Category జాతీయం

విపక్షాల ఆందోళన.. వాయిదాల పర్వం షురూ

– తొలి రోజు పార్లమెంట్‌ సమావేశం తీరు  న్యూదిల్లీ, డిసెంబర్‌ 1: లోక్‌సభ సమావేశాలు వాయిదాల పర్వంతో మొదలయ్యాయి. శీతాకాల సమావేశాల తొలిరోజే వాయిదా పడిరది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసగించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతాయంటూ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. కానీ ముందుగా…

కోర్టు ఏం మ్యాజిక్ చేయగలదు ?

– దిల్లీ పొల్యూషన్పై సుప్రీంకోర్టు దిల్లీ, నవంబర్ 27 : ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు దిగజారిపోతున్నది. ఈ క్రమంలో ఢిల్లీలో కాలుష్య కట్టడి కోరుతూ దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు డిసెంబర్ 3న విచారించనున్నట్లు తెలిపింది. ఈ కాలుష్య సమస్యను నిరంతరం పర్యవేక్షిం చాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే పరిస్థితి…

ఎస్సీ, ఎస్టీలకు మాదిరి దివ్యాంగులకు రక్షణ

– కఠిన చట్టాలు అవసరమన్న సుప్రీం ధర్మాసనం న్యూదిల్లీ,నవంబర్‌ 27(ఆర్‌ఎన్‌ఎ): ‌దివ్యాంగులకు కూడా రక్షణ కవచం ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. వారిని కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ/ఎస్టీ చట్టం లాంటి కఠినమైన చట్టాలు అవసరమని సుప్రీం కోర్టుపేర్కొంది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది. యూట్యూబర్‌ ‌రణ్‌వీర్‌ అలహాబాదియా, సమయ్‌…

భారతీయలు 500 ఏళ్ల కల నెరవేరింది

– అయోధ్య కోసం ఎందరో త్యాగాలు, బలిదానాలు – వారి ఆత్మలకు నేటితో శాంతి చేకూరుతుంది – ధ్వజారోహణ్‌ ‌కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ అయోధ్య, నవంబర్‌ 25: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలు ఈరోజు సంతోషంగా ఉంటాయని రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌…

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

– అదే దారిలోవెండి ధరలూ.. న్యూదిల్లీ, నవంబర్‌ 25: అమెరికా కరెన్సీ డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. భారత్‌లో కూడా బంగారం ధర చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతున్నా కూడా ధరలో కోత పడిరది. దేశంలో మంగళవారం ఉదయం 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర…

గ్యాస్ ఛాంబర్ లా దిల్లీ

– ఉద్యోగులకు వర్క్ ఫ్ర‌మ్ హోమ్ దిల్లీ, నవంబర్ 24 : : దేశ రాజధాని దిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం తీవ్రత, పెల్లుబుకుతున్న నిరసనల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో నగరం గ్యాస్ ఛాంబర్ లామారిన వేళ ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. తమ…

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– రెండు ప్రైవేట్‌ ‌బస్సులు ఢీకొని ఆరుగురు దుర్మరణం చెన్నై,నవంబర్‌24: ‌తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెంకాశీ-మదురై రోడ్డులో ఎదురెదురుగా వొస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 28 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మదురై నుంచి సెన్‌కొట్టాయ్‌ ‌వెళ్తున్న ఓ…

బాలీవుడ్ అగ్ర నటుడు ధర్మేంద్ర కన్నుమూత

– శోక సంద్రంలో సినీ ప్రపంచం – ప్ర‌ధాని మోదీ, రాష్ట్ర‌ప‌తి ముర్ము సంతాపం – ఒక శ‌కం ముగిసింది: ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జో్హార్‌ ముంబై, నవంబర్‌ 24: బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌ సహా…

ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించే వేవ్స్‌ ఓటీటీ

-దూరదర్శన్‌ డీజీ నంబూద్రిప్రసాద్‌ దూరదర్శన్‌ ద్వారా సినిమా ప్రపంచానికి పరిచయం కావడం మా అదృష్టం – నటుడు అనుపమ్‌ ఖేర్‌ – గోవా ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ఇఫీస్టా సంగీత, సాంస్కృతిక యాత్ర గోవా, నవంబర్‌ 22: ఉపగ్రహ విప్లవం ఫలితంగా ఏర్పడిన వంశపారంపర్య ఛానల్‌ కార్యక్రమాలను ప్రజలు ఎప్పుడైనా చూడగలిగేలా చేతిలో ఇమిడిపోయే పరికరాలతో డిజిటల్‌ విప్లవం…