Category జాతీయం

యువతిని లాక్కెళ్లిన ఘటన మరో వ్యక్తిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు

న్యూదిల్లీ,జనవరి6 :  న్యూఇయర్‌ ‌తెల్లవారుజామున సుల్తాన్‌పురి నుంచి కాంఝవాలా వరకు 12 కిలోటర్ల మేర కారు స్కూటర్‌ని ఈడ్చుకెళ్లిన ఘనటలో 20 ఏళ్ల యువతి అంజలి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరో నిందితుడైన ఆరో వ్యక్తి అశుతోషని పోలీసులు అరెస్టు…

ఉత్తరాదిని వదలని చలిపులి

న్యూదిల్లీ,జనవరి6 : దేశంలోని పలు ప్రాంతాలను చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌కాన్‌పూర్‌లో గురువారం ఒక్కరోజే ఏకంగా 25 మంది మరణించారు. వీరంతా గుండెపోటు, బ్రెయిన్‌ ‌స్ట్రో ‌కారణంగా…

దట్టమైన పొగమంచుతో రవాణాకు ఇబ్బంది

న్యూదిల్లీ,జనవరి6: తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉంది. దూరంలోని వాహనాలు కనిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్డు, రైలు, విమాన మార్గాల్లోని రాకపోకపలై తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లీలో సుమారు 26 రైళ్లు గంట నుంచి 10గంటల మేర ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరో 24 గంటల…

చీఫ్‌ ‌జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ఆదర్శం

దివ్యాంగ దత్తపుత్రికలకు కోర్టు కలాపాల వివరణ న్యూదిల్లీ,జనవరి6 :భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌  ‌శుక్రవారం అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తన పెంపుడు కుమార్తెలను సుప్రీంకోర్టుకు తీసుకొచ్చి, తన చాంబర్‌ను చూపించి, కోర్టు కార్యకలాపాలను వివరించడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆసక్తిగా గమనించారు. ప్రియాంక (20), మహి (16) అనే ఇద్దరు దివ్యాంగులను జస్టిస్‌ ‌చంద్రచూడ్‌…

దేశంలో అదుపులోనే కొరోనా

న్యూదిల్లీ,జనవరి5 : దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 200లోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,93,051 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 188 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,319కి  చేరింది. ప్రస్తుతం దేశంలో 2,554…

విదేశీ వర్సిటీలకు యూజిసి అనుమతి తప్పనిసరి

న్యూదిల్లీ, జనవరి5 : విదేశీ యూనివర్సిటీలు ఒకవేళ ఇండియాలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలనుకుంటే, అప్పుడు ఆ వర్సిటీలు కచ్చితంగా యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్యానల్‌ ‌చైర్మెన్‌ ఎం ‌జగదీశ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. విదేశీ వర్సిటీలకు తొలుత పదేళ్ల కోసం ప్రాథమిక అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. క్యాంపస్‌లను ఏర్పాటు చేసే విదేశీ…

‌ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం

యాత్రకు దిగిన బీహార్‌ ‌సిఎం నితీశ్‌కుమార్‌ ‌దారుబారి గ్రామం నుంచి సమాధాన్‌ ‌యాత్ర పాట్నా,జనవరి5 : దేశంలో రాజకీయ పార్టీల యాత్రలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్టాల్లో్ర పాదయాత్రలు, బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. రాహుల్‌ ‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ ‌వరకు చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కొనసాగుతోంది. ఇదే సమయంలో బిహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌…

ఉత్తరాదిని వణికిస్తున్న చలిపులి

పొగమంచుతో వాహనదారుల ఇక్కట్లు చలిగాలులతో అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ న్యూదిల్లీ, జనవరి5 : ఉత్తరాదిలో మళ్లీ చలిపులి స్వారీ చేస్తోంది. ఢిల్లీతో పాటు యూపిలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. ఈ క్రమంలో యూపిలో స్కూళ్లకు ప్రత్యేక సెలవులు ప్రకటించారు. మరోవైపు రాజధాని ఢిల్లీని చలి గజగజ వణికిస్తోంది. ఈ  సీజన్‌ ‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.…

సంక్రాంతి రద్దీకి 6,400 ప్రత్యేక బస్సులు

నేటినుంచే అందుబాటులోకి ప్రత్యేక బస్సులు రిటర్న్ ‌టిక్కెట్‌ ‌బుక్‌ ‌చేసుకుంటే పదిశాం రాయితీ అమరావతి,జనవరి5 : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 6,400 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఎపిఎస్‌ ఆర్‌టిసి పేర్కొంది. ప్రత్యేక బస్సులు కూడా సాధారణ చార్జీలతోనే నడుస్తాయని అధికారులు తెలిపారు. రిటర్న్ ‌జర్నీ కన్షెషన్‌ ‌కాన్సెప్ట్‌కి ప్రయాణీకుల నుంచి…