పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య

13,313 పాజిటివ్ కేసులు నమోదు న్యూ దిల్లీ ,జూన్23: దేశంలో కొరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,313 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 38 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. ఇదే సమయంలో కొరోనా నుంచి…
