విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు ప్రకటన

కొచ్చిన్, జనవరి 21 : ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు కల్పిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం జనవరి16న ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు కేరళ సీఎం పినరయి విజయన్ . కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు రుతుక్రమ సెలవులు అందించాలని కోరుతూ…








