Category జాతీయం

ఆర్మీ హౌజ్‌లో ఘనంగా విజయ్‌ ‌దివస్‌

యుద్ధ్దవీరులను స్మరించుకున్న రాష్ట్రపతి, ప్రధాని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌పర్యవేక్షణలో విజయోత్సవాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌దిల్లీలోని ఆర్మీ హౌస్‌లో విజయ్‌ ‌దివస్‌ 2022 ‌వేడుకలు ఘనంగా జరిగాయి. 1971 బంగ్లాదేశ్‌ ‌విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్‌ ‌సాధించిన విజయాన్ని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు ఘనంగా జరుపుకున్నారు.…

దిల్లీలో సిఎం కెసిఆర్‌ను కలిసి అభినందించన రాష్ట్ర నేతలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌దిల్లీలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంపై సీఎం కేసీఆర్‌కు అభినందనలు వెల్లువెతుతున్నాయి. పలువురు నాయకులు, ప్రముఖులు కలసి అభినందిస్తున్నారు.  స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విప్‌ ‌గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యే హన్మంత్‌ ‌షిండె, డీసీసీబీ చైర్మన్‌ ‌పోచారం భాస్కర్‌రెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు తదితరులు ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను…

పాడి అభివృద్దికి తెలంగాణకు రూ.540.10 కోట్లు

రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్‌ ‌ప్రశ్నకు మంత్రి సమాధానం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించిన సమాచారమివ్వాలని రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్‌ ‌ప్రశ్నించారు. దీంతో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పూర్తి వివరాలను అందించారు. వాటి ప్రకారం.. పాడి పరిశ్రమకు సంబంధించిన నాలుగు రకాల…

వొచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌దే విజయం

రాజస్థాన్‌ ‌యాత్రలో రాహుల్‌ ‌వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 16 : ‌వొచ్చే  సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. ’రాసి పెట్టుకోండి.. వొచ్చే  సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాంగ్రెస్‌ ‌పార్టీ గద్దె  దించుతుంది’…

లాడెన్‌కు ఆశ్రయమిచ్చే వారికి మాట్లాడే హక్కు లేదు

ఉగ్రవాదంపై పాక్‌ ‌తీరును మరోమారు నిలదీసిన భారత్‌ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్‌పై జై శంకర్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు గాంధీ విగ్రహావిష్కరణ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : అం‌తర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో దాయాది పాక్‌ ‌తీరును భారత్‌ ‌మరోసారి నిలదీసింది. భారత్‌ ‌పట్ల పాక్‌, ‌చైనా…

బీహార్‌ ‌కల్తీ మద్యం కేసులో .. 39కి చేరిన మృతుల సంఖ్య

పరిహారం ఇవ్వలేమన్న సిఎం నితీశ్‌ ‌మద్యం నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వెల్లడి పాట్నా, డిసెంబర్‌ 15 : ‌కల్తీ మద్యంలో మృతిచెందిన వారికి పరిహారం ఇవ్వడం కుదరదని సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌తేల్చిచెప్పారు. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతాయని తెలిసీ తాగితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు. బీహార్‌లో కల్తీ మద్యం తాగిన కేసులో…

రిజర్వుడు బోగీలు లేకుండానే రైలు రాక

అయ్యప్ప భక్తుల ఆందోళనతో ఉద్రిక్తత చర్యలు తీసుకుని బోగీలు తగిలించిన అధికారులు విశాఖపట్టణం, డిసెంబర్‌ 15 : ‌రైల్వేశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గురువారం ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయ్యప్ప భక్తుల కోసం వేసిన ప్రత్యేక బోగీలు రాకపోవడంతో స్వాములు ఆందోళనకు దిగారు. సంఘటన వివరాల్లోకి వెళితే ప్రతి గురువారం ఉదయం…

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబై, డిసెంబర్‌ 15 : ‌ముంబయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పారెల్‌ ‌ప్రాంతంలో గల అవిఘ్న పార్క్ ‌హౌసింగ్‌ ‌సొసైటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో 14వ ప్లోర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని నాలుగు ఫైర్‌ ఇం‌జన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…

వర్థంతి సందర్భంగా సర్దార్‌ ‌పటేల్‌కు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 15 : ‌సర్దార్‌ ‌వల్లబ్‌ ‌బాయ్‌ ‌పటేల్‌ ‌వర్థంతి సందర్భంగా గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని భారతదేశానికి సర్దార్‌ ‌పటేల్‌ అం‌దించిన చిరస్థాయిగా నిలచిపోయే తోడ్పాటును ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. ప్రధాన మంత్రి ఈ సందర్భంగా చేసిన ఒక ట్వీట్‌లో..‘‘శ్రీ…