Category జాతీయం

ఇక సెల‌వు..

మాజీ ప్ర‌ధాని మన్మోహన్‌ సింగ్‌కు క‌న్నీటి వీడ్కోలు నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నివాళుల‌ర్పించిన రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కడ్‌ ప్రధాని మోదీ, మంత్రులు, స్పీకర్‌ తదితరులు కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి ఘాట్‌ వరకు అంతిమ యాత్ర పాడె మోసిన‌ కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌28: ఇక సెలవు అంటూ…

మన్మోహన్‌కు సోనియా, రాహుల్‌ నివాళి

ఖర్గే తదితరులు శ్రద్ధాంజలి  నేడు ఎఐసిసి కార్యాలయానికి పార్థివదేహం న్యూదిల్లీ, డిసెంబర్‌ 27 : భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ (92) పార్థివ దేహానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్‌ గాంధీ…

మన్మోహన్‌కు భారతావని ఘన నివాళి

ఇంటికి వెళ్లి నివాళి అర్పించిన రాష్ట్రపతి ముర్ము  ప్రధాని మోదీ, అమిత్‌ షా తదితరుల శ్రద్ధాంజలి  కేబినేట్‌ భేటీలో ఘనంగా నివాళి  దేశంలో వారం రోజుల పాటు సంతాపదినాలు  అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు  ప్రధాన కార్యాలయాలపై జాతీయ జెండా అవనతం న్యూదిల్లీ, డిసెంబర్‌ 27: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి…

మన్మోహన్‌తో విడదీయరాని బంధం

Former Prime Minister Manmohan Singh is associated with Orugallu

ఆనాటి జ్ఞపకాలు గుర్తు చేసుకున్న నేతలు వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌27: ఓరుగల్లుతో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అనుబంధం ఉంది. వరంగల్‌ ఆర్‌ఈసీలో 1992లో జరిగిన కాకతీయ విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు. కేయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సారథ్యంలో జరిగిన వేడుకల్లో ఆయన చేతుల…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

Former PM Manmohan Singh

Former PM Manmohan Singh Passed Away : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. తీవ్ర‌ అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్​లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్​ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్‌ సింగ్‌ మృతి…

కేన్‌-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన

Kane-Betwa river linking project

కేన్‌-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర్‌ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్‌ పాటిల్‌, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేన్‌-బేట్వా…

వాజ్‌పేయి నాణెం విడుదల

కవాజ్‌పేయికి ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ప్రముఖులు న్యూదిల్లీ, డిసెంబర్‌ 25 : దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ 100వ జయంతి  ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. వాజ్‌పేయి వందవ జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రిలీజ్‌ చేశారు. అంతేకాకుండా స్టాంప్‌ను కూడా మోదీ…

డెలివరీ సేవల పన్ను రేటుపై కమిటీ ఏర్పాటు చేయాలి

ఐజీఎస్టీ పునరుద్ధరణ పై న్యాయబద్ధమైన విధానం అనుసరించాలి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే ఉంచాలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రతిపాదనలు.. ఆమోదించిన కౌన్సిల్ జైపూర్, డిసెంబర్ 21: రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన…

మళ్లీ జీఎస్టీ బాదుడు..

యూజ్డ్‌ కార్లపై జీఎస్టీ పెంపు! పాత కార్ల అమ్మకాలపై 18శాతం జీఎస్టీ బాదుడు పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లు..! 1,500 వరకు ఉన్న దుస్తులపై 5% జీఎస్టీ  1,500 నుండి రూ.10,000 వరకు వస్త్రాలపై 18% జీఎస్టీ 10,000 కంటే ఎక్కువ విలువైన బట్టలపై 28% జీఎస్టీ షూస్‌, వాచీలపై పన్ను రేటు 28%కి పెంచాలని…