Category జాతీయం

విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకున్నారు

– ఓం‌బిర్లాపై అవిశ్వాసంపై చర్చ.. రాహుల్ ఆరోప‌ణ‌ – స్పీకర్‌ను అవమానించినా భరించారన్న రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌న్యూదిల్లీ, మార్చి 11: పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత మాట్లాడకుండా స్పీకర్‌ ఓం ‌బిర్లా అనేక సార్లు అడ్డుకున్నారని కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. స్పీకర్‌ ఓం ‌బిర్లాపై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా…

ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో 108మంది మావోయిస్టుల లొంగుబాటు 

– లొంగిపోయిన వారిపై 3.95 కోట్ల రివార్డు. – రూ,3.61 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం  భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 :  మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడుతోంది. క్రమక్రమంగా మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు అటవీ ప్రాంతంలో ఉండలేని పరిస్థితి నెలకొన్న ప‌రిస్థితిలో మావోయిస్టు జనజీవన…

అమెరికా ఆర్థిక సంస్థలపై దాడులు చేస్తాం

– ఇరాన్‌ ‌హెచ్చరిక టెహ్రాన్‌,‌ మార్చి 11: ఇరాన్‌- ఇ‌జ్రాయెల్‌, అమెరికా మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ సమయంలో యుద్దాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్దమని ఇరాన్‌ ‌ప్రకటించింది. ఇకపై అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్‌ ‌మిలిటరీ సెంట్రల్‌ ఆపరేషనల్‌ ‌కమాండ్‌…

బెంగాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ

– ఈసీ ఆదేవాల మేరకే ఉద్యోగులు పనిచేయాలి – అర్హులైన ఏ ఒక్కరి పేరూ తొలగించలేదు – ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌కోల్‌కతా,మార్చి10: వోటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క వోటరును తొలగించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికే…

దేశీయంగా 10శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంపు

-గ్యాస్‌ ‌కంపెనీలకు కేంద్రం ఆదేశం -పెట్రో కంపెనీలతో కమిటీ ఏర్పాటు -కృత్రిమ కొరత సృష్టిస్తే అత్యవసర చట్టం ప్రయోగం -కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ -పెట్రో, గ్యాస్‌ ‌నిల్వలు, సరఫరాలపై సమీక్ష న్యూదిల్లీ, మార్చి 10: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్‌ ‌కొరత పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర పెట్రోలియం శాఖ రంగంలోకి దిగింది. గ్యాస్‌…

దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలకు పెద్దపీట

-ఏకంగా రూ. 8.8 లక్షల కోట్లతో ఆరు భారీ ప్రాజెక్టులు -జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌పొడింపునకు మరో రూ.8.7 లక్షల కోట్ల -అంతర్జాతీయ విమానాశ్రయంగా మధురై ఎయిర్‌పోర్టు -రూ.2,905 కోట్లతో సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్‌ ‌ఫోర్‌లేన్‌ ‌రోడ్డు -రూ.3,839 కోట్లతో బద్నావర్‌-‌థాండియా-తిమర్వానీ మధ్య 5 లైన్ల రహదారి -రూ.3,631 కోట్లతో జెవార్‌ ‌విమానాశ్రయం-ఫరీదాబాద్‌ ‌మధ్య 6 లైన్ల ఎలివేటెడ్‌…

లోక్ సభ ప్రత్యేక స్పీకర్ గా జగదాంబికా పాల్

– స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం.. చర్చ ప్రారంభం – విపక్ష నేత మాట్లాడేందుకు నిరాకరించారని కాంగ్రెస్ ఎంపీ జావెద్ ఆరోపణ – కాంగ్రెస్ సంప్రదాయాలు పాటించడం లేదు: కిరణ్ రిజిజు – నెహ్రూను తిట్టేవారు ఆయనను జపిస్తున్నారు: ప్రియాంక న్యూదిల్లీ, మార్చి 10: లోకసభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం గురించి లోక్సభలో…

ఇరాన్‌ ‌యుద్ద ప్రభావంతో ధరల మోత

– గ్యాస్‌ ‌ధరలు పెరగడంతో పెట్రో ధరలపై ఆందోళన – ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదని వెల్లడించిన కేంద్రం న్యూదిల్లీ, మార్చి 10:  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశ నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్‌, ‌గ్యాస్‌, ఎరువుల దిగుమతులకు ఆటంకం ఏర్పడడంతో అతి త్వరలోనే వీటి నిల్వలు నిండుకుంటాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే…

చమురు ధరలతో మార్కెట్ల కుదేలు

–  రూపాయి విలువ ప‌డిపోవ‌డంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం న్యూదిల్లీ, మార్చి 9: పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ…