టం నియామకాల్లో దాపరికం ఎందుకు?

Right to Information Act

దేశంలో రోజురోజుకూ సమాచార హక్కు  చట్టాన్ని అటకెక్కించే పనిలో అన్ని ప్రభుత్వాలూ పనిచేస్తున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సమాచార హక్కు చట్టంలో సెక్షన్‌-26 ప్రకారం ఆ చట్టం ప్రయోజనాలను ప్రజలకు అందించి, వారిలో అవగాహన కల్పించాల్సిన రాజ్యాంగ బద్ధమైన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. గతంలో సుప్రీం కోర్టు ధర్మాసనం  ‘తక్షణం సమాచార హక్కు కమిషనర్లను…

పునరుత్పాదక ఉద్యోగకల్పనలో భారత్ భేష్

India best In Renewable Job Creation

అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఐఆర్ఇఎన్ఎ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) సంయుక్తంగా చేసిన విడుదలచేసిన నివేదిక 2024 విడుదలచేసింది. ఇది పునరుత్పాదక ఇంధన విస్తరణ, పారిశ్రామిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, లేబర్ మార్కెట్ కార్యక్రమాలకు సంబంధించిన ఉద్యోగాల సృష్టిని ప్రభావితం చేసే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విధానాలను నివేదిక అంచనా వేస్తుంది. ఇది పునరుత్పాదక ఇంధన…

అవకాశవాద రాజకీయాలపై ప్రజలు అప్రమత్తం కావాలి!

రాజకీయాల్లో  సిద్దాంతాలు పక్కకు పోయాయి. రోజురోజుకూ విలువలు విలువలు పడిపోతున్నాయి. ఎదుటి పార్టీని ఎలా దిబ్బతీయాలా అన్నదే ఇప్పుడు అన్నిపార్టీల ప్రథమ లక్ష్యంగా మారింది. అధికారం ఉన్న పార్టీలో ఉండడం అలవాటు చేసుకున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరిపోతున్నారు. విపక్ష పార్టీలు కూడా సమర్థంగా పనిచేయడం లేదు. అధికార పార్టీని విమర్శించడం, ఐదేళ్ల తరవాత…