Category జాతీయం

పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ

ప్రపంచంలో స్థిరత్వం, విశ్వాసం, వృద్ధికి కృషి జి20కి ఆతిథ్యంతో బలపడుతున్న ఆర్థిక బంధం ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌గవర్నర్లతో ప్రధాని మోదీ బెంగళూరు జి20 సన్నాహక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్  న్యూ దిల్లీ, ఫిబ్రవరి 24 : జి20 సదస్సుకి ఆతిథ్యమివ్వడంతో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలో…

రాజస్థాన్‌ ‌సెకండ్‌ ‌గ్రేడ్‌ ‌టీచర్‌ ‌రిక్రూట్మెంట్‌ ‌స్కామ్‌

‌ప్రధాన నిందితుడు భూపేంద్ర శరన్‌ అరెస్ట్:‌జైపూర్‌, ‌ఫిబ్రవరి 24 :  సెకండ్‌ ‌గ్రేడ్‌ ‌టీచర్‌ ‌రిక్రూట్మెంట్‌ ‌స్కామ్‌లో ప్రధాన నిందితుడు భూపేంద్ర శరన్‌ను రాజస్థాన్‌ ‌పోలీసులు అరెస్టు చేశారు. టీచర్‌ ‌రిక్రూట్మెంట్‌ ‌పేపర్‌ ‌లీకేజీకి కారణమైన భూపేంద్ర కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అతన్ని బెంగూళూరులో అరెస్టు చేసి ఉదయ్‌పూర్‌కు తీసుకువెళ్లినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.…

ఖర్గేకు సిడబ్ల్యూసి సభ్యుల నామినేషన్‌ ‌పవర్‌

రాయ్‌పూర్‌, ‌ఫిబ్రవరి 24 :  కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీకి సభ్యులందరినీ నామినేట్‌ ‌చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెడుతూ పార్టీ స్టీరింగ్‌ ‌కమిటీ శుక్రవారం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు అవసరం లేదని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ 85‌వ ప్లీనరీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి…

ఎపి అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

అనకాపల్లి, ఫిబ్రవరి 24 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది.  ఇందులో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ధర్మవరం వద్ద ఆగింది. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన…

కర్నాటకలో మళ్లీ విజయం బిజెపిదే

యెడ్యూరప్ప, బొమ్మైల నాయకత్వంలో ముందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ‌ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ధీమా బెంగళూరు, ఫిబ్రవరి 24 : కర్నాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ధీమా వ్యక్తంచేశారు.  బిజెపి అభివృద్ధి మంత్రం, ప్రతిపక్షాల దుష్పచ్రార తంత్రాల మధ్యే ఎన్నికలు జరుగనున్నాయని…

తిరువనంతపురంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్‌

‌తిరువనంతపురం, ఫిబ్రవరి 24 : కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం లో పూర్తిస్థాయి ఎమర్జెన్సీ  విధించారు. కోజికోడ్‌ ‌లోని కాలికట్‌  ‌నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాన్‌ ‌వెళ్లాల్సిన ఎయిర్‌ ఇం‌డియా ఎక్స్‌ప్రెస్‌  ‌విమానంలో సాంకేతిక సమస్య కారణంగా తిరువనంతపురం మళ్లించిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానంలో హైడ్రాలిక్‌ ‌వైఫల్యం  తలెత్తినట్లు సమాచారం.ఎయిర్‌పోర్ట్ అధికారులు…

ఎపి బిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

గులాబీ కండువా కప్పుకున్న మాజీ మేయర్‌ ‌తాడి శకుంతల అమరావతి, ఫిబ్రవరి 24 : బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆంధ్రప్రదేశ్‌శాఖలో ప్రముఖుల చేరికలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. విజయవాడ మాజీ మేయర్‌ ‌తాడి శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్‌ ‌రాష్ట్ర అధ్యక్షురాలు మేఘవరపు…

లండన్‌ ‌వెళ్లాల్సిన విమానం డిలే

కారణాలు తెలపకపోవడంతో ప్రయాణికుల ఆందోళన హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 24 : శంషాబాద్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ ఎయిర్‌ ‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌ ‌నుండి లండన్‌ ‌వెళ్లాల్సిన ఎయిర్‌ ఇం‌డియా ఫ్లైట్‌ 8 ‌గంటల ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉదయ 6 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్‌ ఇం‌డియా విమానం 11.45 వెళ్తుందని అధికారులు…

మేఘాలయలో కమల వికాసం తథ్యం

ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్‌ ‌విమర్శలు పట్టించుకోం బిజెపి ప్రచార సభలో ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 24 : మేఘాలయ ఎన్నికల్లో బిజెపి దూకుడు పెంచింది. 27న జరిగే ఎన్నికల్లో ముమ్మరం ప్రచారం చేపట్టింది. ప్రదాని మోడీ శుక్రవరాం అక్కడ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ‌వ్యవహార శైలి, ప్రయోగిస్తున్న పదజాలంపై ప్రధాన మంత్రి నరేంద్ర…