Category జాతీయం

రామ్‌లీలాలలో కిసాన్‌ ‌గర్జన

పెట్టుబడి సాయం రూ.12 వేలకు పెంచాలని డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ‌భారతీయ కిసాన్‌ ‌సంగ్‌ ఆధ్వర్యంలో దిల్లీలోని రామ్‌ ‌లీలా మైదానంలో కిసాన్‌ ‌గర్జన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, రైతు నాయకులు భారీ స్థాయిలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కిసాన్‌ ‌గర్జన నిర్వహించారు. రైతుల ఆత్మహత్యలు, రైతు…

ఒడిషా నుంచి అక్రమ మద్యం రవాణా

మద్యం తయారీ కేంద్రాల్లో సోదాలు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 19 : ఒడిశాలోని మద్యం తయారీ డిస్టిలరీలో తెలంగాణ అబ్కారీ పోలీసులు భారీగా అక్ర మద్యాన్ని సీజ్‌ ‌చేశారు. ఒడిశా నుంచి రాష్టాన్రికి పెద్దమొత్తంలో అక్రమ మద్యం పంపిణీ అవుతున్నట్లు ఎక్సైజ్‌ ‌పోలీసులు గుర్తించారు. దీంతో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ ‌రవికాంత్‌, అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ‌చంద్రయ్య ఆధ్వర్యంలో…

ఎపిలో పెరుగుతున్న అప్పుల భారం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ఆం‌ద్రప్రదేశ్‌ ‌రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతు న్నట్టుగా పార్లమెంటు  సాక్షిగా కేంద్రం వెల్లడించింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పుల భారం పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్‌ ‌లెక్కల ప్రకారం 2018లో ఆంధప్రదేశ్‌ అప్పు 2,29,333.8 ‌కోట్లు ఉండగా.. ప్రస్తుతం 3,98,903.6 కోట్లకు చేరినట్లుగా లిఖితపూర్వకంగా కేంద్రం తెలిపింది.…

పెరుగుతున్న బంగారం ధరలతో బెంబేలు

ముంబై, డిసెంబర్‌ 19 : ‌బంగారం ధరలు భయపెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ ‌కావడంతో రోజురోజుకూ పెరుగుతోంది. 10 గ్రాముల  బంగారం ధర రూ.55 వేలకు చేరువలో ఉండటం సామాన్యులను కలవర పెడుతోంది. నిజానికి పెళ్లిళ్ల సీజన్‌ ‌కావడంతో బంగారానికి డిమాండ్‌ ‌భారీగానే ఉంది. కానీ రేటు చూస్తే కొండెక్కి కూర్చుంది. దీంతో బంగారం కొనలేక.. కొనక…

ఆర్మీ హౌజ్‌లో ఘనంగా విజయ్‌ ‌దివస్‌

యుద్ధ్దవీరులను స్మరించుకున్న రాష్ట్రపతి, ప్రధాని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌పర్యవేక్షణలో విజయోత్సవాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌దిల్లీలోని ఆర్మీ హౌస్‌లో విజయ్‌ ‌దివస్‌ 2022 ‌వేడుకలు ఘనంగా జరిగాయి. 1971 బంగ్లాదేశ్‌ ‌విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్‌ ‌సాధించిన విజయాన్ని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు ఘనంగా జరుపుకున్నారు.…

దిల్లీలో సిఎం కెసిఆర్‌ను కలిసి అభినందించన రాష్ట్ర నేతలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌దిల్లీలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంపై సీఎం కేసీఆర్‌కు అభినందనలు వెల్లువెతుతున్నాయి. పలువురు నాయకులు, ప్రముఖులు కలసి అభినందిస్తున్నారు.  స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విప్‌ ‌గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యే హన్మంత్‌ ‌షిండె, డీసీసీబీ చైర్మన్‌ ‌పోచారం భాస్కర్‌రెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు తదితరులు ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను…

పాడి అభివృద్దికి తెలంగాణకు రూ.540.10 కోట్లు

రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్‌ ‌ప్రశ్నకు మంత్రి సమాధానం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించిన సమాచారమివ్వాలని రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్‌ ‌ప్రశ్నించారు. దీంతో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పూర్తి వివరాలను అందించారు. వాటి ప్రకారం.. పాడి పరిశ్రమకు సంబంధించిన నాలుగు రకాల…

వొచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌దే విజయం

రాజస్థాన్‌ ‌యాత్రలో రాహుల్‌ ‌వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 16 : ‌వొచ్చే  సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. ’రాసి పెట్టుకోండి.. వొచ్చే  సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాంగ్రెస్‌ ‌పార్టీ గద్దె  దించుతుంది’…

లాడెన్‌కు ఆశ్రయమిచ్చే వారికి మాట్లాడే హక్కు లేదు

ఉగ్రవాదంపై పాక్‌ ‌తీరును మరోమారు నిలదీసిన భారత్‌ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్‌పై జై శంకర్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు గాంధీ విగ్రహావిష్కరణ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : అం‌తర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో దాయాది పాక్‌ ‌తీరును భారత్‌ ‌మరోసారి నిలదీసింది. భారత్‌ ‌పట్ల పాక్‌, ‌చైనా…