ఆర్మీ హౌజ్లో ఘనంగా విజయ్ దివస్
యుద్ధ్దవీరులను స్మరించుకున్న రాష్ట్రపతి, ప్రధాని రక్షణమంత్రి రాజ్నాథ్ పర్యవేక్షణలో విజయోత్సవాలు న్యూ దిల్లీ, డిసెంబర్ 16 : దిల్లీలోని ఆర్మీ హౌస్లో విజయ్ దివస్ 2022 వేడుకలు ఘనంగా జరిగాయి. 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు ఘనంగా జరుపుకున్నారు.…
