Category జాతీయం

ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే

జూన్‌ 1‌న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఐఎండి వెల్లడి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ఈ ఏడాది కూడా దేశంలోని చాలా ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) గురువారం తెలిపింది. జూన్‌ 1‌న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణ…

బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనేది లేదు ముడి బియ్యం మాత్రమే కొంటాం

టిఆర్‌ఎస్‌ ‌దిల్లీ సభపై కేంద్రం సమాధానం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : ‌బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనలేమని, దానికి డిమాండ్‌ ‌లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. గతంలోనే టిఆర్‌ఎస్‌ ‌కూడా దీనికి కట్టుబడి లేఖ ఇచ్చిందని పునరుద్ఘాటించింది. దిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌దీక్షపై కేంద్రం స్పందింస్తూ…కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది.…

దిల్లీలో పోటా పోటీగా ఫ్లెక్సీల రాజకీయం

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌, ‌పక్కనే బీజేపీ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించిన టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో సీఎం కేసీఆర్‌ ‌దిల్లీలో దీక్షకు దిగిన సందర్బంగా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సీఎం దీక్షకు దిగిన తెలంగాణ భవన్‌లో కేంద్రం…

ఎటిఎం ల నుంచి కార్డు లేకుండా నగదు విత్‌‌డ్రా

బ్యాంకు మోసాలను అరికట్టే యత్నం కార్డ్ ‌స్కిమ్మింగ్‌, ‌కార్డ్ ‌క్లోనింగ్‌ ‌లాంటి చర్యల నిరోధం ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల తప్పదు ఆర్‌బిఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌వెల్లడి కీలక వడ్డీ రేట్లు… రెపో రేటు యథాతథం: ఆర్‌బిఐ కీలక నిర్ణయం ముంబై, ఏప్రిల్‌ 8 : ‌కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునేలా..అన్ని…

ముగిసిన పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

ఒకరోజు ముందుగానే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం పార్లమెంటు బడ్జెట్‌ ‌సమావేశాలు షెడ్యూల్‌ ‌కంటే ఒక రోజు ముందే ముగిసిపోయాయి. 8న సమావేవాలు ముగుస్తాయని ప్రకటించినా ఒకరోజు ముందు పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.…

పెరుగుతున్న సిఎన్‌జి ధరలు

వరుసగా రెండోరోజు పెరిగిన రేట్లు ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరగడంతో సీఎన్‌జీ వాహనాలు వాడుదామని అనుకుంటే ఇప్పుడు దాని ధర కూడా పెరుగుతోంది. సీఎన్‌జీధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగి కిలో రూ.69.11కి చేరుకుంది. గత 2 రోజుల్లో, ఇందప్రస్థ గ్యాస్‌ ‌లిమిటెడ్‌ ‌సీఎన్‌జీ ధరలను కిలోకు రూ.…

దేశంలో మరో కొత్త వేరియంట్‌ ‌కలకలం

ముంబైలో ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ఎక్స్ఈ ‌తొలి కేసు ముంబై, ఏప్రిల్‌ 6 : ‌ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ ‌టెన్షన్‌ ‌కాస్త తగ్గిపోవడంతో .. భారత్‌లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్‌ ‌కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్‌లో కొత్తగా వెలుగు చూసిన కరోనా…

కుటుంబ భక్తి..దేశభక్తి.. దేశంలో రెండు రకాల రాజకీయాలు

భయం, వొత్తిడి లేకుండా ప్రపంచం ముందు దృఢంగా భారతదేశం బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ దేశంలో మార్పు తీసుకువొచ్చిన పార్టీ బిజెపి : పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కుటుంబ భక్తి…

బెంగుళూరుకు ధీటుగా… ఐటిలో ఇప్పుడు హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌

‌కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత శివకుమార్‌ ‌ఛాలెంజ్‌పై మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఇన్‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఓ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌ అని దీనిని నిజం చేస్తున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్‌ ‌కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్‌…