Category జాతీయం

ఇరాన్‌ ‌రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్ ‌ధ్వంసం

– ఇజ్రాయిల్‌ ‌రక్షణ దళం ప్రకటన టెహ్రాన్‌,‌ మార్చి 4: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ‌దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్‌ ‌రహస్య భూగర్భ అణుప్రాజెక్టును తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ ‌రక్షణ దళం  ప్రకటించింది. టెహ్రాన్‌ ‌సరిహద్దుల్లోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటుచేసిన న్యూక్లియర్‌ ‌కేంద్రం కాంపౌండ్‌పై దాడి చేసినట్లు ఐడీఎఫ్‌ అధికార…

ఖమేనీ హత్య కోసం ఇజ్రాయిల్‌ ‌నిరంతర నిఘా

ఏఐ టూల్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించినట్లు ప్రచారం ‌వాషింగ్టన్‌,‌మార్చి3:  ఆధునిక యుద్ధవిద్యలో ఇప్పుడు పక్కాగా సమాచార సేవకరణ, దానిని అమలు పర్చడంలో అమెరికా-ఇజ్రాయెల్‌ ‌విజయం సాధించాయని విదేవీ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా పక్కా ప్లాన్‌తో దాడుల్లో ఇరాన్‌ ‌సుప్రీంలీడర్‌ ‌ఖమేనీ అంతమొందించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ ఎక్కడ ఉంటారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఇతరులతో ఎలా కమ్యూనికేట్‌…

చమురు గురించి ఆందోళన అవసరం లేదు

– ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సంసిద్ధం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో…

ముంచుకొస్తున్న చమురు ముప్పు

– హార్ముజ్ జ‌ల‌సంధి మూసివేత ప్ర‌భావం – యుద్ధం దీర్ఘ‌కాలం సాగితే క‌ష్టాలు త‌ప్ప‌వు – ఇప్ప‌టికే పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు – త‌క్ష‌ణ‌ ప్ర‌త్యామ్నాయ మార్గాలు కూడా లేవు                                    …

హోర్ముజ్ జలసంధి మూసివేత

– దాటడానికి ప్రయత్నిస్తే ఏ నౌకనైనా పేల్చేస్తాం – ఇరాన్ హెచ్చరికతో చమురు సంక్షోభం టెహ్రాన్, మార్చి 3: పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే ముడిచమురు ధరలు పెరుగుతుండగా.. ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనకు దారితీస్తోంది. హోర్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే ఏ నౌకపైనైనా కాల్పులు…

పశ్చిమాసియా ఘర్షణలు.. ముగ్గురు భారత నావికుల మృతి

న్యూదిల్లీ, మార్చి 3: పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు భారత దేశానికి చెందిన ముగ్గురు నావికులు మృతిచెందినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించింది. ఒమన్ తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు సూచనలు జారీ చేసింది.…

యుద్దం వేళ ఇరాన్‌లో భూకంపం

టెహ్రాన్, మార్చి 3: ఇజ్రాయెల్, అమెరికాలు వైమానిక దాడులతో హడలెత్తిస్తున్న వేళ ఇరాన్‌ను భూకంపం కూడా వణికిస్తోంది. ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభంచింది. గెరాష్ సమీప ప్రాంతంలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి…

ఇజ్రాయెల్‌ ‌ప్రధాని కార్యాలయంపై దాడి

– నెతన్యాహు కార్యాలయాన్ని ఢీకొన్న క్షిపణి – ఇరాన్‌ ‌సంచలన ప్రకటన టెహ్రాన్‌,‌ మార్చి 2: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌ ఇస్లామిక్‌ ‌రివల్యూషనరీ గార్డ్ ‌కార్పస్ ‌సోమవారంనాడు సంచలన ప్రకటన చేసింది. టెల్‌ అవీవ్‌లోని ఇజ్రాయెల్‌ ‌ప్రధానమంత్రి బెంజమిన్‌ ‌నెతన్యాహు కార్యాలయాన్ని తమ క్షిపణి విజయవంతగా ఢీకొట్టిందని ప్రకటించింది. దాడి జరిగినట్టు చెబుతున్న సమయంలో…

కొనసాగిన ఇజ్రాయెల్‌ ‌దాడులు

– బాంబు దాడిలో ధ్వంసమైన గాంధీ హాస్పిటల్‌ – పాఠశాల పై దాడిలో 165‌కు చేరుకున్న మృతుల సంఖ్య‌ టెహ్రాన్‌,‌ మార్చి 2:అమెరికా-ఇయెల్‌ ‌సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ ‌రోరింగ్‌ ‌లయన్‌’ ‌లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఉత్తర టెహ్రాన్‌లో ఉన్న గాంధీ హాస్పిటల్‌ ‌పై ఇజ్రాయెల్‌ ‌వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో భవనం చాలా…