Category జాతీయం

ఎపి రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణం

రాజ్‌భవన్‌లో చేయించిన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి హాజరైన సిఎం జగన్‌, ‌చంద్రబాబు, మంత్రులు అమరావతి, ఫిబ్రవరి 24 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర నూతన గవర్నర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ ‌నజీర్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌ప్రశాంత్‌కుమార్‌ ‌మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి…

ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్‌

న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : భారత్‌ ‌ప్రస్తుతం ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాప్ట్ అధినేత బిల్‌ ‌గేట్స్ ఇం‌డియాపై ప్రశంసల జల్లు కురిపించారు.రోటా వైరస్‌, ‌కరోనా వైరస్‌ ‌లాంటి వాటికి మందును భారత్‌ ‌లోనే తయారుచేశారు. వీటికోసం గేట్స్ ‌ఫౌండేషన్‌ ‌సహకారం అందిస్తానని వెల్లడించారు. ఇండియన్‌ అ‌గ్రికల్చరల్‌ ‌రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎఆర్‌ఇ) ‌పరిశోధనలకోసం గేట్స్…

విమానం ఎక్కుతూ జారిపడ్డ బైడెన్‌

అం‌తలోనే తేరుకుని విమానంలోకి చేరిన అధ్యక్షుడు న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ఎక్కే క్రమంలో మెట్లపై జారి పడ్డారు. ఉక్రెయిన్‌, ‌పోలాండ్‌ ‌పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌లోకి ఎక్కుతుండగా బైడెన్‌ ‌కాలు స్లిప్‌ అయ్యింది.…

మేఘాలయలో గొడ్డు మాంసంపై ఆంక్షలు లేవు

షిల్లాంగ్‌, ‌ఫిబ్రవరి 23 : మేఘాలయంలో గొడ్డు మాంసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, తాను కూడా గొడ్డు మాంసం తింటానని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ఎర్నెస్ట్ ‌మావ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసంపై ఇతర రాష్టాల్రు ఆమోదించిన తీర్మానంపై తాను ప్రకటన చేయలేనన్న ఆయన.. మేఘాలయలో అందరూ గొడ్డు మాంసం తింటారని, అది…

కర్ణాటకలో సివిల్‌ ‌సర్వెంట్ల మధ్య సద్దుమణగని గొడవ

పరస్పర విమర్శలు…రూప మౌద్గిల్‌కు లీగస్‌ ‌నోటీసు పంపిన ఐఎఎస్‌ ‌రోహిణి బెంగళూరు, ఫిబ్రవరి 23 : కర్ణాటకలో ఇటీవల హాట్‌టాపిక్‌గా మారిన ఇద్దరు సివిల్‌ ‌సర్వెంట్‌ అధికారుల తతంగం ఇంకా సద్దుమణగలేదు. వారి పర్సనల్‌ ‌ఫైట్‌ ‌కాస్తా ప్రభుత్వం దగ్గరికి చేరడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను…

టిడిపిలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ

పసుపు కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు అంచలంచెలుగగా ఎదిగిన నేత కన్నా అని చంద్రబాబు కితాబు అమరావతి, ఫిబ్రవరి 23 : బిజెపిని వీడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.…

బడ్జెట్‌లో కేటాయింపులు భవిష్యత్‌ ‌తరాలకు ఉజ్వల భవిష్యత్తు

గ్లోబల్‌ ‌గ్రీన్‌ ఎనర్జీ మార్కెట్‌లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో బడ్జెట్‌ది ప్రధాన పాత్ర ‘గ్రీన్‌ ‌గ్రోత్‌’‌పై బడ్జెట్‌ అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 23 : హరిత వృద్ధి, శక్తి పరివర్తన కోసం భారతదేశం అనుసరివచే వ్యూహాలలో మూడు ప్రధాన స్తంభాలు ఉన్నాయని, అందులో మొదటిది పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని…

ఇం‌టి భోజనం సర్వీస్‌ ‌చేయనున్న జోమాటో

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23 : ఫుడ్‌-‌డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ ‌జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రెస్టారెంట్ల నుంచి పుడ్‌ ‌సరఫరా చేస్తున్న ఈ సంస్థ ఇక ఆఫీసులకు వెళుతున్న వారికి ఇంటి భోజనాలు అందించనుంది. ముంబైలో డబ్బావాలల పాత్రను పోషించనుంది. ఇక నుంచి ఎవరైనా తమింటి భోజనాన్ని పంపిస్తే వారికి కూడా అందించనుంది.…

అమెరికాలో మరోమారు మంచు తుఫాన్‌

న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : అగ్ర రాజ్యం అమెరికా మరోసారి మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్‌ ‌లేక్స్ ‌వరకు భారీగా మంచు తుపాను కురుస్తుండటంతో..ఏకంగా 1500 విమానాలు రద్దు అయ్యాయి. పలు నివాసాలకు విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోయింది. గంటకు 55 నుంచి 70 కిలోటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే…