Category జాతీయం

26‌న రాష్ట్రానికి ప్రధాని మోదీ

రామగుండం ఫర్టిలైజర్స్ ‌ప్రారంభం, ఐఎస్బీ రజతోత్సవ వేడుకలకు హాజరు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఈనెల 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నట్లు సమాచారం. ఐఎస్బీ 50 ఏళ్ల వేడుకలతో పాటు రామగుండం ఫర్లిలైజర్స్ అం‌డ్‌ ‌కెమికల్స్ ‌లిమిటెడ్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం,…

డబ్ల్యుహెచ్‌ఓ ‌కోవిడ్‌ ‌మరణాల లెక్క తప్పుల తడక

కోవిడ్‌ ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ఎన్‌కే అరోరా న్యూ దిల్లీ, మే 6 : భారత్‌లో కోవిడ్‌ ‌వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదకను కేంద్రం తప్పుపట్టింది. దీన్ని కోవిడ్‌ ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ఎన్‌కే అరోరా కూడా తప్పుపట్టారు. భారత్‌లో సంభవించిన మరణాలపై…

పెళ్లి వేడుకలను ఇంకా నిషేధించలేదుగా..

రాహుల్‌ ‌నైట్‌క్లబ్‌ ‌పార్టీపై కాంగ్రెస్‌ ‌నేతలు సుర్జేవాలా, మాణికం టాగూర్‌ ‌‌కౌంటర్‌ ‌బిజెపి విమర్శలకు ఘాటు స్పందన జవదేకర్‌ ‌షాంపేయిన్‌ ‌ఫోటోలు విడుదల న్యూ దిల్లీ, మే 3 : రాహుల్‌ ‌గాంధీ నైట్‌ ‌క్లబ్‌ ‌పార్టీ వీడియో పై కాంగ్రెస్‌ ‌పార్టీ ఘాటుగా స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి రణ…

‌ప్రధాని మోడీకి విజన్‌ ‌కొరత

అన్ని సమస్యలకూ అదే మూలమంటూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ పాలనలో ఆక్సిజన్‌ ‌దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల…

ఈసారి అతి భారీ ఎండలు

50 డిగ్రీల సెల్సియస్‌ ‌దాటే అవకాశాలు ఐఎండి తాజా హెచ్చరికలు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌తీవ్రమైన వేసవితాపంతో జనాలు అల్లాడిపోతున్న వేళ ఐఎండీ చెమటలు పట్టించే హెచ్చరిక చేసింది. ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణ్రోగతలు 50 డిగ్రీల సెల్సియస్‌ ‌దాటే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎండల తీవ్రత మే 2…

కొరోనా నష్టాల భారం మరో పదేళ్లు

ఉక్రెయిన్‌ ‌యుద్ధం కూడా తోడు కావడంతో మరింత సమస్య ఆర్‌బిఐ నివేదిక అంచనా న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌కోవిడ్‌-19 ‌మహమ్మారి వల్ల సంభవించిన నష్టాల నుంచి భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నివేదిక అంచనా వేసింది. ఈ మహమ్మారి వల్ల…

సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయభాష

ఇంగ్లీష్‌లోనే కోర్టు వ్యవహారాలు సరికాదు స్థానిక భాషలతోనే కోర్టులపై సామాన్యుల్లో విశ్వాసం న్యాయ సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన చట్టాలు అమలయితే కోర్టుల జోక్యం ఉండదన్న జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌న్యాయ భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని,…

దేశ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 3377 మందికి పాజిటివ్‌..60 ‌మంది మృతి దేశంలో వేరియంట్ల విజృంభణ స్వల్పమే అన్న ఇన్‌సాకాగ్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 29 : ‌దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ 3 వేల పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో 3377 మందికి పాజిటివ్‌ ‌నమోదుకాగా, మాహామ్మారి…

నిబద్ధతతో పనిచేస్తే విజయం

సమష్టి కృషితో హైకోర్టుల్లో 126 ఖాళీల భర్తీ ఏడాదిలో సుప్రీమ్‌ ‌కోర్టులో తొమ్మిది మంది కొత్త జడ్జిలు హైకోర్టులకు 10 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సులో సిజెఐ ఎన్వీ రమణ జడ్జిల వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 29 : ‌సంస్థ పట్ల…