Category జాతీయం

‌ప్రతి ఒక్కరికీ ఆధార్‌ ‌తప్పనిసరి… కేంద్రం కీలక నిర్ణయం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 20 : ప్రతీ ఒక్క పథకానికి ఇదే ఆధారం. ఈ కార్డు లేనిదే ఏ సంక్షేమ పథకాలు దరి చేరే విధంగా ఉండవు. భారత్‌ ‌లో ప్రతి ఒక్కరికీ ఆధార్‌ ‌కార్డు ను కేంద్రం తప్పనిసరి చేసింది. దీనిలో భాగంగానే యూఐడీఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆధార్‌ ‌కేంద్రాల ద్వారా సేవలను…

పూచీకత్తు ప్రమాణాలు సక్రమంగా పాటిస్తే రుణాలు

అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇస్తూనే ఉంటాం బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ‌సంజీవ్‌ ‌చద్దా కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 20 : అదానీ గ్రూప్‌నకు రుణాలు కొనసాగుతాయంటూ బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ‌వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌సంజీవ్‌ ‌చద్దా…

కన్నడ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ ‌మృతి

బెంగళూరు, ఫిబ్రవరి 20 : కన్నడ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ ‌కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 6 గంటలకు జయదేవ ఆసుపత్రిలో కన్నుమూశారు. భగవాన్‌ ‌మృతి పట్ల కర్ణాటక సీఎం బసవరాజ్‌ ‌బొమ్మై సంతాపం తెలిపారు.  భగవాన్‌ ‌మరణవార్త విని చాలా బాధపడ్డానన్నారు. ఆయన కుటుంబానికి ఈ…

మా దేశం దివాలా తీసేసింది

సియోల్‌కోట్‌, ‌ఫిబ్రవరి 20 : ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ ‌త్వరలోనే దివాలా తీయనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే తమ దేశం దివాలా తీసేసిందంటూ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దివాలా తీసిన పాకిస్థాన్‌లోనే మనమంతా బతుకుతున్నామని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి దేశ రాజకీయ,…

మైనింగ్‌ ‌కుంభకోణంపై ఈడీ మరోసారి కొరడా

ఛత్తీస్‌గఢ్‌, ‌ఫిబ్రవరి 20 : ఛత్తీస్‌గఢ్‌ ‌బొగ్గు అక్రమ మైనింగ్‌ ‌కుంభకోణం కేసు లో ఈడీ మరోసారి కొరడా ఝులిపించింది. దర్యాప్తులో భాగంగా ఈడీ  అధికారులు సోమవారం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌  ‌నేతల నివాసాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. రాజధాని రాయ్‌పుర్‌ ‌లో ఫిబ్రవరి 24-26 వరకు నిర్వహించనున్న కాంగ్రెస్‌ ‌పార్టీ ప్లీనరీ సమావేశాలకు…

జమ్ము కాశ్మీర్‌ ‌రాంబన్‌లో కుంగుతున్న భూమి

రాంబన్‌, ‌ఫిబ్రవరి 20 : ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కుంగి పోతున్నది. అసోం, మణిపూర్‌ ఇలా ఈశాన్య, ఉత్తర భారత దేశంలో అక్కడక్కడా చిన్న భూకంపాలు, ప్రకంపనలు వొస్తున్నాయి. తాజాగా జమ్ముకాశ్మీర్‌లోని రాంబన్‌ ‌జిల్లాలో భూమి కుంగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?  పంచాయత్‌లోని దిక్సర్‌ ‌ప్రాంతంలో ఆదివారం ఉదయం నుంచి భూమి కుంగడం మొదలైంది.…

కనీసం మూడ్రోజులు ఆఫీస్‌ ‌నుంచి పనిచేయాలి

వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌నుంచి విముక్తి…అమెజాన్‌ ‌సంస్థ కీలక నిర్ణయం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : ప్రముఖ ఈ కామర్స్ ‌సంస్థ అమెజాన్‌  ‌కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు  ఆఫీసు నుంచి పనిచేయాలని  కోరింది. తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అమెజాన్‌ ‌సీఈవో ఆండీ జెస్సీ…

22‌న దిల్లీ మేయర్‌ ఎన్నిక నిర్వహించండి

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ను కోరిన కేజ్రీవాల్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : ఢిల్లీ మేయర్‌ ఎన్నికను ఈ నెల 22న నిర్వహించనున్నారు. సుప్రీం ఆదేశాలతో 22న ఎన్నిక నిర్వహింయాల్సిందిగా లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వికె. సక్సేనాను సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌కోరారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ‌ద్వారా ఆయన వెల్లడించారు. ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని…

ఎపిలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు

భారీగా తరలి రావడంతో సందడిగా శ్రీశైల గిరులు పాతాళగంగలో పుణ్యస్నానాలు అచరించిన భక్తులు శ్రీకాళహస్తిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు శ్రీశైలం, ఫిబ్రవరి 18 : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో  ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. స్వామి దర్శనం కోసం శ్రీశైలం ఆలయానికి భక్త…