Category జాతీయం

తెలంగాణలో కులగణన ఒక సామాజిక విప్లవం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీలో తెలంగాణ కుల గణనపై చర్చ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అగ్రనేతల కితాబు సర్వేకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన సీఎం న్యూదిల్లీ, మే 2 :  తెలంగాణలో అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహించడం తనకెంతో గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది…

మరింత పారదర్శకంగా వోటరు జాబితా

జనన, మరణ ధ్రువీకరణ రికార్డులతో వోటరు కార్డు అనుసంధానం కొత్త డిజైన్ లో వోటరు సమాచార స్లిప్‌ లు ‌ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం న్యూదిల్లీ, మే 1 : వోటర్ల జాబితాను నవీకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వోటర్ల జాబితాను జనన, మరణ ధ్రువీకరణ రికార్డులతో అనుసంధానం…

భద్రతా ‌బలగాల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తారా?

పహల్గామ్‌ ‌ఘటనపై వ్యాజ్యంపై సుప్రీం ఆగ్రహం న్యూదిల్లీ, మే1 (ఆర్‌ఎన్‌ఎ) : ‌వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థైర్యాన్ని  దెబ్బతీయాలనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా క్లిష్ట సమయం. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి. అందులో సున్నితత్వాన్ని అర్థం…

సింహాచలం ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మృతులు కుటుంబాలకు సానుభూతి రూ.2లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ ఘటన విచారకరమన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సిఎం  రేవంత్‌ ‌రెడ్డి ‌న్యూదిల్లీ, ఏప్రిల్‌ 30:‌ సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనుకోని ఘటనలో ఏడుగురు మృత్యువాత పడడంపై…

జనాభా లెక్కలతోనే కుల గణన

కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం సరిహద్దు ఉద్రిక్తతలో పాటు పలు అంశాలపై  చర్చ వివరాలు వెల్లడించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పలు రాష్ట్రాల్లో సర్వే అస్పష్టతగా ఉందని వ్యాఖ్య న్యూదిల్లీ,ఏప్రిల్‌ 30: దేశంలో కుల గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వొచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయించింది. జనాభా…

విపక్షాలను అణచడమే అధికార పార్టీ పని

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు.. విద్వేష రాజకీయాలకు ప్రేమతోనే మా సమాధానం రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి అప్పుడే దేశ ప్రగతి ముందుకు సాగుతుంది భారత్‌ ‌సమ్మిట్‌ ‌ముగింపు సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ ‌గాంధీ రాహుల్‌కు ఘనంగా స్వాగతం పలికిన సిఎం, తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26: ‌విద్వేష రాజకీయాలకు ప్రేమే మా…

పాక్‌ పౌరుల జాబితా పంపండి

రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశం అటారీ-వాఘా సరిహద్దుకు పాక్‌ పర్యాటకులు న్యూదిల్లీ, ఏప్రిల్‌ 25 : ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్‌ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో ఆయన శుక్రవారం…

లష్కరే టాప్‌ ‌కమాండర్‌ అల్తాఫ్‌ ‌లిల్లీ హతం

కొనసాగుతున్న వేట శ్రీనగర్‌,  ఏ‌ప్రిల్‌ 25 :  ‌పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ అం‌తటా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టారు. ఉగ్రమూకల కోసం రాష్ట్రమంతటా జల్లెడ పడుతున్నాయి. తాజాగా లష్కరే టాప్‌ ‌కమాండర్‌ అల్తాఫ్‌ ‌లిల్లీని భద్రత బలగాలు మట్టుబెట్టాయి. బందీపొరాలో అల్తాఫ్‌ ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీంతో శుక్రవారం…

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఎదురు కాల్పుల్లో జవాన్‌ ‌మృతి

శ్రీనగర్‌, ఏ‌ప్రిల్ 24 : ‌జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌ ‌జిల్లాలో ఎన్‌కౌంటర్‌ ‌చోటుచేసుకుంది. గురువారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాను వీర‌మ‌ర‌ణం పొందాడు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. జిల్లాలోని డూడుబసంత్‌గఢ్‌ ‌ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్‌ ‌చేపట్టినట్లు…