అఫ్ఘాన్లో కొరడా ఝళిపిస్తున్న తాలిబన్లు
ఛాందసవాదనతో మహిళలపై ఆంక్షలు మహిళలకు యూనివర్సిటీ విద్య నిషేధం కాబూల్, డిసెంబర్ 21 : అఫ్ఘానిస్థాన్లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించు కున్న తాలిబన్లు తమ కాఠిన్యాన్నిప్రదర్శిస్తున్నారు. తొలుత ప్రపంచానికి భయపడి కొంత సంయమనం పాటించిన ముష్కరులు మెల్లగా తమ ఛాందసంతో ప్రజలను వేధిస్తున్నారు. ప్రధానంగా మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట…
