Category జాతీయం

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

– దిగుమతుల సుంకాలను తిరిగి చెల్లించాల్సిందే – అమెరికన్‌ ‌ట్రేడ్‌ ‌కోర్టు తీర్పు వాషింగ్టన్‌,‌ మార్చి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దిగుమతులపై విధించిన సుంకాలను తిరిగి చెల్లించాల్సిందేనని ట్రేడ్‌ ‌కోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్‌ ‌విధించిన భారీ…

రాజ్యసభకు నితీశ్‌ ‌నామినేషన్‌

– హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా పాట్నా, మార్చి 5: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఖ్యాతి సింగ్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నామినేషన్ పేపర్లను అందజేశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు…

మరోమారు సోనూసూద్ ఉదారత

– గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి వసతి సౌకర్యం ఆఫర్ ముంబై, మార్చి 5: కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రజలను ముఖ్యంగా వలస కార్మికులకు అండగా నిలిచారు. ఎంతోమందికి ఉపాధి చూపించారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల ద్వారా తమ ఇళ్లకు చేర్చారు. ఇలా ఆపదలో ఉన్న వారికి ’నేనున్నా’ అంటూ అండగా…

ఇది మనిషి సృష్టించిన పెను విషాదం

– ఇరాన్‌లో పాఠశాల బాలికల మృతిపై కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలు వైమానికి దాడులతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్‌ ‌కూడా ఇజ్రాయెల్‌పైన, తన పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు చేస్తోంది. ఫలితంగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.…

శ్రీ‌లంక తీరంలో ఇరాన్‌ ‌నౌకపై దాడి

– 101 మంది గల్లంతైనట్లు సమాచారం కొలంబో, మార్చి 4: ఇజ్రాయెల్‌-అమెరికా కూటమి, ఇరాన్‌ ‌మధ్య యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు. మరో 78 మంది గాయపడినట్టు శ్రీలంక నేవీ, రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు…

ఐదోరోజూ పరస్పర దాడులు

– ఇజ్రాయిల్‌ ‌దాడులకు దీటుగా ఇరాన్‌ ‌బాంబులు – టెహ్రాన్‌ ‌ప్రార్థనా మందిరంలో ఖమేనీ భౌతిక కాయం – మూడు రోజుల‌పాటు ప్రజల సందర్శనకు అనుమతి టెహ్రాన్‌,‌ మార్చి 4:  ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ ‌సంయుక్త కూటమి మధ్య యుద్ధం ఐదో రోజైన బుధవారం మరింత తీవ్రమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌ ‌క్షిపణి…

ఇరాన్‌ ‌రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్ ‌ధ్వంసం

– ఇజ్రాయిల్‌ ‌రక్షణ దళం ప్రకటన టెహ్రాన్‌,‌ మార్చి 4: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ‌దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్‌ ‌రహస్య భూగర్భ అణుప్రాజెక్టును తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ ‌రక్షణ దళం  ప్రకటించింది. టెహ్రాన్‌ ‌సరిహద్దుల్లోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటుచేసిన న్యూక్లియర్‌ ‌కేంద్రం కాంపౌండ్‌పై దాడి చేసినట్లు ఐడీఎఫ్‌ అధికార…

ఖమేనీ హత్య కోసం ఇజ్రాయిల్‌ ‌నిరంతర నిఘా

ఏఐ టూల్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించినట్లు ప్రచారం ‌వాషింగ్టన్‌,‌మార్చి3:  ఆధునిక యుద్ధవిద్యలో ఇప్పుడు పక్కాగా సమాచార సేవకరణ, దానిని అమలు పర్చడంలో అమెరికా-ఇజ్రాయెల్‌ ‌విజయం సాధించాయని విదేవీ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా పక్కా ప్లాన్‌తో దాడుల్లో ఇరాన్‌ ‌సుప్రీంలీడర్‌ ‌ఖమేనీ అంతమొందించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ ఎక్కడ ఉంటారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఇతరులతో ఎలా కమ్యూనికేట్‌…

చమురు గురించి ఆందోళన అవసరం లేదు

– ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సంసిద్ధం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో…