Category జాతీయం

జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, ‌డీజిల్‌లను తేలేం

– ఏకరూప పన్ను విధానం మన దేశంలో అసాధ్యం – కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడి – న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 5:‌మన దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితమైనదని, ఇలాంటి సమయంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్వరూపంలో…

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

– బస్సు లోయలో పడి 15మంది దుర్మరణం కొలంబో  సెప్టెంబర్‌ 5: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు కొండపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతిచెందారు. 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు అధికారి తెలిపిన…

టారిఫ్‌ ‌యుద్దాన్ని ముగించండి

– ట్రంప్‌కు శశిథరూర్‌ ‌సలహా న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబరు 4: ప్రపంచానికి అత్యవసరమైన భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధాన్ని కాపాడేందుకు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌టారిఫ్‌ ‌యుద్ధాన్ని ముగించాలని కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ‌సూచించారు. అమెరికకా అధ్యక్షుడు న్యూదిల్లీని దూరం చేసుకొంటే క్వాడ్‌ ‌కూటమి బలహీనపడిపోతుందని ఆయన హెచ్చరించారు. ఓ ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలో ఈ అంశాలను ప్రస్తావించారు.…

ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి గిఫ్ట్ గా జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు

Prime Minister Modi

– స్వావ‌లంబ‌న‌కు సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం – ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఎన్డీఏ ప్ర‌భుత్వం – ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ న్యూదిల్లీ, సెప్టెంబరు 4: కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలకు దీపావళి గిప్ట్ ఇచ్చామన్నారు. దీంతో దీపావళికి ముందే దేశ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు.…

వోటరు కార్డులు ఒకటికి మించి ఉంటే నేరం

– అలాంటి వాటిని వెంటనే సరెండర్‌ ‌చేయాలి – లేకుంటే చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం న్యూదిల్లీ,సెప్టెంబర్ 4: వోటరు కార్డులకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఒకటికి మించి కార్డులు కలిగి ఉండటం నేరమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ రెండు, అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒకదాన్ని మాత్రమే పెట్టుకొని …

జీఎస్టీపై తప్పుదోవలో నడిచిన కేంద్రం

– ఈ మాత్రం సంస్కరణలకు ఎనిమిదేళ్ల కాలయాపన – ఘాటుగా వమర్శలు చేసిన చిదంబరం న్యూదిల్లీి,సెప్టెంబర్‌ 4: వస్తు సేవల పన్నుపై కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ తప్పుదోవలో వెళ్లిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఆ తప్పును గ్రహించి తాజాగా యూటర్న్‌ తీసుకుందన్నారు. ఈనెల 22 నుంచి 5, 18 శాతాల శ్లాబులు తీసుకొస్తున్నామని…

సవాళ్ల మ‌ధ్య‌ 7.8 ‌శాతం వృద్ధి రేటు

Prime Minister Modi

– అమెరికా సుంకాలపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు -సెమికాన్‌ ఇం‌డియా సదస్సులో ప్రధాని మోదీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2: ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్‌ 7.8 ‌శాతం వృ ద్ధి రేటును సాధించిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మంగ‌ళ‌వారం దిల్లీలోని యశో భూమిలో నిర్వహించిన సెకాన్‌…

ఉత్తరాదిలో వర్ష బీభత్సం

– మళ్లీ పెరిగిన వరదలు – పలు రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలం – దిల్లీని ముంచెత్తిన యుమున వరదలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌02: ఉత్తరాది రాష్ట్రాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. యమున ఉధృతితో దిల్లీ నగరం నీట మునిగింది. ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరుతోంది.…

వోట్‌ ‌చోరీపై హైడ్రోజన్‌ ‌బాంబు పేలుస్తా

– పాట్నాలో వోటర్‌ అధికార్‌ ‌యాత్ర ముగింపు – మరోమారు మోదీపై రాహుల్‌ ‌గాంధీ విమర్శలు పాట్నా,సెప్టెంబర్‌ 1:‌వోట్ల చోరీ విషయంలో ఇటీవల అణుబాంబు పేల్చామని.. త్వరలోనే మరింత శక్తిమంతమైన హైడ్రోజన్‌ ‌బాంబు పేలుస్తామని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. దీని తర్వాత ప్రధాని మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారన్నారు. ’వోటర్‌ అధికార్‌ ‌యాత్ర…