Category జాతీయం

ఎన్డీఎకు పన్నీర్‌ సెల్వం గుడ్‌బై

చెన్నై, జూలై31: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలగారు. ఈమేరకు మాజీ మంత్రి, సెల్వంకు నమ్మినబంటు రామచంద్రన్‌ ప్రకటించారు. ఆయన ప్రకటిస్తున్న సమయంలో సెల్వం కూడా అక్కడే ఉన్నారు. మార్నింగ్‌ వాక్‌ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను పన్నీర్‌…

భారత ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం

Rahul Gandhi comming Hyderabad today

– కేంద్రంపై ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు న్యూదిల్లీ, జూలై 31: భారత దేశ ఆర్థిక వ్యవస్థ నిర్జీవ స్థితిలో ఉందని ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌మినహా అందరికీ తెలుసునని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ  వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బిజెపి నాశనం చేసిందని ధ్వజమెత్తారు. భారత ఆర్థిక…

ట్రంప్‌ ‌టారిఫ్‌ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు

– కేంద్రానికి ఎంపి శశిథరూర్‌ ‌సూచన న్యూదిల్లీ,జూలై31: ట్రంప్‌ ఒత్తిళ్లకు తలొగ్గదన్ని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత,ఎంపి శశిథరూర్‌ అన్నారు. మన వాణిజ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని అన్నారు. భారత దిగుమతులపై 25శాతం సుంకంతో పాటు అదనంగా జరిమానాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత శశిథరూర్‌…

భారత్‌పై సుంకాల మోత

– 25 శాతం విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి వాషింగ్టన్‌, జూలై 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌పట్టు నెగ్గించుకున్నాడు. భారత్‌పై సుంకాల చర్యలకు ఉపక్రమించారు. మన దేశ వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్ 1 ‌నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్‌ ఎక్కువ సుంకాలు విధిస్తోందన్నారు.  భారత్‌…

తప్పు లేకుంటే ముందే ఎందుకు స్పందించలేదు?

– నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మపై సుప్రీం ఆగ్రహం న్యూదిల్లీి, జూలై30: నోట్ల కట్టల వ్యవహారంపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్‌ చేస్తూ జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. నోట్ల కట్టలు వర్మవేనని కమిటీ తేల్చగా ఆయన తరఫున…

రష్యాలో భారీ భూకంపం

– రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.8గా నమోదు – సునావిూ హెచ్చరికల జారీ – రష్యా తీరంతోపాటు, జపాన్‌పైనా ప్రభావం మాస్కో, జూలై 30: రష్యాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 8.8గా నమోదైంది. రష్యా తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంతోపాటు జపాన్‌కు సునావిూ హెచ్చరికలు జారీ చేశారు. 3 విూటర్ల…

బీహార్‌ ‌వోటర్ల జాబితా సవరణ

– పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాల నిరసనలు న్యూదిల్లీ, జులై 28: బీహార్‌ ‌వోటర్ల జాబితా సవరణ పై వరుసగా సోమవారం కూడా నిరసనలు కొనసాగాయి. అసాధారణ రీతిలో పార్లమెంట్‌ ‌ఆవరణలో పలు ప్రతిపక్ష పార్టీలు సవరణకు  వ్యతిరేకంగా నిరసనలకు దిగాయి. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్‌, ఎస్‌పి నాయకులు అఖిలేష్‌…

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

పహల్గామ్‌ ఉగ్రవాదులు నలుగురిలో ముగ్గురి హతం శ్రీనగర్‌, జూలై 28: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. రెండు నెలల క్రితం పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురిని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. అమాయకుమైన 26 మంది టూరిస్టుల్ని మతం పేరు అడుగుతూ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ…

ఐదోరోజూ సాగని పార్లమెంట్‌

Parliament sessions

– విపక్షాల నిరసన – సోమవారానికి వాయిదా పడ్డ ఉభయ సభలు న్యూదిల్లీ, జూలై 25: పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు వరుసగా ఐదవరోజు శుక్రవారం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. దీంతో సభ సోమవారానికి వాయిదా పడ్డాయి. బీహార్‌ ‌ప్రత్యేక వోటర్ల జాబితా ఎస్‌ఐఆర్‌ ‌పై ప్రతిపక్షాలు నిరసన చేపడుతుంటే..చర్చ జరిపేందుకు అనుమతిని ఇవ్వకుండా…