Category జాతీయం

పెట్రో ఉత్పత్తులపై 68 శాతం పన్ను కేంద్రానిదే అయినా రాష్ట్రాలను నిందిస్తున్నారు

మోదీ సమాఖ్యతత్వం సహకారాత్మకం కాదు..నిర్బంధం ప్రధాని వ్యాఖ్యలపై మండిపడుతూ కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ 1500 ‌కోట్లు పెట్రో సబ్సీడీ భరిస్తున్నాం: మోడీ వ్యాఖ్యలపై బెంగాల్‌ ‌సిఎం మమత  మండిపాటు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌లపై పన్నులు తగ్గించడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన…

దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

46 రోజుల తరువాత 3 వేలు దాటిన పాజిటివ్‌ల సంఖ్య అప్రమత్తం అయిన రాష్ట్రాలు…మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌దేశంలో కొరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా 24 గంటల్లో 3,303 కేసులు నమోదు కావడంతో 46 రోజుల తరువాత మొదటిసారిగా పాజిటివ్‌ల సంఖ్య 3 వేలు…

కోవిడ్‌ ‌ముప్పు పూర్తిగా తొలగిపోలేదు

వ్యాక్సినేషన్‌ ‌మాత్రమే కొరోనాను అరికడుతుంది మళ్లీ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ‌పెట్రోలు, డీజిల్‌ ‌ధరలపై వ్యాట్‌ ‌తగ్గించుకోవాలని రాష్ట్రాలకు సూచన న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 27 : ‌దేశంలో కోవిడ్‌-19 ‌ముప్పు పూర్తిగా తొలగలేదని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ…

ఏకాభిప్రాయంతోనే కుటుంబ ఆస్తి బదలాయింపు

కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికీ సొంతంగా నిర్ణం తీసుకునే హక్కు లేదు సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20(ఆర్‌ఎన్‌ఎ):  ఉమ్మడి కుటుంబ ఆస్తిని ఇతరులకు విక్రయించాలన్నా, బదిలీ చేయాలన్నా భాగస్వాములందరి సమ్మతి ఉంటేనే చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం లేని పరిస్థితుల్లో ఆస్తిని బదిలీ చేయరాదని జస్టిస్‌ ఎస్‌.ఎ.‌నజీర్‌, ‌జస్టిస్‌…

దేశంలో రాజ్యంగా విలువల విధ్వంసం

బిజెపి తన మనసులోని విద్వేషాన్ని బుల్‌డోజ్‌ ‌చేసుకోవాలి ట్విట్టర్‌ ‌ద్వారా కేంద్రంపై రాహుల్‌ ‌ఫైర్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌భారత దేశ రాజ్యాంగ విలువల విధ్వంసం జరుగుతుందని, పేదలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంద కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. దీనికి బదులుగా బీజేపీ తన మనసులోని…

లఖింపూర్‌ ‌ఖేరీ ఘటనలో ఆశిష్‌ ‌బెయిల్‌ ‌రద్దు

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన ఉత్తర్వులు అలహాబాద్‌ ‌హైకోర్టు బెయిల్‌ ఇవ్వండపై అభ్యంతరం సిజెఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 18(ఆర్‌ఎన్‌ఐ) : ‌లఖింపూర్‌ ‌ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీమ్‌ ‌కోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హింసాకాండ నిందితుడు కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ ‌మిశ్రా బెయిల్‌ను రద్దు చేసిన…

గత 24 గంటల్లో కోవిడ్ -19 కేసుల్లో 90 శాతం పెరుగుదల

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులలో అకస్మాత్తుగా పెరుగుదల నమోదు చేస్తూ, భారతదేశంలో సోమవారం 2,183 తాజా గా కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 90% పైగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ఆధారంగా దేశంలో గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయి.. 1,985 రికవరీలతో పాటు యాక్టివ్ కేసులు 11,542గా…

లక్ష్యం… వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలు

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌భేటీ 2024 సార్వత్రిక ఎన్నికలపై సమాలోచనలు పార్టీలోకి ప్రశాంత్‌కు ఆహ్వానం సమావేశానికి రాహుల్‌, ‌ప్రియాంక, సీనియర్‌ ‌నేతల హాజరు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 16 : ‌వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను గెలవాలని లక్ష్యంగా కాంగ్రెస్‌ ‌ముందుకు సాగాలని కాంగ్రెస్‌కు…

రానున్న పదేళ్లలో… దేశంలో రికార్డు స్థాయిలో పెరుగనున్న డాక్టర్లు

జిల్లాకు ఒక్క మెడికల్‌ ‌కాలేజీ లక్ష్యం కొరోనా ముప్పు ఇంకా తొలగలేదు మహమ్మారి వల్ల ప్రపంచ దృష్టికి యోగా, అయుర్వేదం గుజరాత్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 15 : ‌ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్‌ ‌కాలేజీని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల రానున్న 10…