Category జాతీయం

మార్చిలో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక

– తెలంగాణలో సురేశ్‌ ‌రెడ్డి, అభిషేక్‌ ‌సింఘ్వీల స్థానాలు ఖాళీ – మార్చి 16న ఎన్నికల నిర్వహణ న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: పది రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వీటికి మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నది. ఈ మేరకు షెడ్యూల్‌ ‌వివరాలను విడుదల చేసింది. తెలంగాణ…

నాగ్‌పూర్‌లో 350 పడకల అత్యాధునిక కేర్ హాస్పిటల్

– మ‌హా మెట్రోతో ఒప్పంద  పత్రాల‌ మార్పిడి – పాల్గొన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 17 : దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థలలో ఒకటైన క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ నాగ్‌పూర్‌లో 350కి పైగా పడకలతో అత్యాధునిక మల్టీ-స్పెషాలిటీ కేర్ హాస్పిటల్ నిర్మాణానికి లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్…

జేఈఈ మెయిన్‌ ‌ఫలితాల విడుదల

– వంద శాతంతో సత్తా చాటిన ముగ్గురు తెలుగు విద్యార్థులు న్యూదిల్లీ, ఫిబ్రవరి 16: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్‌) ‌పేపర్‌-1 ‌ఫలితాలు వచ్చేశాయి. సోమవారం ఉదయం ఫైనల్‌ ‌కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు.. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.…

రాజస్థాన్ కర్మాగారంలో అగ్నిప్రమాదం

– ఏడుగురి సజీవ దహనం జయపుర, ఫిబ్రవరి 16: రాజస్థాన్‌లో భివాడీలోని ఓ రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శివరాత్రి శుభాకాంక్షలు

=హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సమస్త హిందూ బంధువులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదిదేవుడైన పరమేశ్వరుడు కరుణాకటాక్షాలు ప్రతి ఇంటా నిండాలని, భక్తులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నానన్నారు. మహాశివరాత్రి మనకు ఉపవాసం, జాగరణ, ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి…

రూ.1,60,504 కోట్ల విలువైన పనులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

– అస్సాంలో అండర్‌ ‌వాటర్‌ ‌రివర్‌ ‌టన్నెల్‌ ‌నిర్మాణం – దిల్లీ- అంబాల మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్‌ ఏర్పాటు న్యూదిల్లీ, ఫిబ్రవరి 14:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, అమిత్‌ ‌షా, అశ్విని వైష్ణవ్‌…

రైతుల సంఘాల పేరుతో కృత్రిమ భేటీ

– రంగస్థలం నిర్వహించారు – రాహుల్‌పై కేంద్ర మంత్రి విమర్శలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 14: లోక్‌సభ ఆవరణలో రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ శుక్రవారం పార్లమెంట్‌ ‌భవన సముదాయంలో జరిపిన భేటీలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం, రైతులు, రైతు కూలీల జీవనోపాధిని కాపాడడంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో…

కాశ్మీర్‌తో కలిపి భారత్ మ్యాప్

– ప్రాధేయ‌ప‌డిన పాక్‌.. తొలగించిన అమెరికా ఇస్లామాబాద్, ఫిబ్రవరి 13: భారత్‌తో ట్రేడ్ డీల్‌ కుదిరిన వేళ అమెరికా వాణిజ్య ప్రతినిధి విడుదల చేసిన భారత్ మ్యాప్‌పై పాకిస్థాన్ గగ్గోలు పెట్టింది. దాయాది పేర్కొంటున్నట్టు కాకుండా భారత్ మ్యాప్ ఉన్నది ఉన్నట్టుగా(కాశ్మీర్‌తో కలిపి) అమెరికా షేర్ చేసింది. అగ్రరాజ్య అధికారులకు పాకిస్థాన్ పాల‌కులు నచ్చజెప్పి ఆ…

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలు

– రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ – మరింత పటిష్టం కానున్న భారత్ రక్షణ రంగం న్యూదిల్లీ, ఫిబ్రవరి 13: భారత రక్షణరంగ పటిష్టత దిశగా మరో కీలక ముందడుగు పడింది. రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10వేల…