Category జాతీయం

తమిళ నాడు మాజీ సిఎం పన్నీరు సెల్వంకు సుప్రీమ్‌ ‌కోర్టులో షాక్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23(ఆర్‌ఎన్‌ఎ) : ‌పన్నీరు సెల్వంకు సుప్రీంలో షాక్‌ ‌తగిలింది. ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడికే పళని స్వామి కొనసాగవచ్చునని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. గతంలో మద్రాస్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో ఆ పార్టీ సీనియర్‌ ‌నేత ఓ పన్నీర్‌సెల్వంకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టులో…

హైదరాబాద్‌లో మొక్కలు నాటిన కంగనా

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 22 : బాలీవుడ్‌ ‌స్టార్‌ ‌హీరోయిన్‌ ‌కంగనా రనౌత్‌ ‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మొక్కలు నాటారు. మొత్తం మూడు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసారు.  కంగనా రనౌత్‌ ‌మొక్కలు నాటిన సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను.. గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన బీఆర్‌ఎస్‌…

గన్నవరం సబ్‌జైలుకు ఎపి టిడిపి నేత పట్టాభి

విజయవాడ, ఫిబ్రవరి 22 : టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలు కు తరలించారు. పట్టాభిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ‌కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు. సివిల్‌ ‌కోర్టు జడ్జి ఎదుట పట్టాభిని పోలీసులు హాజరుపర్చారు. పట్టాభికి సంబంధించిన మెడికల్‌ ‌రిపోర్టును…

సంసద్‌ ‌రత్న అవార్డులు-2023కు ఎంపికయిన ఎంపిలకు ప్రధాని అభినందన

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : సంసద్‌ ‌రత్న అవార్డులు-2023తో సన్మానితులు కానున్న తన తోటి ఎంపిలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలను తెలియ జేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోశి ట్వీట్‌ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ…‘‘సంసద్‌ ‌రత్న పురస్కారాలను అందుకోబోతున్న నా తోటి ఎంపిలకు ఇవే…

‌ప్రజలను చేరువ చేస్తుండడంతో పాటు దేశ ప్రగతికి తోడ్పడుతున్న విమానయాన రంగం : ప్రధాన మంత్రి

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : దేశీయంగా వాయు మార్గంలో ప్రయాణించినటువంటి వారి సంఖ్య 4.45 లక్షలకు చేరుకొన్న తరుణంలో, విమానాశ్రయాల సంఖ్య అధికం కావడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. కోవిడ్‌ అనంతర కాలంలో వాయు మార్గ ప్రయాణికుల సంఖ్యలో ఒక క్రొత్త పెరుగుదల నమోదు అయింది. ఈ సందర్భంగా పౌర విమాన…

ఇకో-టూరిజమ్‌ ‌గమ్యంగా ముప్ఫయ్‌ ‌బంజరు భూక్షేత్రాలు

తీర్చిదిద్దడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : మొత్తం 1610 హెక్టార్‌లలో విస్తరించిన 30 బంజరు భూక్షేత్రాలను సుందరమైన ఇకో-టూరిజమ్‌ ‌గమ్యంగా మలచిన కోల్‌ ఇం‌డియా జట్టు ప్రయాసలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ పర్యాటక కేంద్రాన్ని చూడడానికి కేవలం ప్రజలే కాక పక్షుల సమూహాలు కూడా వొస్తున్నాయి.…

భారత్‌, ‌గుయాన మధ్య వాయు సేవలు

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : భారతదేశ ప్రభుత్వానికి మరియు గుయాన సహకార గణతంత్ర ప్రభుత్వానికి మధ్య వాయు సేవల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ ఒప్పందంలో చేరేందుకు గాను అవసరమైన ఆంతరంగిక ప్రక్రియను పూర్తి చేసినట్లుగా ప్రతి ఒక్క…

శ్రీ‌వాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌ ‌తిరిగి ప్రారంభించిన టిటిడి

తిరుమల, ఫిబ్రవరి 22 :  శ్రీవాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌  ‌ను టీటీడీ పున:ప్రారంభించింది. తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్న టిక్కెట్లు బ్లాక్‌ ‌మార్కెటింగ్‌ అవుతుండడంతో గతేడాది డిసెంబర్‌ 29 ‌నుంచి కరెంటు బుకింగ్‌ ‌కౌంటర్‌ను టీటీడీ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే భక్తుల నుంచి వస్తున్న విజ్ఞాపనలు మేరకు తిరిగి తిరుమలలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన…

కర్టాకలో ఆర్టీసీ బస్సు చోరీ.. తెలంగాణలో పట్టివేత

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 22 : కర్ణాటకలో ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశారు. బస్టాండ్‌లో నిలిపి ఉన్న బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. కర్ణాటకలో చోరీ అయిన ఈ బస్సును తెలంగాణ సరిహద్దులోని తాండూరులో గుర్తించారు. కర్ణాటక, తాండూరు పోలీసుల సహాకారంతో 12 గంటల్లోనే బస్సు ఆచూకీని కనిపెట్టారు. కర్ణాటక రాష్ట్రం చించొల్లి ఆర్టీసీ…