Category జాతీయం

వయనాడ్‌ ఎం‌పీగా ప్రియాంకగాంధీ ప్రమాణస్వీకారం

దిల్లీ, నవంబర్‌ 28 :  ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత ప్రియాంకా గాంధీ వయనాడ్‌ ఎం‌పీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం ‌బిర్లా ఆమెతో ప్రమాణం…

‌హైదరాబాద్‌ ‌లో ఐడిటిఆర్‌ ఏర్పాటు చేయండి..

ఆటోమేటిక్‌ ‌వెహికల్స్ ‌ఫిట్‌నెస్‌ ‌టెస్టింగ్‌ ‌స్టేషన్‌  ఏర్పాటుకు సహకరించాలి రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రి గడ్కరీకి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌రాష్ట్రంలో రహదారుల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీసంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కోరారు.  కేంద్ర…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు

State BJP MPs and MLAs met Prime Minister Narendra Modi

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 27: తెలంగాణ బిజెపికి చెందిన 8 మంది లోక్‌సభ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ సహా పలువురు బిజెపి ప్రతినిధులు బుధవారం  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి  నేతృత్వంలోని ప్రతినిధి బృందం… కీలకమైన రాష్ట్ర…

కేరళలోని వయనాడ్‌ ఉప ఎన్నికల్లో ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా ప్రియాంక గాంధీకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా

న్యూదిల్లీ, నవంబర్‌ 25 : ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు.. తొలుత ఇటీవలి కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని…

పార్లమెంట్‌లో ఆరోగ్యకరమైన చర్చలు జరపాలి

కొత్త ఏడాదిలోకి అడుగిడుగుతున్న తరుణం మనమంతా కలసికట్టుగా ముందుకు సాగాలి రాజ్యాంగం ఆవిర్భవించి నేటికి 75 ఏళ్లు సంవిధాన్‌ ‌సదన్‌లో నేడు రాజ్యాంగ  దినోత్సవం పార్లమెంట్‌ ‌సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ న్యూదిల్లీ, నవంబర్‌25: ‌ప్రజలతో తిరస్కరణకు గురైన వారు పార్లమెంట్‌ను నియత్రించే పనిలో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి…

సీఎం రేవంత్‌ ‌దిల్లీ పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి తన తాజా దిల్లీ టూర్‌ ‌పర్యటనపై స్పందించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా కుమార్తె వివాహం కోసమే ఈ దిల్లీ పర్యటన అని ఆయన స్పష్టం చేశారు. ఈ దిల్లీ పర్యటనతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించారు. పార్లమెంట్‌ ‌సమావేశాలపై మంగళవారం పార్టీ ఎంపీలతో…

మహాయుతి కూటమికే మహారాష్ట్ర పట్టం..

జార్ఖండ్‌లో మరోమారు.. సత్తా చాటిన హేమంత్‌ ‌సోరెన్‌ ‌జార్ఖండ్‌లో ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలు తారుమారు రెండు రాష్ట్రాల్లోనూ అధికారం యధాతథం న్యూదిల్లీ, నవంబర్‌ 23: ‌మహారాష్ట్ర, జార్ఖండ్‌ ‌శాసనసభల ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది.…

గవర్నర్‌ ‌ప్రతిభా పురస్కారాల దరఖాస్తులకు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌గవర్నర్‌ ‌ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. గత ఐదేళ్లలో అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గడువును ఈనెల 30వరకు పొడిగింది ంచింది.  పర్యావరణ పరిరక్షణ విభాగం,  దివ్యాంగుల సంక్షేమం విభాగం, క్రీడల విభాగం, సాంస్కృతిక విభాగం,…