Category జాతీయం

వివాహ వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు

– రాజస్థాన్‌ ‌హైకోర్టు సంచలన తీర్పు రాజస్థాన్‌, ‌డిసెంబర్‌ 6: ‌యువతీయువకుల సహజీవనం విషయంలో రాజస్థాన్‌ ‌హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహ వయస్సు రాకున్నా సరే మేజర్లయితే పరస్పర ఆమోదంతో సహజీవనం చేయొచ్చని స్పష్టం చేసింది. వివాహ వయస్సు రాలేదన్న కారణంగా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కును కాదనలేమని పేర్కొంది. ఈ మేరకు 18…

వరల్డ్ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డ్సులో నితీశ్‌ ‌కుమార్‌

‌పాట్నా, డిసెంబర్‌ 6: ‌బీహార్‌ ‌ముఖ్యమంత్రి, జనతాదళ్‌ (‌యునైటెడ్‌) అధినేత నితీశ్‌ ‌కుమార్‌ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో, ఆయన పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పేరును వరల్డ్ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్ ‌గుర్తించి, తమ జాబితాలో…

విమానాల రద్దుపై సుప్రీంలో పిటిషన్‌

‌- మానవతా సంక్షోభం నెలకొందని పిల్‌ ‌- తక్షణమే జోక్యం చేసుకోవాలని అభ్యర్థన న్యూదిల్లీ, డిసెంబర్‌ 6: ‌ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. గత కొన్ని రోజులుగా 1,000కి పైగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో తక్షణమే న్యాయస్థానం జోక్యం…

విపరీతంగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

– సొమ్ము చేసుకుంటున్న విమానయాన సంస్థలు – ధరలపై గగ్గోలు పెడుతున్న ప్రయాణికులు న్యూదిల్లీ, డిసెంబర్‌6 : ‌దేశీయ విమానయాన రంగంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న గందరగోళం శుక్రవారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇండిగోకు చెందిన వందలాది విమాన సర్వీసుల రద్దు కావడంతో ఎదురైన పరిస్థితిని ఇతర విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణికులను తీవ్రంగా…

భారత్‌తో బంధం మరింత బలోపేతం

– ఇరు దేశాల మధ్య మరింత వాణిజ్య సహకారం – అమెరికా ఆంక్షలు ఉన్నా చమురు రవాణా ఆగదు – అణు విద్యుత్‌ ‌తదితర రంగాల్లో సహకారం కొనసాగిస్తాం – ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలసి నడుస్తాం – ఉక్రెయిన్‌తో యుద్ధ్దంపై మోదీ సూచనలు స్వాగతిస్తున్నాం – మోదీతో భేటీలో సంయుక్త మీడియా సమావేశంలో రష్యా…

రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

– ఇండిగో సంక్షోభంపై దర్యాప్తునకు ఆదేశం – సర్వీసుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు – కాల్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు న్యూదిల్లీ, డిసెంబర్‌ 5: ఇం‌డిగో సంక్షోభంపై విచారణకు కేంద్రం ఆదేశించింది. సంక్షోభం నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు వెంటనే కేంద్రం రంగంలోకి దిగింది. సేవల్లో అంతరాయానికి గల కారణాలను విచారించనుంది. నిర్వహణాపరమైన లోపాల కారణంగా…

భారత్‌ ‌చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌

– ఘనంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ – ఇరువురు నేతలు కలసి ప్రధాని నివాసానికి చేరిక – రేపు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు4: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌భారత్‌కు చేరుకున్నారు. దిల్లీ సమీపంలోని ఎయిర్‌ఫోర్స్ ‌స్టేషన్‌లో దిగిన ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి…

సుప్రీంకోర్టులో రాహుల్‌ గాంధీకి ఊరట

– భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యల కేసు – ట్రయల్‌ కోర్టు చర్యలను నిలిపివేసిన ‘సుప్రీం’ న్యూదిల్లీ, డిసెంబర్‌ 3: భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఉపశమనం లభించింది. ఆయనపై ట్రయల్‌ కోర్టు చర్యలను గురువారం నిలిపివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వచ్చే ఏప్రిల్‌ 22 వరకు పొడిగించింది. రాహుల్‌గాంధీ…

మరింతగా రూపాయి పతనం

– విదేశాల నుంచి ఎన్నారైల డబ్బు బదిలీలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 3: ‌రూపాయి ధర పడిపోవడంతో గల్ఫ్ ‌నుంచి ఎన్నారైలు స్వదేశానికి భారీగా డబ్బులు పంపిస్తున్నారు. ఒక దిర్హమ్‌తో పోలిస్తే భారత కరెన్సీ విలువ ప్రస్తుతం 24.5 రూపాయలుగా ఉంది. కొన్ని రోజులుగా అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోన్న  నేపథ్యంలో…