Category జాతీయం

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం

ఓ తీర్పులో జరిమాన చెల్లించకపోడంపై మండిపాటు రెడు వారాల్లో చెల్లించాలని మరోమారు ఆదేశం న్యూ దిల్లీ, జూన్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు పాటించలేదని మండిపడింది. ఎస్టీల రిజర్వేషన్‌ ‌కేసులో జరిమానా చెల్లించక పోవడంపై తెలంగాణ సర్కారును సుప్రీమ్‌ ‌కోర్టు హెచ్చరించింది. తెలంగాణ…

ఫోర్త్‌వేవ్‌ ‌వొచ్చే అవకాశం

అప్రమత్తంగా ఉండక తప్పదని నిపుణుల హెచ్చరిక న్యూ దిల్లీ, జూన్‌ 7 : ‌కొరోనా వేవ్‌ ‌వొస్తుందంటే జనం భయపడే రోజులివి..కానీ థర్డ్ ‌వేవ్‌ ‌ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫోర్త్ ‌వేవ్‌ను అందరూ లైట్‌ ‌తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫోర్త్ ‌వేవ్‌ ‌వొస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. రెండున్నరేళ్ల…

ఇది సిగ్గుపడాల్సిన మతోన్మాదం

మహ్మద్‌ ‌ప్రవక్తపై బిజెపి నేతల వ్యాఖ్యలపై రాహుల్‌ ‌ట్వీట్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 7 : ‌మహ్మద్‌ ‌ప్రవక్తపై బిజెపి నేతల వ్యాఖ్యలపై వివాదం పట్ల కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు… కానీ, భారతదేశం బయటి దేశాల్లో బలహీనపడుతుంది. ఇలాంటి…

కరెన్సీ నోట్ల ముద్రణలో మార్పు లేదు గాంధీ బొమ్మలతోనే ముద్రణ ఆర్‌బిఐ స్పష్టీకరణ

ముంబై, జూన్‌ 6 : ‌దేశంలోని కరెన్సీ నోట్లపై టాగూర్‌, అబ్దుల్‌ ‌కలాం చిత్రాలను ముద్రించే అంశంపై స్పష్టత ఇచ్చింది భారతీయ రిజర్వ్ ‌బ్యాంకు. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కుండబద్దలు కొట్టింది. కరెన్సీ నోట్ల మార్పు వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌, అబ్దుల్‌ ‌కలాం చిత్రాలను ముద్రించే…

Corbevax Attica as a booster Permitted DCGI

న్యూ దిల్లీ, జూన్‌ 4 : ‌హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ ‌రూపొందించిన కార్బెవాక్స్ ‌టీకా బూస్టర్‌ ‌డోసుగా అనుమతి పొందింది. 18 ఏళ్లు పైబడిన వారికి కార్బెవాక్స్ ‌ను బూస్టర్‌ ‌డోసుగా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిజిసిఎ) ఆమోదం తెలిపింది. గతంలో కొవిషీల్డ్, ‌కొవాగ్జిన్‌ ‌తీసుకున్నప్పటికీ ఈ టీకాను బూస్టర్‌ ‌డోసుగా…

దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నయి..

ప్రజలు కోవిడ్‌ ‌నిబంధలు పాఠించాలి మాస్క్‌లు తప్పకుండా ధరించాలి కొరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది లక్షణాలుంటే వెంటనే టెస్ట్‌లు చేయాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌ప్రపంచ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నాయి..అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో రోజుకు 80 వేలు,…

భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం

గ్లోబల్‌ ‌రిటైల్‌ ఇం‌డెక్స్‌లో రెండో స్థానంలో యూపిలో పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని మోడీ దేశానికి యూపి రోల్‌ ‌మాడల్‌ ‌కాబోతుందన్న ప్రధాని ఆదాని, అంబానీ తదితర వ్యాపార దిగ్గజాల హాజరు లక్నో, జూన్‌ 3 : ‌భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తుందని..జీ 20 ఆర్థిక వ్యవస్థలలో తాము వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ప్రధాన మంత్రి…

విమానాశ్రమాల్లో మాస్కులు తప్పనిసరి

లేకుంటే దింపేయండి : దిల్లీ హైకోర్టు ఆదేశం న్యూ దిల్లీ, జూన్‌ 03(ఆర్‌ఎన్‌ఏ) : ‌విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్క్‌లను కచ్చితంగా ధరించేలా నిబంధనలను అమలు చేయాలని దిల్లీ ధర్మాసనం ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) విపిన్‌ ‌సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోవిడ్‌…

దేశంలో మళ్లీ పెరుగుతున్న కొరోనా

నాలుగు వేలు దాటిన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ప్రియాంకకూ కొరోనా పాజిటివ్‌ న్యూ దిల్లీ, జూన్‌ 3 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 4,041 కొత్త కేసులు నమోదు అయినట్లు బులిటెన్‌ ‌కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ ‌వెల్లడించింది. గురువారం నాటి కేసులతో పోలిస్తే శుక్రవారం అదనంగా పదిహేను వందలకు…