Category జాతీయం

Congress block rally : దిల్లీలో కాంగ్రెస్‌ బ్లాక్‌ ర్యాలీ

– పోలీసుల అదుపులో రాహుల్‌, ప్రియాంక – బీహార్‌ వ్యవహారంపై నేడూ అదే రభస – ఉభయ సభలు వాయిదా – అనుమానాల నివృత్తిపై భేటీకి ఈసీ సమ్మతి న్యూదిల్లీి, ఆగస్టు 11: బీహార్‌లో(Bihar)  ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahulgandhi) చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ…

ties rakhi to tree : చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి

భోపాల్‌, ఆగస్టు 9: దేశవ్యాప్తంగా శనివారం రాఖీ వేడుకలు ఘనంగా జరగగా కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ చెట్టుకు రాఖీ కట్టారు. వృక్షాలు ఆక్సిజన్‌ అందిస్తాయని, పక్షులు, ఇతర జీవాలు కూడా చెట్లను జీవాధారంగా చేసుకుని జీవిస్తాయని ఆయన చెప్పారు.…

de-registration: 334 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

– బీహార్‌ ఓట్ల రివిజన్‌ను సమర్థించుకున్న ఈసీ న్యూదిల్లీ, ఆగస్టు 9: దేశంలో రాజకీయ పార్టీల (poltical parties) జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (election commission) సవరించింది. గుర్తింపు పొందని 334 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి…

To the sisters: సోదరీమణులకు మోదీ శుభాకాంక్షలు

– పిల్లల మధ్య రాఖీ వేడుకలు న్యూదిల్లీ, ఆగస్టు 9: ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) రక్షా బంధన్‌ (Raksha bandhan) వేడుకలను విద్యార్థులు, ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో పలువురు విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులు మోదీకి రాఖీ కట్టారు.…

Fake invoices : నకిలీ జిఎస్టీ ఇన్‌వాయిస్‌లతో రూ.750 కోట్ల లూటీ

– మూడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు న్యూదిల్లీ, ఆగస్ట్ 7:  ‌రూ.750 కోట్ల విలువైన ‘నకిలీ’ జిఎస్‌టి ఇన్వాయిస్‌ల (fake GST Invoices)జనరేషన్‌ ‌కేసులో భాగంగా జార్ఖండ్‌, ‌పశ్చిమబెంగాల్‌,‌ మహారాష్ట్రలలో గురువారం ఈడి సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్‌ ‌నిరోధక చట్టం కింద మూడు రాష్ట్రాల్లో సుమారు 12కి పైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు…

two ministers: ఇద్దరు మంత్రులు సహా ఎనిమిదిమంది దుర్మరణం

– ఘనాలో కూలిపోయిన హెలికాప్ట‌ర్‌ ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియా దేశం ఘనా(Ghana)లో హెలికాప్టర్‌ కూలి ఇద్దరు మంత్రులతోపాటు ఎనిమిదిమంది దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. జెడ్‌-9 యుటిలిటీ(Z-utility) హెలికాప్టర్‌ బుధవారం ఉదయం రాజధాని అక్రా నుంచి బయలుదేరి అశాంతి ప్రాంతంలోని బంగారు గనుల ప్రాంతమైన ఒబువాసి వైపు వెళ్తుండగా రాడార్‌నుంచి హెలికాప్టర్‌ మాయమైంది. హెలికాప్టర్‌లో…

Social justice: సామాజిక న్యాయం కోరుతున్నాం

– ఎక్స్‌ వేదికగా రాహుల్‌ గాంధీ వెల్లడి న్యూఢల్లీి, ప్రజాతంత్ర, ఆగస్ట్‌6: కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. దిల్లీలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బీసీ ధర్నాపై ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్‌తో ధర్నా జరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్‌…

Uttarakhand: ఉత్తరాఖండ్‌ ‌వరదల్లో 28మంది కేరళ పర్యాటకుల గల్లంతు

డెహ్రాడూన్‌, ఆగస్ట్ 6 :ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని  ధరాలి, సుఖీ అనే గ్రామాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షం కారణంగా మెరుపు వరద ధరాలి గ్రామాన్ని సగం తుడిచిపెట్టేసిసింది. కళ్లముందే ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగెత్తుతున్న వారిని వరద రాకాసిలా ముంచెత్తింది. దీంతో…

Supreme court: సంక్షేమ పథకాలపై సుప్రీం కీలక తీర్పు

న్యూదిల్లీ, ఆగస్ట్‌ 6: సంక్షేమ పథకాల్లో సీఎం(CM) ఫొటోను వినియోగించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం(Supreme court) కీలక తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి భారీ ఊరట కల్పించింది. జులై 31న ఇచ్చిన తన ఉత్తర్వులో సంక్షేమ పథకాల్లో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలను…