Category జాతీయం

జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లపై 18 శాతం జిఎస్టీయా?

ఇది వ్యక్తి కష్టం, ఆరోగ్యాలపై పన్ను విధించడమే సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించిన కేంద్ర మంత్రి గడ్కరీ వెంటనే దృష్టి సారించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ న్యూ దిల్లీ, జూలై 31 : పేద, మధ్య తరగతి ప్రజలు చెల్లిస్తున్న జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను జిఎస్టీని…

గుత్తాధిపత్యం బలోపేతం లక్ష్యంగానే బడ్జెట్‌

6 గురు వ్యక్తుల నియంత్రణలో ‘కమలం’ చక్రవ్యూహం నాడు పద్యవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా..నేడు కమలం చక్రవ్యూహంలో భారత్‌ విలవిల కులగణన చేపట్టి దాన్ని విచ్ఛిన్నం చేస్తాం కేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌ గాంధీ మండిపాటు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 29 : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారుల చుట్టూ…

దిల్లీలో అక్రమ కట్టడాలపై బుల్‌డోజర్లు

ముగ్గురు విద్యార్థుల దుర్మరణంతో చర్యలు న్యూదిల్లీ,జూలై 29: కాలువలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలపై దిల్లీ ప్రభుత్వం బుల్డోజర్‌ ‌చర్యలు చేపట్టింది. దేశ రాజధానిలోని రావూస్‌ ఐఏఎస్‌ ‌స్టడీ సెంటర్‌లో వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడా లను,…

దిల్లీ కోచింగ్‌ ‌సెటంర్‌ ‌ఘటనపై రాజ్యసభలో ఛైర్మన్‌ ‌ధన్‌ఖడ్‌ ఆవేదన

అన్నిపక్షాలతో చర్చిస్తామని వెల్లడి న్యూదిల్లీ,జూలై 29:   దిల్లీలోని ఓ ఐఏఎస్‌ ‌కోచింగ్‌ ‌సెంటర్‌లో శనివారం జరిగిన దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్ప సమయం చర్చకు వచ్చింది. సభ ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌మాట్లాడుతూ కోచింగ్‌ ‌సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఎప్పుడు న్యూస్‌ ‌పేపర్‌ ‌చదువుదామని తెరిచినా రెండు పేజీలు…

వరదనీటి ప్రమాదం ఫోటోలు వైరల్‌

న్యూదిల్లీ,జూలై 29: సెంట్రల్‌ ‌దిల్లీలోని ఓల్డ్ ‌రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్‌ ‌స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ప్రమాదానికి ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. వీడియోలో వరద నీరు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించడంతో లోపల ఉన్న విద్యార్థులు నీటిలో నుంచి మెట్ల దుగా బయటకు…

దిల్లీ ఐఎఎస్‌ ‌కోచింగ్‌ ‌సెంటర్‌ ‌ప్రమాదంపై

‘సుప్రీమ్‌’‌లో విద్యార్థుల పిటిషన్‌ ‌ఘటనపై రాహుల్‌, ‌కిషన్‌ ‌రెడ్డి, సిఎం రేవంత్‌ ‌రెడ్డి తీవ్ర సంతాపం న్యూ దిల్లీ, జూలై 29 : దిల్లీ రాజేంద్రనగర్‌ ‌యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసుపై యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్‌ ‌దూబే సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ సీజేఐకి దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ…

విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా విధానాలు

అన్ని రాష్ట్రాల సమష్టి కృషితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడడానికి సమయమివ్వలేదని బెంగాల్‌ సిఎం మమత వాకౌట్‌ పలువురు ఇండియా కూటమి సిఎంల బహిష్కరణ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 27 : దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని నీతి ఆయోగ్‌…

Sunita Williams: అం‌తరిక్షంలోనే సునీతా విలియమ్స్

‌తిరుగు ప్రయాణంపై స్పష్టత ఇవ్వని నాసా టెక్సాస్‌,‌జూలై26:  అమెరికా-భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇం‌కా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. ఆమె రాక మరింత ఆలస్యం అవుతున్నది. ఇప్పటికే ఆమె తిరుగుప్రయాణం నెల రోజుల ఆలస్యమైంది. తిరిగి భూమికి వచ్చే బోయింగ్‌ ‌వ్యోమనౌకలో సమస్యలు తలెత్తడంతో .. ఆస్టోన్రాట్‌ ‌సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ ‌విల్మోర్‌…

ఉ‌గ్రవాదాన్ని సమూలంగా పెలికిస్తాం

సైనికుల త్యాగాలను దేశం మరవదు కార్గిల్‌ అమరులకు ప్రధాని మోదీ నివాళి కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా పాక్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు షింకున్‌ ‌లా టన్నెల్‌ ‌ప్రాజెక్ట్ ‌నిర్మాణ పనులకు శ్రీకారం లద్దాఖ్‌, ‌జూలై 26 : దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ ‌భారతావని ఎప్పటికీ రుణపడి…