Category జాతీయం

పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య

13,313 పాజిటివ్‌ ‌కేసులు నమోదు న్యూ దిల్లీ ,జూన్‌23: ‌దేశంలో కొరోనా  వైరస్‌ ‌వ్యాప్తి కొనసాగుతోంది. ఫోర్త్ ‌వేవ్‌ ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,313 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా.. 38 మంది వైరస్‌ ‌కారణంగా మృతిచెందారు. ఇదే సమయంలో కొరోనా  నుంచి…

పెళ్లి వేడుకలో విషాదఛాయలు బరాత్‌లో కాల్పులతో యువకుడు మృతి

లక్నో,జూన్‌23 :  అం‌గరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి. బరాత్‌ ‌వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లికుమారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్‌ ‌స్నేహితుడికి తగిలింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ ‌సోన్‌భంద్రా జిల్లాలోని బ్రహ్మనగర్‌ ఏరియాలో చోటు చేసుకుంది. మనీష్‌ ‌మాద్హేశియా అనే…

యథావిధిగా 27న అమ్మ ఒడి పథకం : మంత్రి బొత్స

విజయనగరం, జూన్‌ 23 :  ఈ ‌నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి చేతుల దగా తల్లుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలో 32 శాతం మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేవార న్నారు. వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్య 65…

దేశంలో మరోమారు 12 వేలు దాటిన కొరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి న్యూ దిల్లీ, జూన్‌ 22 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 24 గంటల్లో 12,249 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదుకాగా 13 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.33 కోట్లకు చేరుకోగా…

అమెరికాలో దారుణ ఘటన నల్లజాతీయుడి కాల్పుల్లో నల్లగొండ వాసి మృతి

నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 22 : అమెరికాలోని మేరీలాండ్‌లో నల్లగొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. ఓ నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయిచరణ్‌ ‌మృతి చెందారు. సాయి చరణ్‌ ‌గత రెండేండ్లుగా మేరీల్యాండ్‌ ‌రాష్ట్రంలోని బాల్టిమోర్‌ ఉం‌టూ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో…

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జడ్‌ ‌ప్లస్‌ ‌కేటగిరీ భద్రత కేంద్రం నిర్ణయం

ముర్ము అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ఇది తమకెంతో గర్వకారణమన్న ఒడిషా సిఎం నవీన్‌ ‌పట్నాయక్‌ ‌ముర్ము ఎంపికను స్వాగతించిన జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా న్యూ దిల్లీ, జూన్‌ 22 : అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము (64)కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ‌ప్లస్‌ ‌కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్‌పీఎఫ్‌…

మహారాష్ట్ర అసెంబ్లీ రద్దుకు సిఎం థాక్రే మొగ్గు

సంక్షోభం రద్దుకు దారితీయవ్చంటూ శివసేన నేత రౌత్‌ ‌ట్వీట్‌ ‌ముంబై, జూన్‌ 22 : ‌మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరగ బోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేసే పనిలో ఉన్న శివసేన.. మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. సీఎం ఉద్ధవ్‌ ‌థాక్రే అసెంబ్లీని రద్దు మొగ్గుచూపుతున్నారని సమాచారం.…

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి.. యశ్వంత్‌ ‌సిన్హా

ఉమ్మడిగా పేరును చర్చించిన విపక్షనేతలు అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్‌ ‌నేత జైరామ్‌ ‌‌రమేశ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 21 : ‌విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి యశ్వంత్‌ ‌సిన్హా పేరును విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. మంగళవారం జరిగిన విపక్ష పార్టీ సమావేశంలో…

అగ్నివీరుల భవిష్యత్‌కు ధోకా ఉండదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌

‌న్యూఢిల్లీ, జూన్‌ 21 : అగ్నిపథ్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌స్కీంపై నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా ఉండదని, వారి భవిష్యత్‌పై ఆందోళన అవసరం లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌భరోసా ఇచ్చారు. రెగ్యులర్‌ ‌సర్వీసులోకి తీసుకునే అగ్నివీరులకు కఠోర శిక్షణ లభిస్తుందని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభవం సాధిస్తారని చెప్పారు.అగ్నివీరుల భవిష్యత్‌…