Category జాతీయం

13మంది కుటుంబీకులను చంపిన వ్యక్తికి మరణ శిక్ష

– బాలుడితో కాల్చి చంపించిన అఫ్టాన్‌ పోలీసులు కాబూల్‌, డిసెంబర్‌ 3 : తాలిబన్‌ పాలిత అఫ్ఘానిస్తాన్‌లోని కోస్ట్‌ ప్రాంతంలో ఓ నిందితుడికి ఒక మరణ శిక్ష విధించిన తీరు సంచలనం రేకెత్తించింది. ఒకే కుటుంబానికి చెందిన 13మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడు మంగల్‌ను 13 ఏళ్ల బాలుడి చేత కాల్చి చంపించారు. శిక్షను…

మరింతగా క్షీణించిన రూపాయి

– కనిష్ఠ స్థాయికి పడిపోయిన మార‌కం విలువ‌ ముంబై, డిసెంబర్‌ 3: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఉదయం ట్రేడిరగ్‌లో 6 పైసలు తగ్గి చరిత్రలో తొలిసారిగా 90.02కి చేరుకుంది. గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 89.96 వద్ద ప్రారంభమైన రూపాయి రికార్డు స్థాయిలో 90.15కి చేరుకుంది. ఆ తరువాత కొంత కోలుకుని…

మరింత దిగజారిన రూపాయి మారకం

– రూ.90వద్ద కనిష్ఠానికి పడిపోయింది – నష్టాల బాటలో సాగిన సూచీలు న్యూదిల్లీ, డిసెంబర్‌ 2: ‌రూపాయి విలువ మరింతగా దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రూ.90 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోవడం మదుపర్లను కలవరపెట్టింది. దీంతో సూచీలకు వరుసగా రెండో రోజు కూడా నష్టాలు తప్పలేదు. రోజంతా సూచీలు నష్టాల బాటలోనే…

పార్లమెంటులో ‘సర్‌’ ఆం‌దోళనలు

– ఉభయ సభల్లో చర్చకు పట్టు – గందరగోళం మధ్య లోక్‌సభ రేప‌టికి వాయిదా న్యూదిల్లీ,డిసెంబర్‌ 2: ‌వోటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్‌  ఉభయ సభలు దద్ధరిల్లాయి. వోట్‌ ‌చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఫలితంగా ఉభయ సభల్లో గందరగోళం…

ఇది ప్రజల గోప్యత ఉల్లంఘ‌నే ..

– ‘సంచార్‌ సాథీ’పై పార్లమెంట్‌లో మండిపడ్డ విపక్షం – దీనిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ – అసవరం లేకుంటే డిలీట్‌ చేసుకోవచ్చన్న మంత్రి సింధియా న్యూదిల్లీ, డిసెంబర్‌ 2: సంచార్‌ సాథీ అంశంపై పార్లమెంట్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్‌, శివసేన, తదితర పార్టీలు దీనిని తీవ్రంగా విమర్శిస్తూ ఇది ప్రజల గోప్యత ఉల్లంఘనే…

కర్నాటకలో బ్రేక్‌ఫాస్ట్‌ రాజకీయాలు

-డీకే ఇంటికి వచ్చి అల్పాహారం చేసిన సిద్దు – అధిష్టానం ఆదేశిస్తే డీకే సీిఎం అవుతారని కామెంట్‌ బెంగళూరు, డిసెంబర్‌ 2 : కర్ణాటకలో నాయకత్వ (సీఎం) మార్పు ఊహాగానాలు కొనసాగుతున్నవేళ బ్రేక్‌ఫాస్ట్‌ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. రెండు రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య నివాసానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వెళ్లిన విషయం తెలిసిందే.…

11 ఏళ్లుగా ప్ర‌భుత్వానిది అణచివేత ధోర‌ణే

– గత సమావేశాల్లో హడావుడిగా 12 బిల్లుల ఆమోదం – ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షనేత ఖర్గే – ధన్‌కడ్‌కు ఉచిత వీడ్కోలు దక్కలేదని రాజ్యసభలో ప్రస్తావన – ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజు న్యూదిల్లీ, డిసెంబర్‌ 1: ‌పార్లమెంటరీ మర్యాదలను, పార్లమెంటరీ వ్యవస్థను గత 11 ఏళ్లుగా ప్రభుత్వం అణచివేస్తూనే…

డిజిటల్‌ అరెస్ట్ ‌స్కామ్‌లపై దర్యాప్తు చేయండి

– సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ న్యూదిల్లీ,డిసెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): ‌డిజిటల్‌ అరెస్ట్‌లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. డిజిటల్‌ అరెస్ట్ ‌స్కామ్‌లపై దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్‌ అరెస్ట్ ‌స్కామ్‌లపై దర్యాప్తునకు సీబీఐ ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ‌జోయ్‌మల్య బగ్చి నేతృత్వంలోని…

కేరళ సీఎం విజయన్‌కు ఈడీ నోటీసులు

– రూ.2,000 కోట్ల మసాలా బాండ్‌ కేసులో నోటీసులు జారీ తిరువనంతపురం, డిసెంబర్‌ 1: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. రూ.2,000 కోట్ల మసాలా బాండ్‌ కేసులో నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటు ఆయన పర్సనల్‌ సెక్రటరీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్‌…