యువతిని లాక్కెళ్లిన ఘటన మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

న్యూదిల్లీ,జనవరి6 : న్యూఇయర్ తెల్లవారుజామున సుల్తాన్పురి నుంచి కాంఝవాలా వరకు 12 కిలోటర్ల మేర కారు స్కూటర్ని ఈడ్చుకెళ్లిన ఘనటలో 20 ఏళ్ల యువతి అంజలి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరో నిందితుడైన ఆరో వ్యక్తి అశుతోషని పోలీసులు అరెస్టు…








