Category జాతీయం

త్వరలో తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐర్

– సిద్ధ‌మవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హత లేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సిన్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘సర్’ను సీఈసీ పూర్తి చేసింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు…

నైజీరియా గనిలో విషయవాయువుల లీక్‌

– 37‌మంది దుర్మ‌ర‌ణం న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: నైజీరియాలోని ఓ గనిలో విషవాయువులు లీకయ్యాయి. వాటిని పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నార్త్ ‌సెంట్రల్‌ ‌నైజీరియాలోని ఓ గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి పోలీస్‌ అధికారులు వెల్లడించారు.…

మన ఆలోచనలకు అందనంతగా ఏఐ

– మానవ అభివృద్ధిలో ఏఐది కీల‌క‌ భూమిక – భారత్‌లో ఏఐ పురోభివృద్ది చరిత్రగా నిలుస్తుంది – ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సదస్సులో ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్(ఏఐ  సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా పునఃసక్షించేలా ఉండాలని చెప్పారు. దేశ…

ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు మరోమారు సీరియస్‌

-‌ ప్రజల సొమ్మును దుబారాపై ఆగ్రహం – పేదలకు విద్య తదితర కనీస అవసరాలు కల్పించాల్సిందే – చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌ధర్మాసనం వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: దేశంలో రాజకీయ పార్టీలు అందిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో స్పందించింది. తమిళనాడు విద్యుత్‌ ‌పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌…

ఏఐ ‌సమ్మిట్‌ ‌కోసం భారత్‌కు సుందర్‌ ‌పిచాయ్‌

-‌ ప్రధాని మోదీతో భేటీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: సాంకేతిక ప్రపంచంలో భారత్‌ ‌తన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సమ్మిట్‌-2026లో పాల్గొనేందుకు గూగుల్‌, ఆల్ఫాబెట్‌ ‌సీఈఓ సుందర్‌ ‌పిచాయ్‌ ‌బుధవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని…

మార్చిలో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక

– తెలంగాణలో సురేశ్‌ ‌రెడ్డి, అభిషేక్‌ ‌సింఘ్వీల స్థానాలు ఖాళీ – మార్చి 16న ఎన్నికల నిర్వహణ న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: పది రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వీటికి మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నది. ఈ మేరకు షెడ్యూల్‌ ‌వివరాలను విడుదల చేసింది. తెలంగాణ…

నాగ్‌పూర్‌లో 350 పడకల అత్యాధునిక కేర్ హాస్పిటల్

– మ‌హా మెట్రోతో ఒప్పంద  పత్రాల‌ మార్పిడి – పాల్గొన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 17 : దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థలలో ఒకటైన క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ నాగ్‌పూర్‌లో 350కి పైగా పడకలతో అత్యాధునిక మల్టీ-స్పెషాలిటీ కేర్ హాస్పిటల్ నిర్మాణానికి లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్…

జేఈఈ మెయిన్‌ ‌ఫలితాల విడుదల

– వంద శాతంతో సత్తా చాటిన ముగ్గురు తెలుగు విద్యార్థులు న్యూదిల్లీ, ఫిబ్రవరి 16: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్‌) ‌పేపర్‌-1 ‌ఫలితాలు వచ్చేశాయి. సోమవారం ఉదయం ఫైనల్‌ ‌కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు.. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.…

రాజస్థాన్ కర్మాగారంలో అగ్నిప్రమాదం

– ఏడుగురి సజీవ దహనం జయపుర, ఫిబ్రవరి 16: రాజస్థాన్‌లో భివాడీలోని ఓ రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక…