Category జాతీయం

శబరి గిరులపై మకరజ్యోతి దర్శనం

– మార్మోగిన స్వామి శరణం నామస్మరణం – పులకించిన అయ్యప్ప భక్తులు తిరువనంతపురం, జనవరి 14: శబరిగిరులపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. దాంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణల మధ్య మకర జ్యోతిని అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు భక్తి తన్మయత్వంతో దర్శించుకున్నారు. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 6.30 గంటల…

ఇరాన్‌ను తక్షణమే వీడండి

– భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక న్యూదిల్లీ, జనవరి 14: ఇరాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, హింసాత్మక నిరసనలు మరియు భద్రతా పరిస్థితుల దృష్ట్యా, భారత ప్రభుత్వం తన పౌరులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌లోని అన్ని భారతీయ పౌరులు, విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు లేదా పర్యాటకులు  అందుబాటులో ఉన్న మార్గాలను ఉపయోగించి వీలైనంత…

వీధి కుక్కల బాధ్యత రాష్ట్రాలదే

– కుక్క కరిచినా అందుకు బాధ్యత వహించాల్సిందే – అందుకు విధించే జరిమానాలకు సిద్దంగా ఉండండి – వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దోషులే – ఘాటు హెచ్చరిక చేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, జనవరి 13:  వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ…

ఉగ్రవాదానికి తెగిస్తే గట్టిగా బుద్ది చెబుతాం

– ఆపరేషన్‌ ‌సిందూర్‌లో భూతల దాడులకు కూడా సిద్దపడ్డాం – భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌ ‌సైనిక సంసిద్ధత – షక్సాగామ్‌ ‌వ్యాలీ ఎప్పటికీ భారత్‌లో భాగమే – మీడియా సమావేశంలో ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేది న్యూదిల్లీ, జనవరి 13: ఉగ్రవాదులు తెగిస్తే గట్టిగా బుద్ది చెబుతామని, ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌కొనసాగుతోందని, త్రివిధ…

ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25శాతం సుంకాలు

– ట్రంప్‌ బెదిరింపులకు లొంగబోమన్న ఖొమేనీ వాషింగ్టన్‌, జనవరి 13: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో పిడుగు వేశారు. అసలే ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటు సమస్యలతో సతమతమవుతున్న ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. దీనిపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయుతొల్లా ఖమేనీ తాజాగా స్పందించారు.…

బంగారం గరిష్ఠ ధరలు నమోదు

న్యూదిల్లీ, జనవరి 13 : బంగారం, వెండి ధరలు మంగళవారం కూడా భారీ పెరుగుదలను నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండిపై దృష్టి సారిస్తున్నారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా వీటి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సమయంలో హైదరాబాద్‌లో…

భారత్‌ ‌మాకు నిజమైన భాగస్వామి

– నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమే – అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జ‌న‌వ‌రి 12: భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మధ్య స్నేహబంధం నిజమైనదని అన్నారు.…

ఓటర్ల జాబితా డిజిటలైజేషన్‌లో లోపాలు

– బెంగాల్‌ ‌సర్‌ ‌ప్రక్రియపై మమత అభ్యంతరం కోల్‌కతా, జనవరి12: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ పక్రియ కోసం వినియోగిస్తున్న 2002 నాటి వోటర్ల జాబితా డిజిటలైజేషన్‌ ‌పక్రియలో లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీంతో నిజమైన వోటర్లు తీవ్ర ఇబ్బందులకు…

హెచ్‌-1 ‌వీసా ప్రాసెసింగ్‌ ‌ఫీజులు పెంపు

– అమెరికా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం వాషింగ్టన్‌,‌ జనవరి 10: అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ ‌ఫీజులు పెంచినట్టు పౌరసత్వ, వలస సేవల శాఖ తాజాగా వెల్లడించింది. కొత్త రేట్స్ ‌మార్చ్ 1 ‌నుంచి అమల్లోకి వొస్తాయని తెలిపింది. హెచ్‌-1‌బీ, ఎల్‌-1 ‌సహా పలు రకాల వీసా…