Category జాతీయం

సాధువు తిరువల్లువర్‌ ‌నైతికత..

సాధువు తిరువల్లువర్‌ ‌నైతికత..స్వామి వివేకానంద సహనాన్ని బోధించారు. మహాత్మా గాంధీ సత్యమార్గంలో నడిచారు. శ్రీ కామరాజ్‌ ‌సమానత్వం కోసం నిలబడ్డారు. ఈ మహనీయుల బోధనలు తరతరాల భారతీయులను ప్రేరేపించాయి. మరియు మనకు విలువల మార్గాన్ని చూపాయి. మెరుగైన భారతదేశం కోసం ‘భారత్‌ ‌జోడోయాత్ర’ను ప్రారంభించినప్పుడు నేను వారి ముందు వినయంతో నమస్కరిస్తున్నాను మరియు వారి ఆశీర్వాదాలను…

భారత్‌ ‌జోడో యాత్రకు రాహుల్‌

తొలుత రాజీవ్‌ ‌గాంధీ స్మారకం వద్ద నివాళి తొలిసారిగా తండ్రి స్మారకం సందర్శించిన రాహుల్‌ ‌భారీగా తరలి వొచ్చిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు చెన్నై, సెప్టెంబర్‌ 7 : ‌బుధవారం భారత్‌ ‌జోడో యాత్రకు సిద్ధం అయిన కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ముందు తన తండ్రి స్మారకం వద్ద నివాళి అర్పించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న…

పీఎం కిసాన్ కు ఈ కేవైసీ తప్పనిసరి

పీఎంకిసాన్ పథకానికి సంబదించి ఈకేవైసి తప్పనిసరి అని మదనపల్లి వ్యవసాయ అధికారి నాగప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వివరాలను మంగళవారం తెలియజేశారు.ఈ గడువు తేదీ మొదట ఏప్రిల్ 31 గా తెలిపినప్పటికి సెప్టెంబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటికే మదనపల్లి మండలం లో 70 % రైతులు ఈకైవైసి చేసుకొన్నారు.రేపే ఆఖరు గడువు కాబట్టి…

లిక్కర్‌ ‌కుంభకోణంపై ఇడి దూకుడు

దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు తెలంగాణలోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌దిల్లీ ప్రభుత్వ లిక్కర్‌ ‌విధానంలో అవకతకవకల కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజగా దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో సైతం దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ…

నేటి నుంచి రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు పర్యటన తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్‌ ‌చేసేలా రూట్‌మ్యాప్‌ ‌ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ సహా పలు అంశాలపై గళం కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించే లక్ష్యంతో కార్యాచరణ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత…

కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే… ఉచిత విద్యుత్‌..3 ‌లక్షల వరకు రైతులకు రుణమాఫీ

ప్రజలకు 500కే గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌గుజరాత్‌ ‌మోడల్‌ అం‌టే వ్యాపారవేత్తల పాలన ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రకటన అహ్మదాబాద్‌, ‌సెప్టెంబర్‌ 5 : ఎన్నికలు సవి•పిస్తున్న వేళ గుజరాత్‌లో..కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ముందస్తు హావి•లు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ…

నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా విమర్శలా

రైతుల ఆత్మహత్యలపైనా జవాబు చెప్పండి నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తే ఎలా మూడోరోజు పర్యటనలో రాష్ట్ర సర్కార్‌పై మరోమారు కేంద్ర మంత్రి నిర్మల ధ్వజం వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌ ‌వద్ద మోడీ ఫోటో ఏదీ : పాలమూరు పర్యటనలో కేంద్ర మంత్రి మహేందర్‌ ‌నాథ్‌ ‌పాండే కామారెడ్డి/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌శుక్రవారం జిల్లాలో తన…

మతం పేరు మీద.. ప్రాంతం పేరు మీద వివాదాలు

హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ అభవృద్ధి చేస్తే..రాష్ట్రాన్ని కెసిఆర్‌ అప్పుల పాలు చేశారు ప్రజల సమస్యలు తీర్చకుండా బిజెపి, టిఆర్‌ఎస్‌ల మోసం మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ ‌కంచుకోట ఓడించే శక్తి మోడీకి..కేడీకి లేదు కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌, ఉత్తమ్‌, ‌జానా తదితరుల రెండు ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్‌ ‌చార్జ్‌షీట్‌ ‌గడపగడపకూ తీసుకుని వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు నేతల విజ్ఞప్తి…

ఇం‌డియన్‌ ‌నేవీకి కొత్త జెండా

న్యూదిల్లీ,సెప్టెంబర్‌2 : ఇం‌డియన్‌ ‌నేవీ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల దుగా ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్‌ ‌చేశారు. ఆ జెండాలో ఓ కొత్త గుర్తును జోడించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రుపుదిద్దుకున్న ఓ గుర్తును ఆ జెండాలో డిజైన్‌ ‌చేశారు.…