Category జాతీయం

ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళన

– అమెరికాతో ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా చొక్కాలు విప్పి నిరసన – కీలక నాయకుల అరెస్ట్ దిల్లీ, ఫిబ్రవరి 20 : దిల్లీ వేదికగా జరుగు తున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూ త్ కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టిం చారు. సదస్సు జరుగుతున్న వేదిక వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి ఆందోళన…

‘సమ్మిట్’లో కాంగ్రెస్ అల్లర్లు దురదృష్టకరం

– రాజకీయ లాభాల కోసం దేశాన్ని చిన్నబుచ్చే యత్నం – అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠకు భంగం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశం గ్లోబల్ టెక్నాలజీ శక్తిగా ఎదుగుతున్న సమయంలో జరిగిన అంతర్జాతీయస్థాయి ఏఐ సమ్మిట్ ను కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించారని కేంద్ర…

ట్రంప్ భారీ సుంకాలను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,ఫిబ్రవరి 20: అమెరికా తన దాదాపు అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాల నుండి వచ్చే దిగుమతులపై విధించిన భారీ సుంకాలను (Tariffs) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని కోర్టు పేర్కొంది. ఇది ఆయన రెండో విడత ప్రభుత్వ అజెండాకు ఎదురుదెబ్బగా పరిణమించింది. 6-3 తేడాతో వెలువడిన…

బెంగాల్‌ ‌’సర్‌’ ‌ప్రక్రియ ప్రహసనం

– పరస్పర విమర్శలు సాగడం దురదృష్టకరం – వివాదాల పరిష్కారానికి జ్యుడీషియల్‌ అధికారుల నియామకం – హైకోర్టుకు ఓటర్ల జాబితాల సవరణ పక్రియ పర్యవేక్షణ – సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన నిర్ణయం న్యూదిల్లీ, ఫిబ్రవరి 20: ‌ఓటర్‌ ‌రోల్‌ ‌క్లీన్‌-అప్‌ ‌డ్రైవ్‌ ‌విషయంలో పశ్చిమబెంగాల్‌ ‌ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ ‌మధ్య పరసర్ప నిందారోణపలు చోటుచేసుకోవడం, ఎస్‌ఐఆర్‌…

త్వరలో తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐర్

– సిద్ధ‌మవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హత లేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సిన్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘సర్’ను సీఈసీ పూర్తి చేసింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు…

నైజీరియా గనిలో విషయవాయువుల లీక్‌

– 37‌మంది దుర్మ‌ర‌ణం న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: నైజీరియాలోని ఓ గనిలో విషవాయువులు లీకయ్యాయి. వాటిని పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నార్త్ ‌సెంట్రల్‌ ‌నైజీరియాలోని ఓ గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి పోలీస్‌ అధికారులు వెల్లడించారు.…

మన ఆలోచనలకు అందనంతగా ఏఐ

– మానవ అభివృద్ధిలో ఏఐది కీల‌క‌ భూమిక – భారత్‌లో ఏఐ పురోభివృద్ది చరిత్రగా నిలుస్తుంది – ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సదస్సులో ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్(ఏఐ  సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా పునఃసక్షించేలా ఉండాలని చెప్పారు. దేశ…

ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు మరోమారు సీరియస్‌

-‌ ప్రజల సొమ్మును దుబారాపై ఆగ్రహం – పేదలకు విద్య తదితర కనీస అవసరాలు కల్పించాల్సిందే – చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌ధర్మాసనం వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: దేశంలో రాజకీయ పార్టీలు అందిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో స్పందించింది. తమిళనాడు విద్యుత్‌ ‌పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌…

ఏఐ ‌సమ్మిట్‌ ‌కోసం భారత్‌కు సుందర్‌ ‌పిచాయ్‌

-‌ ప్రధాని మోదీతో భేటీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: సాంకేతిక ప్రపంచంలో భారత్‌ ‌తన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సమ్మిట్‌-2026లో పాల్గొనేందుకు గూగుల్‌, ఆల్ఫాబెట్‌ ‌సీఈఓ సుందర్‌ ‌పిచాయ్‌ ‌బుధవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని…