Category జాతీయం

యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు చిబ్ అరెస్ట్

– ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ నిరసనలు – యూత్ కాంగ్రెస్ చిల్లర చేష్టలపై విమర్శలు న్యూదిల్లీ, ఫిబ్రవరి24: దిల్లీలోని భారత్ మండపంలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ‘షర్ట్ లెస్’ నిరసనకు సంబంధించి.. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబు దిల్లీ…

బంగ్లాదేశ్‌లో ఆగని దారుణాలు

– హిందూ దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం ఢాకా ,ఫిబ్రవరి 23: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, అకృత్యాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. చాంద్‌పుర్ జిల్లాలో హిందూ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలైన మహిళను ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మానుష్య…

లోయలో పడ్డ బస్సు: 18మంది మృతి

ఖాట్మండ్, ఫిబ్రవరి 23: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధాడింగ్ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు లోయలో పడి 18మంది మృతిచెందారు. మరో 28మంది గాయపడ్డారు. పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 45 Tందికి పైగా ప్రయాణికులు…

దిగుమతులపై సుంకాల విధింపు నిలిపివేత

– మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడి – అమెరికా కస్టమ్స్ ‌శాఖ ప్రకటన విడుదల – సుప్రీం తీర్పుతో దారికొచ్చిన ప్రభుత్వం వాషింగ్టన్‌,‌ ఫిబ్రవరి 23:  దిగుమతులపై సుంకాల విధింపును మంగళవారం నుంచి నిలిపివేయనున్నామని అమెరికా కస్టమ్స్ ‌శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక ఎమర్జెన్సీ పేరిట ట్రంప్‌ ‌ప్రభుత్వం విధిస్తున్న సుంకాలు చెల్లవంటూ…

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

– ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం శ్రీనగర్, ఫిబ్రవరి 23 : జమ్మూకశ్మీర్‌లోని కిస్ట్‌వార్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరగగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైష్ ఎ మహమ్మద్ కోసం పనిచేస్తున్నారని భద్రతాబలగాలు గుర్తించాయి. మంచుతో నిండిన ఛత్రూ అడవుల్లో ఓ కొండ దిగువన గల మట్టి ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న…

దిల్లీలో ఉగ్ర కుట్రకు లష్కరే ప్లాన్

– ఆలయాలే లక్ష్యంగా దాడికి స్కెచ్ – నిఘా వర్గాల హెచ్చరికలు జారీ – ఇతర నగరాల్లోనూ పేలుళ్లకు కుట్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా(ఎల్ఈటీ) కుట్ర పన్నింది. ఈ మేరకు నిఘా వర్గాల హెచ్చరికలతో దిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.…

అన్ని దేశాలపై 10 శాతం సుంకాల విధింపు

– ఈనెల 24 నుంచి అమలులోకి – సుప్రీం తీర్పు తర్వాత ట్రంప్ ప్రకటన – వాణిజ్య దిగ్బంధం విధిస్తానని హెచ్చరిక న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని దేశాలపై 10శాతం సుంకాలు విధిస్తున్నట్లు…

ప్రధాని కొత్త నివాసం కోసం మురికివాడల ఖాళీ

– 700 కుటుంబాలకు నోటీసులిచ్చిన అధికారులు – క‌చ్చిత‌మైన గ‌డువు, పున‌రావాసంపై స్ప‌ష్ట‌తా లేవు ~ స్థానికుల్లో ఆందోళ‌న‌లు న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : దేశ రాజధాని న్యూదిల్లీలో ప్రధాని నూతన నివాస నిర్మాణ ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికివాడల్లో నివాసముంటున్న కుటుంబాలపై పడింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ…

భారత పౌరులకు వీసా సర్వీసుల పునరుద్ధరణ

– బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వ కీలక నిర్ణయం న్యూదిల్లీ, ఫిబ్రవరి 20: ఇండియాతో సంబంధాల పునరుద్ధరణ దిశగా తారిఖ్‌ ‌రెహ్మన్‌ ‌సారథ్యంలోని బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వం తొలి అడుగు వేసింది. భారతీయ పౌరులకు వీసా సర్వీసులను దిల్లీలోని బంగ్లాదేశ్‌ ‌హై కమిషన్‌ ‌శుక్రవారం పునరుద్ధరించింది. దీంతో రెండు నెలులుగా నిలిచిపోయిన వీసా సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. బీఎన్‌పీ నేత…