Category జాతీయం

డీజిల్‌లో ఐసోబుటనాల్‌ ‌మిశ్రమం

– ఇందన ధరల దృష్ట్యా ప్రయోగం – కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 12: ‌దేశంలో ఇంధన దిగుమతుల ఖర్చును తగ్గించేందుకు ఇథనాల్‌ ‌కలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇ20 పెట్రోల్‌ ‌వాడకం గురించి వాహనదారుల్లో ఉన్న అపోహలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా ఇథనాల్‌కు బదులుగా ఐసోబుటనాల్‌ను డీజిల్‌లో కలపనున్నట్లు కేంద్ర…

సుప్రీం కోర్టు ఆవరణలో నిషేధాజ్ఞలు

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

– రీల్స్ ‌తదితర కార్యకలాపాల నిషేధం న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ): ‌సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్ ‌చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ సర్క్యులర్‌ ‌జారీ చేసింది. సెప్టెంబరు 10న జారీచేసిన ప్రకటనలో డియా సిబ్బంది ఇంటర్వ్యూలు, వార్తలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను కేవలం భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన జోన్‌లో…

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

– ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము – హాజరైన ప్రధాని మోదీ, జగదీప్‌ ధన్‌ఖడ్‌, వెంకయ్య, పలువురు ప్రముఖులు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12: భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో శుక్ర‌వారం ఉద‌యం ప్రమాణం చేయించారు.…

ఉప‌రాష్ట్రప‌తిగా రాధాకృష్ణన్‌ ‌నేడు ప్రమాణస్వీకారం

– మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా – ‌రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు – హాజరుకానున్న ప్రధాని మోదీ, తదితరులు న్యూదిల్లీ,ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌11: ఉపరాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌ ‌శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు  రాధాకృష్ణన్‌ 15‌వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ…

సోనియాగాంధీకి దిల్లీ కోర్టులో ఊరట

– వోటర్‌ ‌నమోదుపై దాఖలైన కేసు కొట్టివేత న్యూదిల్లీ,సెప్టెంబర్‌11: ‌కాంగ్రెస్‌ అ‌గ్రనాయకురాలు సోనియాగాంధీకి దిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆమెపై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే 1980లో వోటర్‌గా రిజిస్టర్‌ ‌చేసుకున్నారని ఆరోపిస్తూ దిల్లీ కోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. ఆమె ఎన్నికల…

బిల్లుల ఆమోదంపై తీర్పును రిజ‌ర్వ్ చేసిన సుప్రీం

– రాష్ట్రప‌తి, గ‌వ‌ర్న‌ర్ల అధికారాల‌పై కొన‌సాతుగున్న స‌స్సెన్స్ – ప‌ది రోజులు కొన‌సాగిన విచార‌ణ‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 11 (ఆర్‌ఎన్‌ఎ): ‌పెండింగ్‌ ‌బిల్లులపై గవర్నర్‌, ‌రాష్ట్రపతి నిర్ణీత సమయం లోపు ఆమోదం తెలపాలంటూ జరిగిన విచారణపై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ ‌చేసింది. ఈ అంశంపై దాదాపు ప‌ది రోజులపాటు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ…

ఎస్‌ఐఆర్‌ నిర్వహణకు సన్నద్ధమేనా?

– సన్నద్ధతపై అంచనాకు ఎన్నికల సంఘం సమావేశం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: దేశవ్యాప్తంగా జరగనున్న ఎస్‌ఐఆర్‌కు సంబంధించి సన్నద్ధతను అంచనా వేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశాన్ని భారత ఎన్నికల సంఘం న్యూదిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ ఎలెక్టర్‌ మేనేజ్‌మెంట్‌లో బుధవారం నిర్వహించింది. సమావేశాన్ని భారత ప్రధాన…

పొరుగు దేశాల్లో ఏం జరుగుతున్న‌దో చూడండి

– అందుకే మన రాజ్యాంగం పట్ల మేం గ‌ర్వ‌ప‌డుతున్నాం – గవర్నర్ల కేసు సందర్భంగా చీఫ్‌ ‌జస్టిస్‌ ఆసక్తికర వ్యాఖ్య న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 10 (ఆర్‌ఎన్‌ఎ): ‌బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్‌, ‌బంగ్లాదేశ్‌లలో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. ఏప్రిల్‌ 12‌న ఇచ్చిన ఉత్తర్వులపై  సుప్రీం…

‌ప్రజాస్వామ్యం పట్ల ఆ ఇద్దరికీ గౌరవం లేదు

– మోదీ, అమిత్‌ ‌షాలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు  ఖర్గే విమర్శలు గాంధీనగర్‌,‌సెప్టెంబర్‌ 10:‌ భారత రాజ్యాంగాన్ని గానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం మోదీ, అమిత్‌షాలకు లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  విమర్శించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  బుధవారం ఖర్గే గుజరాత్‌లోని జునాగఢ్‌కి…