Category జాతీయం

రూ.2000 నోట్లను నిలిపివేయాలి

రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్‌ ‌కుమార్‌ ‌మోదీ డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : 2000 ‌రూపాయల నోట్లను నేర కార్యకలాపాలు అక్రమ వ్యాపారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, కాబట్టి ప్రభుత్వం దాని వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని బీజేపీ ఎంపీ సుశీల్‌ ‌కుమార్‌ ‌మోదీ డిమాండ్‌ ‌చేశారు. పింక్‌ ‌కలర్‌ ‌రూ.2000 నోట్లు మార్కెట్‌లో కనిపించడం…

గుజరాత్‌ ‌సిఎంగా భూపేంద్ర పటేల్‌ ‌ప్రమాణం

హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌ ‌షా, మంత్రులు హిమాచల్‌లో సిఎంగా సుఖ్వీందర సింగ్‌ గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 12 : ‌గుజరాత్‌ ‌సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ , ‌భూపేంద్ర పటేల్‌ ‌తో  ప్రమాణం చేయించారు. వీరితో పాటు 16 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ,…

విశాఖలో రెండో నంబర్‌ ‌హెచ్చరిక

విశాఖపట్టణం, డిసెంబర్‌ 9 : ‌మాండస్‌ ‌తీవ్ర తుఫాను  క్రమంగా బలహీనపడి తుఫాన్‌గా కొనసాగుతోంది. రాత్రి లేదా శనివారం తెల్లవారుజామున దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్ని తాకుతూ మహాబలిపురం సపంలో తుఫాన్‌ ‌తీరం దాటే అవకాశం ఉంది. ఆ తరువాత తుఫాను క్రమంగా బలహీన పడనుంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ…

ఎల్‌ఐసి ప్రైవేటీకరణ తగదు

ఇందిరా పార్క్ ‌వద్ద ఏజెంట్ల ఆందోళన ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ యత్నాలను వ్యతిరేకిస్తూ… ఏజెంట్లందరికీ మెడిక్లెయిమ్‌, ‌పెన్షన్‌ ‌సౌకర్యాలు కల్పించాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ‌వద్ద ధర్నా చేశారు. ఇన్సూరెన్స్ ‌సెక్టార్లో అన్ని ట్రాన్సాక్షన్స్‌పై ఐఆర్‌డీఏఐ తొలగించాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్ ‌వయోపరిమితి పెంచాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌…

అపరాధ రుసుముతో ఈ నెలాఖరులోగా ఐటి రిటర్నస్ ‌దాఖలుకు అవకాశం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 9 : ఆదాయపు పన్ను రిటర్నస్ ‌దాఖలు చేయని వారు ఈ డిసెంబర్‌ 31‌లోగా అపరాధ రుసుముతో దాఖలు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానాతో పాటో నోటీసులు తప్పవు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే నోటీసులతో పాటు భారీ జరిమానా ఎదుర్కొనే అవకాశం…

‌బ్రహ్మానందరెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టులో చుక్కెదురు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 9 (ఆర్‌ఎన్‌ఏ): ఎపి సిఎం జగన్‌ అ‌క్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టులో చుక్కుదురైంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వ్యాన్‌పిక్‌ ‌భూకేటాయింపుల్లో ఐఆర్‌ఎస్‌ అధికారి కె.వి. బ్రహ్మానందరెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. వ్యాన్‌పిక్‌ ‌భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ దాఖలు చేసిన కేసును క్వాష్‌ ‌చేయ డానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో…

దేశవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత

పడిపోతున్న పగ•టి ఉష్ణోగ్రతలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత దేశంలో పగటి ఉష్ణోగ్రతలు గత మూడు రోజుల నుంచి దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలిపులి పంజా విసురుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్సియస్‌ ‌దిగువకు పడిపోయాయని భారత వాతావరణ…

‘ఐలవ్‌ ‌యు ఆల్‌’..‘ఐ ‌ప్రౌడ్‌ ‌యు’..

కోచింగ్‌ ‌క్యాపిటల్‌ ‌కోటాలో కోచింగ్‌ ‌విద్యార్థులతో రాహుల్‌ ‌రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 8 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో కోచింగ్‌ ‌క్యాపిటల్‌గా పేరొందిన కోటాకు చేరుకుంది. కోటాలో సిటీ మాల్‌ ‌ముందు…

సమైక్య రాష్ట్రం కోసం ఎలాంటి పోరాటమైనా చేస్తాం

ఏ వేదికనైనా పంచుకునేందుకు సిద్ధ్దం విభజనను ముందునుంచీ వ్యతిరేకించింది తామే విభజన పాపానికి కాంగ్రెస్‌, ‌బిజెపి, టిడిపి బాధ్యులు ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు అమరావతి, డిసెంబర్‌ 8 : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రం కోసం మరోమారు ఎలాంటి కార్యక్రమానికైనా తమ సంపూర్ణ…