Category జాతీయం

భారత్‌ ‌జోడో యాత్రలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌

రాహుల్‌ ‌గాంధీతో కలిసి నడిచిన రఘురామ్‌ ‌రాజన్‌ ‌రేపటికి యాత్రకు 100 రోజులు పూర్తి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 14 : ‌దేశంలో అన్ని వర్గాల మధ్య సమైక్యతను నెలకొల్పి ఏకం చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేత, వాయనాడ్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కాంగ్రెస్‌ ‌పాలిత…

హస్తినలో బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయం

ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపిన జాతీయ, రాష్ట్ర నేతలు హాజరైన అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌కుమారస్వామి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 14 : ‌దేశ రాజకీయాల్లో ఒక నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు బుధవారం దిల్లీలో…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 18 నెలల డీఏ బకాయిల నిలిపివేత

రాజ్య సభలో స్పష్టం చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి న్యూ దిల్లీ, డిసెబర్‌ 14 : ‌కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. కీలక ప్రటకన చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా డియర్‌నెస్‌ అలవెన్స్‌పై ఎంతో కాలంగా నెలకొన్న అంచనాలను పటాపంచలు చేసింది. 18 నెలల డియర్‌నెస్‌ అలవెన్స్ ‌బకాయిలను చెల్లించే…

తమిళనాడులో మంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ ‌బాధ్యతలు

తిరువల్లికేణి, డిసెబర్‌ 14 : ‌తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ ‌కేబినెట్‌లో చేరారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఎంకే స్టాలిన్‌ ‌మంత్రివర్గంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్‌ ‌చెన్నైలోని చేపాక్‌ – ‌తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంకే స్టాలిన్‌ ‌రాజకీయ వారసుడిగా…

శబరిమలలో ప్రతీరోజూ 90వేల మందికే అనుమతి

శబరిమల, డిసెంబర్‌ 13 : ‌కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,07,260 మంది భక్తులు దర్శనం కోసం ముందస్తు బుకింగ్‌ ‌చేసుకున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం కాగా, లక్ష మార్కు దాటడం మాత్రం ఇది రెండోసారి. ఇదిలాఉంటే శనివారం ఒక్కరోజే లక్షమందికిపైగా భక్తులు బుకింగ్‌ ‌చేసుకోగా…

తమిళనాడు కేబినేట్‌లో ఉదయనిధికి చోటు

చెన్నై, డిసెంబర్‌ 13 : ‌తమిళనాడులో వారసత్వం కొనసాగుతోంది. కరుణానిధి తరవాత స్టాలిన్‌, ఇప్పు‌డు ఉదయనిధి రాజకీయాల్లో ఇక కీలకం కానున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ‌తనయుడు ఉదయనిధి  బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్‌ ‌వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఉదయనిధి…

బిల్కిస్‌ ‌బానో కేసులో మరో ట్విస్ట్

విచారణ నుంచి తప్పుకున్న సుప్రీమ్‌ ‌కోర్టు మహిళా జడ్జి ! గుజరాత్‌, ‌డిసెంబర్‌ 13 : ‌గుజరాత్‌లో 2002లో చోటు చేసుకున్న మత ఘర్షణల సందర్భంగా గ్యాంగ్‌ ‌రేప్‌ ‌కు గురై, తన మూడేళ్ల కూతురు సహా పలువురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బిల్కిస్‌ ‌బానో కేసులో మరో ట్విస్ట్ ‌చోటు చేసుకుంది. ఈ కేసులో…

మాండూస్‌ ‌తుఫాన్‌తో ఎపిలో ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం

అమరావతి, డిసెంబర్‌ 13 :  ‌మాండూస్‌ ‌తుపాన్‌ ‌రాష్ట్రంలోని ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. శజిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైంది. తుపాన్‌ ‌తీరం దాటే సమయంలో కురిసిన భారీ వర్షధాటికి…

‌ప్రమాణాలకనుగుణంగా ఆయుర్వేద ఔషధాల తయారి

తీసుకుంటున్న చర్యలు వెల్లడించండి : రాజ్యసభలో ఎపి ఎంపి విజయసాయి రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : ఆయుర్వేద ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫుడ్‌ ‌స్టాండర్డస్ అం‌డ్‌ ‌సేఫ్టీ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా నిబంధనల మేరకు తయారైనట్లు సర్టిఫై చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో వైఎస్సార్సీపీ…